Sanghatana Vol2 Issue1

Page 1

NETWORKING, INSPIRING AND CONNECTING COMMUNITY

SANGHATANA MARCH 2021

కోటప్పకొండ తిరునాళ్లు.. దేదీప్యమానంగా ప్రభలు

VOLUME 2 | ISSUE 1

నంబూరి వంశం డా: పరమేశ్వర రామ్ గారు

| ]swqT` #] H|<+-3

గ్రామపంచాయతీ ఎన్నికలలో..

్ల . జనసేన నిశ్శబ్ద విపవం. SANGHATANA | Vol 2, Issue 1

1


SANGHATANA

Contents MARCH 2021

4

PROMINENT KAPU FAMILIES

8

WHO IS WHO

12

MEN PROFESSIONALS

14

HEALTH

18

HISTROY

22

POLITICAL

26

INSPIRATIONAL STORY

28

FESTIVAL

32

MATRIMONY

40

OUR BUSINESSES

4

8

SANGHATANA | Vol 2, Issue 1

2

12


OUR MISSION Our aim through this magazine is to Promote integration of the Kapu community worldwide. The magazine provides a platform to share ideas and Activities, which will bring Kapus together and empowers them to reach new heights. Our mission is provide support for the betterment of social,economical, political and cultural conditions of the Kapu community.

We coordinate our activities with other Kapu associations in India and abroad, which benefit the Kapu community. We value diversity and respects members of other castes.

SANGHATANA | Vol 2, Issue 1

3


PROMINENT KAPU FAMILIES

నంబూరి వంశం

డా|| పరమేశ్వర రామ్ గారు

H G

1504 తిమ్మమ్మ మర్రిమాను, , అనంతపురానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న నంబుల వారి పూలకుంట లో నివసిస్తున్న నంబూరి వారి వంశ వృక్షం. ఎనిమిదో వాడే విధానం మూల పుల్లయ్య గారు భీమవరం వచ్చారు అప్పటిలో భీమవరం గునుపూడి భీమవరం గా పిలిచేవారు ఆచంట భీమవరం ఊరి చివర గా ఉన్న గ్రామ అభివృద్ధి ఇప్పుడు మావుళ్ళమ్మ గుడి వద్ద ఉన్న ప్రాంతం వెనుక భాగం లో సెటిల్ అయ్యారు.

SANGHATANA | Vol 2, Issue 1

N A S

4


A N

ప్రస్తుతం అది వారసత్వ సంపదగా డాక్టర్ పరమేశ్వర్ రామ్ గారికి ఇచ్చిన స్థలంలో మావుళ్ళమ్మ వారి నిత్యాన్నదాన పథకం జరుగుతుంది.అప్పుడు తిమ్మమ్మ వారి మరి చెట్టు నుంచి తీసుకువచ్చి వారు నాటిన విత్తనాలు ఈనాటి అమ్మవారి గుడి ముందు మిగిలిన రెండు మర్రి చెట్లు.

A T A H

1911లో అమ్మవారి విగ్రహానికి పూజలు అందించిన మొదటిరోజు నంబుల పుల్లయ్య గారి ఇంట్లో నుంచి ప్రథమ దీపారాధనకు నూనె ఉపయోగించారని నంబుల తాతాజీ గారు చెబుతారు. ఆ తరువాత ఆ వంశంలో నంబుల విష్ణుమూర్తి మావుళ్ళమ్మ గుడికి ట్రస్టీ గా ఉండేవారు. కాలక్రమేణా 1964లో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో కి ఈ ఆలయం వెళ్ళింది మావుళ్ళమ్మ గుడి ముందు ఉన్న అశ్వత్థ (రావి) గణపతి గుడిని నంబుల ఆంజనేయులు గారు నిర్మించారు. నంబుల నారాయణమూర్తి ప్రథమ కుమారుడు సుబ్బారావు రిజిస్టర్ ఆఫీస్ లో ఆంధ్రా యూనివర్సిటీలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ రిటైరయ్యారు. ఇప్పటికీ చెప్పుకుంటారు. వాళ్ళ వంశస్థుడు నంబుల పరమేశ్వరరావు తండ్రి నారాయణ మూర్తి గారి యొక్క రెండవ కుమారుడు. ఈయన ఆంధ్రప్రదేశంలో వ్యాయామ విద్య లో క్రీడలలో అతి పెద్దదైన డైరెక్టర్ పదవిని నిర్వహించారు. అందరూ ఎంతోమంది ఒలంపిక్ క్రీడాకారులను తయారు చేశారు.

1945 సంవత్సరం జూన్ 10వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జన్మించిన నంబుల పరమేశ్వర రామ్ సంఘీయులు గర్వించదగిన జాతిరత్నం. భీమవరం చెన్నై కోయంబత్తూరు బెంగళూరు నియర్ ఆంధ్ర విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్య వరకు విద్యాభ్యాసం చేసిన డాక్టర్ నమూనా పరమేశ్వరన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ విధానంలో విప్లవాత్మక మార్పులకు ఆధునిక సంస్కరణలకు అంటే అతిశయోక్తి కాదు. పశ్చిమ గోదావరి జిల్లా గోపన్నపాలెం ఎస్ఎస్ఆర్ ప్రభుత్వ కాళాశఆలలో స్పెషలిస్ట్ ఇన్ స్ట్రక్టర్ గా 1971వ సంవత్సరం

SANGHATANA | Vol 2, Issue 1

నుంచి 1975 వరకూ ఉద్యోగబాధ్యతలను నిర్వర్తించిన పరమేశర్వ రామ్.. ఫిజికల్ డైరెక్టర్ గా పదోన్నతి పోంది.. 1975 నుంచి 77 వరకు అదే కాళాశఆలలో కొనసాగారు. ఆ తరువాత వాల్తేరులో ఆంధవిశ్వవిద్యాలయం నందు అసిస్టెంట్ ఫిజికల్ డైరెక్టర్ గా 1977వ సంవత్సరం నుంచి 82 వరకూ విధులను నిర్వహించి,, 82 నుంచి 84 సంవత్సరం వరకు మద్రాస్ వైఎంసిఏ కళాశఆల ఫిజకల్ ఎడ్యూకేషన్ విభాగంలో స్పోర్ట్స్ ఫిజియాలజీ ప్రోఫెసర్ గా, శాఖాధిపతిగా రాణించారు. 1984వ సంవత్సరం నుంచి చాలా సంవత్సరాలు ప్రోద్దుటూరులోని రాయలసీమ కాలేజ్ అఫ్ ఫిజికల్ ఎడ్యూకేషన్ ప్రిన్సిఫాల్ గా సేవలందించారు. ఆ కాళాశాల అభివృద్దికి ఎనలేని కృషి చేశారు. 1992 నుంచి 2002 సంవత్సరం వరకు ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ స్కూల్స్ కు డైరెక్టరుగా వ్యవహరించారు. 1987-90 సంవత్సారల మధ్యకాలంలో విశ్వవిద్యాలయాల్లో విజిటింగ్ ప్రోఫెసర్ గా

ఎన్నో కూడా

5


PROMINENT KAPU FAMILIES రాణించారు. జాతీయ, అంతర్జాతీయ సదస్సులలోనూ.. ఇండియన్ జర్నల్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ కి ప్రధాన సంపాదకుడిగా కూడా వ్యవహరించారు. ఎడ్యూకేషన్ డైమెన్షన్స్ అప్ ఫిజకల్ ఎడ్యూకేషన్, వర్క్ బుక్ ఆఫ్ ఫిడిజకల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్, ఎడ్యుకేషన్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషనల్, అనాటమీ అండ్ సైకాలజీ ఫర్ ఫిజికల్ ఎడ్యుకేషనల్ అండ్ స్పోర్ట్స్, ది ఆర్ట్ అండ్ సైన్స్ రిసెర్చీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్, వంటి గ్రంధాలు ఫిజికల్ ఎడ్యుకేషన్ రంగంలో నిత్యపారాయణాలే కాక జాతీయ పురస్కారాల్ని సైతం అందుకుని డాక్టర్ నబుల పరమేశ్వర్ రామ్ స్థాయిని మహోన్నత స్థితికి చేర్చాయి. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, పద్యావతి మహిళా విశ్వవిద్యాలయం, ఆంధ్ర విశ్వవిద్యాలయం, శ్రీకృష్ణదేవరాయల విశ్వవిద్యాలయంలో సభ్యుడిగా పరమేశ్వర రామ్ అందించిన సేవలు చిరస్మరణీయాలు.

పరమేశ్వర రామ్ సుంకర వారింటి ఆడపడచు లక్ష్మీసుజాతను తన అర్థాంగిగా చేసుకున్నారు. ఈ పుణ్యదంపతులకు ఇద్దరు ముమారులు ఇక కుమార్తె సంతానం. పెద్దకుమారుడు నరేంద్రరామ్ ఢిల్లీలో నివసిస్తుండగా, ఆయన అల్లువారింటి ఆడపడచు సరితారమ్ ని వివాహం చేసుకున్నారు. వీరికి హన్సిక రామ్, నమనిక రామ్ అను ఇద్దరు సంతానం. ఇక రెండవ కుమారుడు శరణ్యరామ్. ఐటికర్వ్ టెక్నాలజీస్ మేనేజింగ్ డైరెక్టర్, ముత్తంశెట్టి వారింటి అడపడచు స్వప్పారామ్ ను వివాహమాడారు. వీరికి యశ్వంత్ అను అబ్బాయి, రాధా అను అమ్మాయి సంతానం. డా. నంబుల పరమేశ్వర రామ్ లక్ష్మీరామ నిలయం పేరిట ఓపెన్ ఆడిటోయంను నిర్మించి కాపుల శుభకార్యాలకు అందిస్తున్నారు.

ఒక పర్యాయం పద్మావతీ విశ్వవిద్యాలయం బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఛైర్మన్ గా కూడా వ్యవహరించారు. ఏలూరు సిఆర్ రెడ్డి కళాశాల, నాగార్జున విశ్వవిద్యాలయం, ఛండీఘడ్ విశ్వవిద్యాలయం, ఆంధ్ర, వెంకటేశ్వర, ఉస్ామనియా, భారతీయార్, అలగప్ప, మద్రాస్, అన్నామలై, గ్వాలియర్, మధురై విశ్వవిద్యాలయాల్లో బోర్డు ఆప్ ఎగ్జామినేషన్స్ సభ్యుడిగానూ విధి నిర్వహణలో విశేషమైన సేవలందించిన డా. పరమేశ్వర రామ్ పూర్వికులు అనంతపురం జిల్లా నంబుల వారి పూలకుంట గ్రామస్థులు. వ్యవసాయక వృత్తుల నిమిత్తం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంకు వచ్చి స్థిరపడ్డారు. ఆ సమయంలో నంబుల పూలకుంట సమీపంలోనున్న మహా మత్రి వృక్షం తిమ్మమ్మ మర్రిమాను నుంచి ఓ కాండాన్ని తీసుకుని భీమవరం వచ్చారని, వచ్చాక భీమేశ్వరుడి దర్శనంతో పాటు మావూలమ్మ తల్లిని కూడా దర్శించుకుని.. ఆ కాండాన్ని నాటరని, ఆ వృక్షం ఇప్పటికీ భీమవరంలో మనకు కనిపిస్తుందని డా. నంబుల పరమేశ్వర రామ్.. తెలియజేశారు. హైదరాబాద్ లో నివాసంలో ఉంటున్నా.. భీమవరంతో తన అనుబంధాన్ని పెనవేసుకున్న డా. పరమేశ్వర రామ్ అక్కడ హన్సి కళ్యాణ మండపాన్ని వైభవోపేతంగా తీర్చిదిద్దారు. సమస్త శుభకార్యాలకు కొలువైన నిలయంగా హన్ిస కళ్యాణమండపం కాపుల వైభవాన్ని చాటుతూనే.. వారి సంఘటిక భావజాలానికి దర్పణం పడుతోంది. డాక్టర్ నంబుల

SANGHATANA | Vol 2, Issue 1

6


ET most Promising Entrepreneur

Best Startup of the Year, 2019

SANGHATANA | Vol 2, Issue 1

7


WHO IS WHO

నండూరి సాంబశివరావు గారు

ఆంధ్రప్రదేశ్ మాజీ డిజీపీ

ముఖ్యులు 1984లో ఎస్పీ పోలీసు విభాగంలో చేరారు. అప్పటి నుంచి పోలీసు శాఖలో వివిధ హోదాల్లో పని చేశారు. ఏ పదవిలో చేరిన రాజీలేని పోరు సలిపారు. అందుకే ఆయన ప్రశంసల జల్లు వెల్లువెత్తిన సందర్భాలు వున్నాయి. ఆయన పేరు చెబితే చాలు కరుడుగట్టిన నేరగాళ్లు కూడా నేరాలకు దూరంగా జరిగేలా చేశారు.

అనుకున్నది సాధించే దాకా అవిశ్రాంతంగా శ్రమించే నైజం ఆయనది. ఈ క్రమంలో ఎవరెన్ని విధాలుగా ప్రలోభ పెట్టినా.. ఎవరెంతగా బెదిరించిన తమ ఎజెండా నుంచి ఒక్క అంగుళం కూడా వెనక్కి జరగరు. రాజీ అన్నదే వాళ్ల నిఘంటువులో ఉండదు. అటువంటి వ్యక్తులు పోలీసు విభాగంలో ఉంటే ఇంకేముంది.? నేరగాళ్ల వెన్నులో చలి పుట్టక మానదు. ఇలాంటి పోలీసు అధికారులు మన రాష్ట్రంలో చాలా మందే వున్నారు. అయితే విధి నిర్వహణలో వారు చూపించే మెళకువలు సమయం, సందర్భం వచ్చిన సమయంలో తప్ప మరెప్పుడూ వెలుగులోకి రావు. వారిలో SANGHATANA | Vol 2, Issue 1

ఐపీఎస్ ఐఏఎస్ అధికారుల్లో చాలామందికి ప్రత్యేకమైన ఫనితీరు ఉంటుంది. దాని ద్వారానే వారు అటు ప్రభుత్వ పరంగా ఇటు ప్రజల్లో గుర్తింపు తెచ్చుకుంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గాని ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న అనేక మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఈ తరహా ప్రత్యేక హోదా కలిగిన వారు చాలా మంది ఉన్నారు. అయితే పరిపాలనాపరంగా వారిలో చాలా మందిపై కొన్ని ప్రధాన రాజకీయ పార్టీల ప్రత్యేక అభిమానం చూపుతార్న ముద్రపడింది. ఐపీఎస్ సర్వీసుల్లో చేరినప్పటి నుంచి ఎలాంటి రాజకీయ ముద్ర పడకుండా ఎలాంటి వివాదాల జోలికి పోకుండా ఎక్కడ నియమించినా.. తమదైన శైలిలో ముక్కుసూటిగా వ్యవహరించి అనుకున్నది అనుకున్న విధంగా చేసుకుపోయే పనితీరు కలిగిన అధికారులు చాలా తక్కువ మంది ఉన్నారు. అలాంటి వారిలో ఆంధ్రప్రదేశ్ మాజీ డిజీపీ నండూరి సాంబశివరావు ఒకరు. కాస్త కోపం మరికాస్త ముక్కుసూటి వ్యవహారం ఎక్కడ పనిచేసినా ఆ విభాగంపై తనదైన ముద్ర ఖచ్చితంగా ఉండేలా చూసుకునే తత్వం కలిగిన అధికారి ఆయన పేరు తెచ్చుకున్నారు. ఈ స్థాయిలో పని చేసిన క్రైసిస్ మేనేజ్మెంట్ నిపుణుడిగా ఖ్యాతిగాంచిన సాంబశివరావు తాను పనిచేసిన ఏ విభాగంలోనూ యధాతధ స్థితి (స్టేటస్) కొనసాగించడానికి అసలు ఇష్టపడని అధికారి. ఆ కారణంగానే శాంతిభద్రతల విభాగం అయినా.. చివరకు ఐపీఎస్ అధికారుల ఫనిష్మంట్ పోస్టింగ్ గా భావించి విభాగంలో నియమించిన అక్కడ కూడా ఆ విభాగాన్ని మరింతగా అభివృద్ధి చేయడానికి ఎక్కువ సమయం 8


కేటాయించేవారు. పూర్వపు మెదక్ జిల్లా ఎస్పీ గా నియమితులైన కొద్దిరోజులకే.. రాష్ట్రస్థాయి యువనేత సుధీర్ కుమార్ కిడ్నాప్ ఘటన చోటుచేసుకుంది. ఆయన తన పనితీరులో చురుకుగా వ్యవహరించి కిడ్నాప్ కు గురైన యువనేత క్షేమంగా విడుదలయ్యే అంతవరకు మౌనంగా ఉండిపోయారు. యువనేత సుధీర్ కుమార్ ఇంటికి చేరగానే మావోయిస్టు (అప్పటి పీపుల్స్ వార్) నక్సలైట్లకు ఒక విధంగా తన విశ్వరూపాన్ని చూపించారు. జిల్లాలో దాదాపు ప్రతి గ్రామంలో రహదారి వెంబడి ప్రత్యేక గూడచారులను నియమించి అజ్ఞాత నక్సలైట్ల కదలికలను పసిగట్టారు. వారిని నిరామయంగా నిర్విరామంగా వెంబడిస్తూ చివరకు ఎన్కౌంటర్లో వారు ప్రాణాలు వదిలేవరకు వదలిపెట్టని మొండి అధికారిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే మెదక్ జిల్లాలో పీపుల్స్ వార్, జనశక్తి నక్సలైట్ల కార్యకలాపాలను కఠినాతికఠినంగా అణచి వేయడంలో సాంబశివరావు చర్యల ద్వారానే ప్రారంభమైందని చెప్పాలి. ఆ తర్వాత ఆ జిల్లాకు వచ్చిన వీపీ సింగ్, ద్వారకా తిరుమల రావు మిగిలిన శత్రుశేషం పూర్తిచేశాను. నేరాల నియంత్రణ నేరస్తులను అరెస్టు చేయడం లో సాంబశివరావు మొదటినుంచి తనదైన ప్లానింగ్ అమలు పరిచేవారు. ముఖ్యంగా నేరం చేసింది ఎవరన్నది కనీస సమాచారం అందితే చాలు అతిడి నేరచరిత్రపై మాత్రమే కాకుండా మంచి అలవాట్లు, వ్యసనాలు, బలహీనతపై ప్రధానంగా దృష్టిపెట్టి, ఆ కోణం నుంచి దర్యాప్తును జరపించడంతో నేరం జరిగిన వారం పదిరోజులలోపే అందుకు పాల్పడిన నిందితులు పట్టుబడేవారు. ముఖ్యంగా ఐఎస్ఐ, పీపుల్స్ వార్ నక్సలైట్లకు సంబంధించిన రహస్య సమాచారం తెలుసుకువడం కోసం ఆ విభాగానికి అత్యంత అధునాతనమైన సాంకేతిక పరికరాలను సమకూర్చకోవడంలో ఎంతగానో శ్రమించిన మొట్టమొదటి అధికారిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. మహబూబ్ నగర్ ఎస్పీగా హైదరాబాద్ రేంజ్ డిఐజి గా పనిచేసిన సాంబశివరావు పనితీరును అటు కేంద్ర హోంశాఖ కూడా అభినందించింది. పదోన్నతి పొందిన ఆయనను ఫ్యాక్షన్ కక్షలు, హత్యలు, దాడులతో అట్టుడికిపోతున్న రాయలసీమ జిల్లాలకు ప్రత్యేక అధికారిగా నియమించారు. అందుకోసం అప్పటివరకు డీఐజీ SANGHATANA | Vol 2, Issue 1

హోదాలో ఉన్న ఆ పోస్ట్ కు బదులుగా మొట్టమొదటిసారిగా ఐజీ ఫ్యాక్షన్ జోన్ (ప్రస్తుతం ఐజీ రాయలసీమ అని పిలుస్తున్నారు) పేరుతో ఒక కొత్త పోస్టులు సృష్టించి మరి సాంబశివరావు నియమించారు. అంతేకాకుండా విశాఖ పోలీస్ కమిషనర్ గా పనిచేసిన కాలంలో వైజాగ్ నగరంలో శాంతిభద్రతల పరంగానూ, దోపిడీలు, దొంగతనాలులను కట్టడి చేశారు. అప్పటి వరకు దొంగలు, దోపిడీదారులతో పాటు శాంతిభద్రతలు కూడా కరువు కావడంతో ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. ఇది చాలదన్నట్లు అంతర్రాష్ట్ర నేరస్తుల ముఠా పోలీసులకు సవాల్ విసిరేలా నేరాలకు పాల్పడేది. ఈ క్రమంలో బాధ్యతలు చేపట్టిన ఆయన ముందుగా నగరంలో శాంతిభద్రతలు పరడవిల్లేలా చేసి.. ఆ తరువాత దోపిడీలు, దొంగతనాలకు పాల్పడే ముఠాలపై దృష్టి సారించారు. దొంగలు, దోపిడీదారులపై గట్టి నిఘా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుని క్రైం పోలీసులను సివిల్ పోలీసులను రంగంలోకి దింపి వారి పని పట్టారు. ఇక పోలీసులకు సవాల్ గా నిలిచిన అంతర్రాష్ట్ర నేరస్థుల ముఠా సభ్యులను నిర్విరామంగా వెంబడించిన ఒరిస్సా రాష్ట్రంలో ఎక్కడో మారుమూల ప్రాంతంలో తలదాచుకున్న వారిని కూడా వెతికి పట్టుకున్నారు. నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ.. భూకబ్జాలకు పాల్పడుతున్నా కరడుగట్టిన రౌడీషీటర్ లను ఎన్ కౌంటర్ చేయడం ద్వారా నగరంలో చాలా కాలం పాటు ప్రశాంతంగా ఉండేలా చేశారని ఇప్పటికీ విశాఖవాసులు మీడియా తరచూ సాంబశివరావు గుర్తు చేసుకుంటూనే ఉంటారు. రాష్ట్రంలో నిర్విర్యమైన విభాగంగా మారిపోయిన అగ్నిమాపక విభాగాన్ని పూర్తిగా పునర్ వ్యవస్థీకరించి, దానికి అత్యంత అధునాతన వాహనాలకు సాంకేతిక పరికరాలను అందజేసి ఆ విభాగానికి అందులో పనిచేస్తున్న అధికారులను సిబ్బందికి నూతనోత్తేజాన్ని కల్పించారు. ముఖ్యంగా అప్పటికి కేవలం అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే స్పందించే విభాగంగా.. అచేతనంగా మిగిలిపోయిన అగ్నిమాపక శాఖ బాధ్యతలను ఆయన చేపట్టిన తరువాత సమూలంగా మారింది. ఆయన తీసుకున్న చర్యలు కల్పించిన సౌకర్యాల కారణంగానే ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక శాఖ విపత్తుల నివారణ శాఖగా కూడా రూపాంతరం చెందింది. ముఖ్యంగా విశాఖ నగరం అతలాకుతలం చేసిన 9


హుద్ హుద్ తుఫాన్ తర్వాత ఆ విభాగం అధికారులు సిబ్బంది అహోరాత్రులు నిద్రాహారాలు మాని కష్టపడి చేసిన సేవలను విశాఖవాసులు ఎప్పటికీ మరిచిపోలేని చెప్పొచ్చు. ముఖ్యంగా హుదూద్ అనంతరం రహదారులపై గుట్టలుగుట్టలుగా పడిపోయిన భారీవృక్షాలను తొలగించడం ద్వారా రహదారులపై వాహనాల రాకపోకలను పునరుద్ధరించడం కూలిపోయిన విద్యుత్ స్తంభాలను తిరిగి నిలబెట్టడం వలన.. ఇలా అనేక పనులతో తుఫాన్ లో చిక్కుకుపోయిన లోతట్టు ప్రాంతాల వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో కూడా విభాగం విశేషమైన రీతిలో పనిచేసి ప్రజల మన్ననలను పొందింది. అందుకు కారణం సమర్ధుడైన పోలీసు అధికారి నండూరి సాంబశివరావు అని చెప్పక తప్పదు.

పనిచేసిన జె.వి రాముడు పోలీసు శాఖను సమర్ధవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రజలకు మరింత దగ్గర చేసేందుకు ఎంతో కృషి చేశారు. ఆ తర్వాత 2016 జూలై నెలలో పోలీస్ బాస్ గా సాంబశివరావు అప్పటి నుంచి ఆ శాఖలో మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దడమే ఏకైక లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక తన పదవీవిరమణ చేసే వరకు ముందుకు సాగాలని చెప్పాలి. రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో పోలీసులు పక్షపాత గా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వచ్చినప్పటికీ వాటిని తిప్పికొడుతూ తన హయాంలో పక్షపాతానికి రాజకీయ ఒత్తిళ్లకు తావులేదని అంటారాయన. ఇక ఆరోపణలు చేయడం కాకుండా తగిన ఆధారాలతో వస్తే ఎవరిపైనా చర్యలు తీసుకోవాలన్నా తానే స్వయంగా ఆదేశిస్తానని అంటారాయన.

ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ గా పని చేసిన కాలంలో అకాడమీలో మౌలిక వసతుల కల్పన శిక్షణా పద్ధతుల్లో అధునాతన ఒరవడిని తీసుకురావడంలో ఆయన కనబరిచిన శ్రద్ధ మాటల్లో చెప్పలేనిది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ తీర్చిదిద్దడంలో మాజీ ఐపీఎస్ అధికారి ఆంజనేయ రెడ్డి, గోపీనాథ్ రెడ్డి ల తర్వాత సాంబశివరావు ఎంతగానో కృషి చేశారు.

పోలీసు అధికారిగా ఏ విభాగంలో పనిచేసినా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా.. ఒత్తిడి లోనవడం తనకు తెలియదని అంటారు సాంబశివరావు. ముఖ్యంగా పనిచేసే చోట వాతావరణం ముందుగా మార్చుకోవాలని, వర్కింగ్ అట్మాస్పియర్ ఏర్పర్చుకుంటానని అంటారు. ఇలా వుండటం వల్లే అటు ఉన్నతాధికారులతో పాటు ఇటు కింది స్థాయి అధికారులు, సిబ్బంది వరకు అందరితోనే మమేకం అవుతానంటారు. తనకు ఎక్కడ పోస్టింగ్ ఇచ్చినా ముందుగా ఆ విభాగంలో పనిచేసేందుకు అనువైన వాతావరణం కల్పించడమే తొలి ప్రయత్నంగా చేపడతానంటారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పనిచేస్తూ ఉణ్న సమయంలోనూ అప్పటివరకూ ఆయన ప్రాంతాలలో పనిచేసిన అధికారులు కేవలం సిబ్బందికి అధునాతన అయుధాలు సమకూర్చడం, 24 గంటలు ఏ విధంగా అప్రమత్తంగా వుండాలన్న వాటి మీద మాత్రమే దృష్టిపెడితే.. తాను అక్కడికి వెళ్లిన తర్వాత విధి నిర్వహణలో సిబ్బందికి కల్పిస్తున్న పౌకర్యాలు, వారు ఎదుర్కోంటున్న ఇబ్బందులపై కూడా దృష్టిపెట్టి చిన్న చిన్న సమస్యలను పరిష్కరించడం ద్వారా వారు ఎంతో సంతోషపడ్డారని.. దాంతో తనకే సంతోషం వేసినంతగా చెబతారాయన.

ఆయన పనితీరు, ముక్కుసూటి మనస్తత్వం కారణంగానే రాష్ట్ర విభజన అనంతరం ప్రభుత్వం ఆయనను పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయి.. దారులు మూసివేసే స్థితికి చేరుకున్న ఆర్టీసీ వైస్ చైర్మన్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ గా నియమించింది. అక్కడ కూడా ఆయన తనదైన ముద్రవేసుకున్నారు. నష్టాల ఆర్టీసీ నిజంగా ప్రగతి చక్రానికి ప్రగతిపథమే అని చాటిచెప్పేలా చేశారు. అంతర్గతంగా ఆదాయం పెంచుకోవడం వంటి చర్యలతో సాంబశివరావు ఆ సంస్థకు అత్యంత వేగంగా అభివృద్ధి బాటలో నిలిపారు. అధునాతన బస్సులను కొనుగోలు చేయడం ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగు పరచడంతో పాటు బస్ స్టేషన్ లను ఎయిర్ పోర్టుల తరహాలో అత్యంత ఆకర్షణీయంగా సౌకర్యవంతంగా పునర్ నిర్మించడం ద్వారా ప్రయాణికుల మన్ననలను పొందారు. కొంతమంది అధికారులను నియమించడం వలన అప్పటివరకు ఆ విభాగానికి శాఖలో పట్టి పీడిస్తున్న అనేక క్లిష్టమైన సమస్యలకు చక్కని పరిష్కారం కలగడంతో పాటు అటు ఆ శాఖకు ఇటు ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది.

అలాంటిది రెండవ కోవకు చెందిన అధికారిగా సాంబశివరావు సర్వీసుల్లో చేరినప్పటి నుంచి పేరు తెచ్చుకున్నారనే చెప్పాలి. అలా ఆయన పనితీరుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు అధిపతి పదవే అతడ్ని వెతుక్కుంటూ వచ్చింది. అంతకుముందు డీజీపీగా SANGHATANA | Vol 2, Issue 1

అప్పటివరకు నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసే సిబ్బందికి నెలకు రెండు రోజులు కూడా సెలవు లభించకపోవడంతో రోజుల తరబడి కుటుంబా సభ్యులకు దూరంగా వుంటూ.. వారిలో విపరీతంగా మానసిక ఒత్తడి పెరిగిపోతోందని ఆయన గ్రహించారు. ఎస్ఐ, సిఐ, డీఎస్పీ, ఆపై స్థాయి అధికారులు ఉన్నతాధికారులతో మీటింగ్ పేరుతోనో లేక ఇతర అధికారిక పనుల నిమిత్తమో.. రెండు వారాలకు ఒకమారు లేదా నెలకు ఒకటి రెండు పర్యాయాలు జిల్లా హెడ్ క్వార్టర్ కు రావడం ద్వారా కొంతసేవు అయినా తమ కుటుంబ సభ్యులతో గడిపేందుకు అవకాశం వుంటుంది. అయితే ఆ కిందిస్థాయి సిబ్బందికి మాత్రం ఇలాంటి అవకాశాలు లేకపోవడంతో ఈ పరిస్థితి ఇందుకు 10


ఓపెన్ ఛాలెంజ్ చేయడం అప్పట్లో సంచలనం కలిగించింది. అంతేకాకుండా మరో ఆలోచన లేకుండా మరుసటి రోజునే ఆర్టీసీ తెలంగాణ ప్రాంత బాధ్యతలను ఆ ప్రాంతానికి చెందిన జెఎండీకి అప్పగించేసి.. ఎండీ ఛాంబర్ ఖాళీ చేసేశారు. అంతేకాకుండా తర్వాత కేవలం నెల రోజుల లోపు విజయవాడ పండిత్ నెహ్రూ బస్ స్టేషన్ లో యుద్దప్రాతిపదికన ఎండీ కార్యాలయం ఏర్పాటు చేసి బస్ భవన్ మొత్తం ఖాళీ చేసేంత వరకు నిద్రపోలేదాయన. తనను అకారణంగా నిందిసతే తాను మాత్రం తట్టుకోలేను అనడానికి ఇదోక ఉదహరణ అని ఆయన రాష్ట్ర విభజన నేపథ్యంలో సాగిన ఉధ్యమ ఘటనను పంచుకున్నారు. అవలంభిస్తున్న పద్దతులపై క్షుణ్ణమైన అధ్యయనం చేసిన తర్వాత హెడ్ క్వార్టర్ కు, కుటుంబసభ్యులకు దూరంగా పనిచేస్తున్న కానిస్టేబుల్ మొదలుకొని ఎస్ఐ స్థాయి వరకూ ప్రతినెలా రోటేషన్ పద్దతిలో కనీసం మూడు రోజుల పాటు తమ కుటుంబసభ్యులతో గడిపేందుకు వీలుగా అధికారికంగా వెసలుబాటు కల్పించే చర్యలు తీసుకున్నారు. తాను డీజీపీ పదవిలో కొనసాగినంత కాలం దానిని పక్కగా అమలయ్యే విధంగా చూశారు. తన సర్వీసులో మంచిపేరు తెచ్చిన ఒక అంశం ఈ సెలవులేనని అంటారు మాజీ డీజీపీ. పోలీసుశాఖలో ప్రవేశించినప్పటి నుంచి డీజీపీ వరకూ ఎక్కడ నియమించినా.. తాను చక్కగా పనిచేసుకుపోతుంటారంటారు. ఇక పోలీసువిభాగం అనగానే.. మరీ ముక్కుసూటి వ్యవహారంగా వుండే వారికి బదిలీలు కూడా తప్పవని విషయం తెలిసిందే. ఈ కారణంగానే అధికారిగా తన సూట్ కేసుతో పాటు బదిలీ అయిన చోటుకు కుటుంబంతో సహా వెళ్లిపోవడానికి ఇంట్లో పెద్ద పెద్ద ట్రంకు పెట్టలు (ఇంటి సామాన్లు పెట్టుకునేలా) ఎప్పుడూ దుమ్ముదులిపి సిద్దంగా ఉండేవంటూ చెప్పుకోచ్చారు. స్థాయితో సంబంధం లేకుండా ఏ పోలీసు అధికారి అయినా దీర్ఘకాలం కుటుంబానికి దూరంగా ఉండాల్సిన అవసరం రాకపోవడం ద్వారా అతడి నుంచి మరింత మెరుగైన, అత్యుత్తమ ప్రమాణాలతో కూడిని విధి నిర్వహణను తప్పకుండా అశించవచ్చునని సాంబశివరావు అభిప్రాయం. తన కెరీర్ మొత్తంలో కేవలం మెహబూబ్ నగర్ ఏస్పీగా పనిచేసిన కాలంలో తప్ప ఇంకెక్కడా కుంటాన్ని దీర్ఘకాలికంగా వదిలిపెట్టి పనిచేయలేదని గుర్తుచేసుకున్నారు. స్వతహాగా తనకు కోసం ఎక్కువే కానీ.. అది అకారణంగా వచ్చేది మాత్రం కాదని అంటారాయన. తన పనితీరును ఎవరైనా అకారణంగా తప్పుబట్టినా.. వ్యక్తిగతంగా తనను విమర్శించినా ఎట్టి పరిస్థితుల్లో సహించలేనంటారు. ఆ కారణంగానే అర్టీసీ ఎండీగా పనిచేస్తున్న సమయంలో తెలంగాణ ప్రాంత కార్మిక నేత ఒకరు ఓ ప్రాంత పక్షపాతి అంటూ విమర్శించడం భరించలేక ఆ నేతకు SANGHATANA | Vol 2, Issue 1

ఏ అధికారికైనా ఒక్కొక్కసారి తన విధి నిర్వహణలో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం తప్పనిసరి పరిణామం అని సాంబశివరావు అంగీకరిస్తారు. అయితే అది పరిపాలనా పరంగానా, లేక రాజకీయ పరంగానా, ఇతరాత్ర కారణాలతోనా అయా సందర్భాలను బట్టి ఉంటుంది. దానిక కూడా ఒక కారణం ఉంటుంది. పరిధి దాటిన జోక్యాన్ని తాను ఎంతమాత్రమూ సహించేది లేదని ఆయన అంటారు. ఇందుకు ఉదాహరణగా అర్టీసీ కార్మికులు సమ్మె సందర్భాన్ని గుర్తుచేస్తారాయన. నూతన వేతన సవరణలో భారీ ఎత్తున దాదాపు 41శాతం పెంపు తప్పదంటూ కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తే.. సంస్థ ఎండీగా, దాని పరిస్థితి పూర్తిగా తెలిసిన వ్యక్తిగా ఆ స్థాయిలో పెంపు సాధ్యం కానే కాదంటూ తాను పదేపదే స్పష్టం చేయాల్సి వచ్చింది. అయితే అనేకానేక ఒత్తడులు భావించి ఆమేరకు తనకు తెలియపరచడంతో అప్పటివరకు ససేమిరా అన్న తానే ప్రభుత్వనిర్ణయాన్ని శిరసావహించక తప్పలేదని ఆయన గుర్తు చేశారు. ఇలాంటి సందర్భాల్లో పరిస్థితుల్లో ప్రభుత్వ జోక్యం అనివార్యమైనప్పుడు అధికారిగా దానిని తాను తప్పక అమోదించాలి. కానీ కుదరదంటే ఎలా అని ఆయన ప్రశ్నిస్తారు. అయితే ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకోవడం వెనుక రాజకీయ ఒత్తిడులా లేక మరేమైనా కారణాలు ఉన్నాయా అన్నది తనకు ఎంతమాత్రమూ సంబంధం లేని అంశమని.. కేవలం ప్రభుత్వ నిర్ణయాన్ని అమలుపర్చడం వరకే తన ప్రాత్ర అని అంటారాయన. ఇక తాను డీజీపీగా బాద్యతలు చేపట్టిన తరువాత కూడా అనేక అనవసర విషయాలు తన మదికి చేరవని అన్నారాయన. తాను ఫలానా కుటుంబానికి చెందిన వాడినని, ఫలానా వర్గానికి చెందిన వాడినంటూ, ఫలానా వర్గానికి ఫుల్ సపోర్టు చేస్తానంటూ.. ఇలా అనేక రకాల వ్యాఖ్యలు తనకు వినిపించేవని అన్నారు. అయితే ఇలాంటి వ్యాఖ్యానాలు చేసేవారికి తన గురించి పూర్తిగా అవగాహన లేకపోవడమే కారణమని అని అన్నారు. అందుకనే ఎవరెంతటి తీవ్రమైన వ్యాఖ్యలు చేసినా.. తాను అస్సలు స్పందించనని అన్నారు. ఎవరి ఒత్తడితోనే పనిచేసే మనిషిని కానని అందరికీ అర్థమూన తనపై వ్యక్తిగత విమర్శలు మానుకున్నారు అని ఆయన వివరించారు.

11


MEN PROFESSIONALS

ఎంహెచ్ రావు గారు ప్రముఖ పారిశ్రామికవేత్త

ఓ కట్టడం చాలా కాలం వరకు బలంగా వుండాలంటే అందులో వినియోగించే సిమెంట్ ఎంత ముఖ్యమో తెలిసిన వ్యక్తిగా.. దేశంలోనూ. ఇటు రాష్ట్రంలోనూ సిమెంట్ పరిశ్రమలు వృద్దిలో తనవంతు పాలుపంచుకున్న ఎంహెఛ్ రావు.. మల్లెం హనుమంతరావుగారు మనందరికీ సుపరిచితులే. ఆయన మల్లన్న వేణుగోపాల్ నాయుడు గారి దంపతులకు 1939 మే 23న చెన్నైలో ( అప్పట్లో చిన్నప్ప నాయుడు పట్టణం) జన్మించారు. ఆయన పితామహులు రావుబహద్దూర్ మల్లం చెంగలరాయుడు నాయుడు ఇంగ్లాండ్ లో న్యాయశాస్త్ర పట్టభద్రులు. అనంతర కాలంలో లండన్, రంగూన్, చెన్నై నగరాల్లో ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయవాద వృత్తిలో రాణించారు. ఎంహెచ్ రావు గారి మాతామహులు రావుబహద్దూర్ కొండూరి వెంకట రామానాయుడు బ్రిటిష్ పాలకుల ఏలుబడిలో రైల్వేశాఖలో అత్యున్నత పదవిని అలంకరించిన తొలి భారతీయుడు.

SANGHATANA | Vol 2, Issue 1

12


ఎన్ హెచ్ రావు విద్యాభ్యాసం మొత్తం మద్రాసులో జరిగింది. న్యాయశాస్త్రం వరకు అక్కడే చదువుకున్నారు. చదువుకునే రోజుల్లో బహుముఖ ప్రజ్ఞను కనబరిచి అనేక బహుమతులను కూడా గెలుచుకున్నారు. చదువుతో పాటు ఆటల్లోనూ ఆయన రాణించారు. క్రికెట్, షటిల్, బ్యాడ్మింటన్, కుస్తీ తదితర క్రీడల్లో తన సత్తా చాటుకున్నారు. రావు గారు అనేక ఉన్నత చదువులు అధిరోహించి ఆ పదవులకే వన్నె తెచ్చారు. 1962లో బార్ అనే బహుళజాతి సంస్థల్లో ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించారు. ఆ సంస్థలు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా తెలంగాణ, ఉత్తరాంధ్ర ప్రాంతాల అధినేత గా వ్యవహరించారు.1970లో ఆంధ్ర సిమెంట్స్ కంపెనీలో సేల్స్ మేనేజర్ గా ప్రవేశించి తన ప్రతిభను ప్రదర్శిస్తూ అంచెలంచెలుగా ఎదుగుతూ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా అటు తర్వాత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా అగ్రస్థానానికి చేరుకున్న ఘనులు. 1989లో ప్రారంభించిన ఏపీ సిమెంట్ మాన్యుఫ్యాక్చరింగ్ అసోసియేషన్కు వ్యవస్థాపక చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేశారు. 1999 వరకు ఆ పదవిలో సమర్ధవంతంగా పని చేశారు. తరువాత దక్షిణ భారత దేశంలోని అతిపెద్ద అ సిమెంట్ పరిశ్రమ గా పేరొందిన ఇండియా సిమెంట్స్ సంస్థకు సలహాదారుగా వ్యవహరించారు. ఎం హెచ్ రావు 1966లో సీతా దేవిని వివాహమాడారు. ఈమె పశ్చిమ గోదావరి జిల్లా పంగిడిగూడెం రాజా వారి మనవరాలు. తోటపల్లి సంస్థానాధీశుల రాజా వై మల్లుదొర గారి పుత్రిక. రాష్ట్ర మాజీ కార్యదర్శి ఐ జి రావు తోడల్లుడు ఏ ఎన్ హెచ్ రావు.

SANGHATANA | Vol 2, Issue 1

సిమెంటు లేకపోతే నిర్మాణాల మన్నిక ఉండదని ఎరిగిన వ్యక్తి కాబట్టే.. తమ సామాజిక వర్గం బలంగా ఉండాలంటే అందుకు తన తోడ్పాటు కూడా ఉండాలని గ్రహించి.. శ్రీ కృష్ణదేవరాయ ధార్మిక సంస్థ స్థాపించారు. ఈయన అధ్యక్షతన సంస్థ తరఫున శ్రీశైలం పుణ్యక్షేత్రం లో నూట యాభై గదు లతో కాపు సత్రానికి నాంది పలికారు. గదులన్నీ పూర్తయి వినియోగంలోకి వచ్చాయి కాపులు బలిజ లు శ్రీశైల పుణ్యక్షేత్రాన్ని దర్శించి నప్పుడు ఈ సత్రాలలో ఉచితంగా వసతి భోజన సౌకర్యాలు పొందే వీలుంది. యూత్ హాస్టల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంస్థల ఆంధ్రప్రదేశ్కు వీరు అధ్యక్షులు. విశాఖ అడ్వెంచర్స్ అండ్ నేచురల్ లవర్స్ సొసైటీ విశాఖపట్నం సంస్థకు కూడా అధ్యక్షులుగానూ వ్యవహరించారు. కాపునాడుకు చీఫ్ అడ్వైజర్ గా కూడా కులానికి ఎంతో సేవ చేస్తున్నారు. కాపు, తెలగ, బలిజ సమస్యలు ఏమున్నా ముందుండే వ్యక్తి ఎంహెచ్ రావుగారు. 2015వ సంవత్సరంలో హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ లో గల కాపు, బలిజ, తెలగ సంక్షేమ సంఘానికి అధ్యక్షులయ్యారు.

13


HEALTH

SCIENCEBASED BENEFITS OF OMEGA 3 FATTY ACIDS Grab a bite for your overall well-being! What’s that one aspect of your daily routine that you cannot afford missing out on? It is your breakfast! Do you eat your breakfast regularly? or are you up with too many excuses to religiously eating your breakfast every morning. SANGHATANA | Vol 2, Issue 1

14


We all need that boosting fuel to kick start our day and none other than having your breakfast is that fuel. It gives your body necessary nutrients as well as helps you get on with your day fruitfully, will you agree? When you read through the ill-effects of not having your breakfast, you are surely going to eat your breakfast every day. Science says, breakfast is the first and most important meal of the day and if you don’t eat it like a king, you are sure to experience health concerns, what are those? Here you go!

It comes from the first meal you eat during the day. These blood sugar levels mix in the blood and improve the energy in your organs and cells. By chance if your body miserably fails to get its glucose, you are at a risk of experiencing tiredness, weakness and this exhaustion will cause frustration. Thus, don’t spoil your mood as your day begins.

No 2 - You Might Put On Weight Whether you are in a hurry or you don’t feel like eating breakfast early in the morning, don’t skip breakfast! It is not good to skip breakfast. Even if you plan on not eating, just grab a fruit or eat some dry fruits. Don’t begin your day empty stomach. The logic behind you putting on weight and getting obese is that skipping your breakfast will trigger hunger and you might resort to over-eating and to fulfill your cravings you might start to eat junk, this is neither good for your health nor does your body look nice as you go out of proportion.

No 3 - Hits On Your Metabolism No 1 - Brings Down Sugar Levels

Skipping your breakfast drastically affects your body’s metabolism. Are you aware of that?

It is quintessential to keep a check on the blood sugar levels in your body. By chance, if your body experiences a disturbance with the blood sugar levels, you could end up with a risk of Type-2 diabetes and heart diseases.

Not eating your necessary meals in the morning leads to starvation and while this happens, your body starts to store calories and uses them when you are starving. Further, this affects the calorieburning muscle and the rate of metabolism decreases in your body.

Where does this blood sugar come from?

Therefore, don’t skip your breakfast and

SANGHATANA | Vol 2, Issue 1

15


HEALTH stick to this habit so that your metabolism is not impacted.

No 6 - Stress Attacks You

No 4 - Slows Down Brain Functioning

When the glucose levels fluctuate due to starving with no breakfast in the morning it causes frustration and can make you stressed.

Whenever you starve in the morning and do the opposite of what you are supposed to do, it hits on the way your brain functions.

Since you are already going through enough stress every day, is it worth adding on to your stress by starving?

How? Whenever you get into the starvation mode, your brain utilizes the metabolized glucose, this is not a good sign as it impacts the cognitive functions as well as weakens ones memory.

You lose the ability to think right and handle your emotions if you don’t get the necessary nutrition in the morning. Thus, a bad mood automatically becomes stressful.

This effect on the brain can decrease a person’s productivity in carrying out his/ her day to day activities and tasks.

Don’t add on to your stress, eat your breakfast on time, have enough protein and fiber in your meal so that you are mentally as well as physically healthy throughout.

No 5 - Hair Starts To Weaken And Fall It is scary to lose hair for skipping breakfast, unbelievable right? But, yes this happens! If you take care of the keratin in your hair, you won’t lose hair. In order to monitor the keratin levels, it is important for you to eat enough protein while having your breakfast and stop skipping your breakfast meal. What happens is, when you miss breakfast, besides the keratin in your hair getting impacted, rest of the nourishment that needs to happen stops and your hair follicles get weaker. Thus, start eating breakfast to avoid hair fall problems. SANGHATANA | Vol 2, Issue 1

No 7 - May Cause Type II Diabetes When you don’t eat breakfast in the morning your mind and body is at stake. You are at risk of being a victim to Type II diabetes as one hormone that can control your blood sugar levels gets imbalanced. Having said, while you are starving, your blood sugar levels go out of control and this leads to the excess fat being produced that triggers type II Diabetes. The reason this happens is that your insulin levels are not in check.

No 8 - May Cause Heart Diseases Skipping breakfast may cause problems in your heart. If you don’t want to be a victim, start to eat your breakfast regularly. 16


When you starve, there are chances for your arteries to get blocked as the heart doesn’t get enough blood to pump well. Besides, your heart muscles tend to weaken, the rate of heartbeat slows down. Thus, there is a potential risk of suffering from heart disease if you regularly continue to skip your breakfast. Take care of your cardiovascular health by eating well and on time.

No 9 - It Will Trigger Migraine Have you ever noticed, whenever you miss your meals and starve for long it causes headaches? The same logic applies to skip when you skin your breakfast. It is true that it causes a headache. Why does hunger cause migraines? By starving your blood sugar levels come down and you experience tension in your muscles. So, to compensate for low blood sugar levels, your body releases certain hormones that end up making you go through a bad headache.

care of her health by not just exercising or living a healthy lifestyle, but, eating necessary nutrients regularly is the most important of all. Skipping breakfast is depriving the body of those necessary nutrients.

Final Word To summarize everything about the harmful effects of skipping breakfast, it is your physical as well as mental well-being that is targeted at the end of the day. Neither do you feel mentally alert nor are you safe from physical health problems in the future Therefore, it is always good to care for your body and eat a minimal meal for breakfast even if you are not hungry or in a hurry instead of facing bad consequences of putting your health in stake.

No 10 - Disturbs Menstrual Cycle A woman feels the healthiest when her menstrual cycle is not targeted and if you are one of those women who skips her breakfast then you immediately need to stop yourself as it can do bad to you. It causes problems such as premenstrual pain, anorexia and severe periods cramps. A woman should be alert and take good SANGHATANA | Vol 2, Issue 1

17


HISTROY

కాపుల చారిత్రక నేపథ్యం కిర్లంపూడి ఘటన

తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి లో జరిగిన ఘటన కాపు రిజర్వేషన్లు కీలక మలుపు తిప్పాయి. కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా 1993లో కిర్లంపూడి సభలో ప్రసంగం.. ఆ ప్రసంగాన్ని అడ్డుకున్న ఎత్తులో కాపు యువకుల రిజర్వేషన్లపై స్లొగన్స్ చెప్పడం, పోలీసుల లాఠీ ఛార్జ్,సభలో ఉన్న ముఖ్యమంత్రి ఆ విషయంపై విచారణ వ్యక్తం చేయకపోవడం, జరిగిన ఘటనకు కాపు నాయకులు కలతచెంది..

SANGHATANA | Vol 2, Issue 1

18


శ్రీ ముద్రగడ పద్మనాభం అప్రకటిత కాపు రిజర్వేషన్ నాయకునిగా ఎంపిక చేసుకోవడం చకచకా జరిగిపోయాయి. కర్నూల్ ముఖుడైన ముద్రగడ, కాపు నాడు లోని ముఖ్యులతో సమావేశమై, చేపట్టిన సైకిల్ యాత్ర విజయవంతం కావడం కాపు రిజర్వేషన్లపై ప్రభుత్వంతో ఆ మిత్రునికి ముద్రగడ సిద్ధమవడం జరిగాయి.

కాపు రిజర్వేషన్ పోరాట సమితి కె ఆర్ పి ఎస్ ఆవిర్భావం శ్రీ ముద్రగడ నాయకత్వంలో మార్చి 20 1994వ సంవత్సరంలో కాపు రిజర్వేషన్ పోరాట సమితి ఏర్పడింది. సర్కారు జిల్లాలలో ఈ కే ఆర్ పి ఎస్ అతి తక్కువ సమయంలోనే కాపు ప్రజల ఆదరణ చూరగొని సామాన్య ప్రజల్లోకి చొచ్చుకెళ్లింది. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు ఈ ఉద్యమానికి దశ దిశ నిర్దేశం చేయగా ప్రభుత్వ ఉద్యోగులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించారు. అత్యంత సన్నిహితులైన వెనుకబడిన కులాలకు చెందిన వారు కీలక పాత్ర పోషించడం గమనార్హం. ఈ ఉద్యమంలో యువత మరీ ముఖ్యంగా 15 నుంచి 30 ఏళ్ల లోపు వారు మాత్రమే ముఖ్య పాత్ర పోషించి ఉద్యమం ముందుకు వెళ్ళడానికి సహకరించారు.

రాజకీయ నాయకుల పాత్ర

వివిధ రాజకీయ పక్షాలకు బిజెపి టిడిపి చెందిన కాపు నాయకులు ముద్రగడ ఉద్యమానికి తమ మద్దతు తెలియజేయగా, విజయ భాస్కర్ రెడ్డి మంత్రివర్గంలో కాపు మంత్రులు మరియు కాపు నాయకులు రాజకీయ ఉద్యమం ద్వారా కాపులకు రిజర్వేషన్లు రావనే అపనమ్మకంతో మరియు ముద్రగడ కాపులకు ఏకైక నాయకుడిగా ఎదుగుతున్నారనే అక్కసుతో ఉద్యమంలో లో లో సరైన భాగస్వాములు కాలేకపోయారు. రాష్ట్రంలోని సుదూర ప్రాంతాలు కడప, అనంతపూరం, చిత్తూరు, ఖమ్మం, నల్గొండ జిల్లాల నుండి కాపు ప్రజలు వయోభేదం లేకుండా భారీ సంఖ్యలో కిర్లంపూడి లోని ముద్రగడ దీక్షా శిబిరానికి అశేషంగా తరలివచ్చి తమ మద్దతు మరియు కాపుల ఐక్యతను తెలియజేశారు. అనుకోని పరిస్థితుల్లో కాపు రిజర్వేషన్ ఉద్యమంలోకి దూకిన ముద్రగడ రాత్రికి రాత్రి శక్తివంతమైన నాయకుడిగా ఎదిగారు.

కాపునాడు -- ముద్రగడ పద్మనాభం

ముద్రగడ ఉద్యమం ఉవ్వెత్తున రాష్ట్రం అంతటా వ్యాపించిన కాపునాడు మాత్రం చాలాకాలం ముద్ర కొరకు మద్దతు పలకలేదు. కారణం కాపులకు SANGHATANA | Vol 2, Issue 1

కాపునాడు మాత్రమే నాయకత్వం వహించాలని వారి ఉద్దేశం. అయితే కాపునాడుతో కుండానే రాష్ట్రంలోనే కాపులంతా ముద్రగడ కు బాసటగా నిలిచినప్పటికీ రాష్ట్ర కాపునాడు ముఖ్యంగా దాని అధినాయకత్వం మెట్టు దిగిరాక తప్పలేదు. అయితే కాపునాడు లోనే యువ నాయకులు, అభివృద్ధి పురోగామికులు మాత్రం నాయకత్వం తో సంబంధం లేకుండా ముద్రగడ ఉద్యమానికి తమ సంపూర్ణ మద్దతు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో కాపుల హక్కులకై తమ పదవిని రాజకీయ ఆర్థిక భవితను ఫణంగా పెట్టి పోరాడిన యోధుడు శ్రీ ముద్రగడ పద్మనాభం. కాపు రిజర్వేషన్ల కోసం మార్చి 25 1994వ సంవత్సరంలో రాష్ట్ర శాసనసభలో తన రాజీనామా పత్రాన్ని ఇస్తూ “కాపుల రిజర్వేషన్ లు కల్పించుకుంటే శాసనసభ్యత్వానికి మంత్రి పదవికి రాజీనామా చేస్తానని” హెచ్చరించారు. సెప్టెంబర్ 30 1994 సంవత్సరంలో కిర్లంపూడి లో ఐదు లక్షల మందితో జరిగిన భారీ బహిరంగ సభ అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయ భాస్కర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ సభలో శ్రీ ముద్రగడ మాట్లాడుతూ వెనుకబడిన కులాల రిజర్వేషన్ల శాతం భాగంగా కాకుండా కాపులకు అదనంగా ప్రత్యేక రిజర్వేషన్లు మాత్రమే తాను అంగీకరిస్తానని అని తెలియజేశారు. అసత్యాలు తెలియకుండా సహేతుకమైన కాపు రిజర్వేషన్ అంశంపై శ్రీ ముద్రగడ పద్మనాభం ఉద్యమం విజయవంతం అయింది. నాటి శ్రీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి ప్రభుత్వం ప్రజాభిప్రాయానికి తలవంచి జీవో ఎంఎస్ నెంబర్ 18 19 దానికి అనుబంధంగా జీవో ఎంఎస్ నెంబర్ 30 బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ (పి-2) డిపార్ట్మెంట్ తేదీ 25 ఆగస్టు 1994 న కాపు రిజర్వేషన్లు కల్పించారు. జీవో లో తెలిపిన విధంగా 14 కులాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ రాజ్యాంగంలో 162 వ అధికరణం క్రింద రాష్ట్ర ప్రభుత్వం దాన్ని దృష్టిలో ఏవైనా కులాలు సామాజిక విద్య అంశాలలో వెనుకబడిన తెలిస్తే వారిని బీసీలుగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. కావున పై ఉత్తర్వులు జారీ చేశారు. జిఓ ఎన్ ఎస్ నంబర్ 30 వర్సెస్ రాష్ట్ర హైకోర్టు.. జిఓ ఎంఎస్ నెంబర్ ర్ 30ని 15487 ఆఫ్ 1994 ఏపీ హానరబుల్ హైకోర్టు లో ఏపీ స్టేట్ బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య జీవో ఎం ఎస్ నెంబర్ 30 సక్రమంగా లేదని, ఇది రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధమని ఛాలెంజ్ చేశారు. రిజర్వేషన్లకు సంబంధించిన అంశం కావున, దీనిని రాష్ట్ర హైకోర్టు ముగ్గురు న్యాయమూర్తులు జస్టిస్ వై భాస్కరరావు, జస్టిస్ రమేష్ యాదవ్ బాపట్, మరియు యు.ఎస్ జస్టిస్ బి బి సుభాషణ్ రెడ్డిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ముందు విచారణ జరిగింది.

19


కేసు పూర్వాపరాలు

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 15 (3), 16(3) లలో రిజర్వేషన్ల గురించి ప్రస్తావించారు. 1957వ సంవత్సరంలో మద్రాసు రాష్ట్రం మరియు మరికొన్ని రాష్ట్రాలలో చిన్న కులాలకు వైద్య, ఇంజనీరింగ్ విద్యలో సీట్లు కేటాయింపుకు వ్యతిరేకంగా ఆయా రాష్ట్రాల హైకోర్టులో తీర్పులు రావడం, చివరకు సుప్రీంకోర్టులో ఇదే పరిస్థితి ఉత్పన్నం జరిగింది. ఈ రాజ్యాంగం సంక్షోభ నివారణకు అప్పటి రాజ్యాంగ పెద్దలు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నేతృత్వంలో వెంటనే నివారణ చర్యలు చేపట్టారు. భారత రాజ్యాంగాన్ని సవరిస్తూ ఆర్టికల్ 15 (3),16(3) లకు తోడు క్లాస్ (4) లను 15, 16 వ ఆర్టికల్స్ జోడించారు. ఇవి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 309 మరియు u6 tickle 162 కు సంధానకర్తలుగా వ్యవహరిస్తాయి. ఆర్టికల్ 15 (3)(4), 16 (3)(4)ల ప్రకారం భారత రాజ్యాంగంలోని ఇతర రాజ్యాంగ నిబంధనల తో సంబంధం లేకుండా సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కి విద్య ఉద్యోగ అంశాలలో రిజర్వేషన్లు కల్పించడానికి అవకాశం కల్పించారు. భారత రాజ్యాంగం మొదటి సవరణ రిజర్వేషన్ ల కు సంబంధించినది కావడం, దేశంలోని అగ్రవర్ణాలు, చిన్న కులాల సౌభాగ్యానికి ఏవిధంగా అడ్డు పడుతున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. (సబ్ క్లాజెస్ ఆర్టికల్ 15(4), 16(4) హవ్ బిన్ యాడెడ్ బై ది కాన్స్టిట్యూషన్ ఇండియా ఫస్ట్ అమెండ్మెంట్ 1951) కాపు రిజర్వేషన్ అంశం పై కిర్లంపూడి లో ముద్రగడ ఉద్యమం విజయవంతమైంది. నాటి కోట్ల విజయ భాస్కర్ రెడ్డి ప్రభుత్వం ప్రజాభిప్రాయానికి తలవంచి జీవో ఎంఎస్ నెంబర్ 18 19 దానికి అనుబంధంగా జీవో ఎంఎస్ నెంబర్ 30 బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ తేదీ 25 08 1994న కాపు రిజర్వేషన్లు కల్పించారు. ఆ జీవో కాపు బలిజ తెలగ ఒంటరి గాజుల బలిజల కై ఇస్తూ మిగిలిన తొమ్మిది కులాలను కూడా జతపర్చగా.. 2008లో మన ఐదు కులాలను గాలికొదిలి ఎనిమిది కులాలను బిసి ఏ బి సి డి ల లో కలిపి ముస్లిల కొరకు బిసి ఇ క్యాటగిరి నుంచి కొత్తగా చేర్చి నాలుగు శాతం రిజర్వేషన్లు ప్రత్యేకంగా ఇచ్చారు. బలిజ కాపు తెలగ రిజర్వేషన్ల అధ్యాయంలో ఇంతకంటే దుర్మార్గపు చర్య మరొకటి లేదు. SANGHATANA | Vol 2, Issue 1

పెరియార్ ఈవే రామస్వామి నాయకర్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ల కృషి భారత రాజ్యాంగానికి మొదటి సవరణ చిన్న కులాలకు రిజర్వేషన్లు రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు (ఆర్టికల్ 12 నుంచి 35 పార్ట్ 3) భారతదేశంలోని పౌరులందరికీ సమాన హక్కులు కల్పించగా, (ఆర్టికల్ l15, 16, 17, 19, 21) పౌర హక్కులు సమానత్వ లకు కొన్ని సహేతుకమైన పరిమితులు మినహాయింపులు మన రాజ్యాంగ నిర్మాతలు కల్పించారు. ఉదాహరణకు ఏదైనా ప్రభుత్వ ఉద్యోగానికి అందరూ అర్హులైన సమాన ప్రమాణాలు కలిగి ఉన్నప్పటికీ తరతరాలుగా కుల వ్యవస్థ ఆర్థిక అసమానతలు రాజ్యమేలిన ఈ దేశంలో సాంఘికంగా విద్యాపరంగా వెనుకబడిన కులాలకు కొన్ని రాయితీలు కల్పించారు. ముఖ్యంగా నాటి అస్పృశ్యులు, నేటి దళితులకు గిరిజన తెగలులకు డ్యూయల్ కాన్స్టిట్యూషన్ సిస్ బదులుగా పూనా ఫాస్ట్ ఒప్పందం ద్వారా ఎస్సీ ఎస్టీలకు రాజకీయ రిజర్వేషన్లు పది సంవత్సరాలకు కల్పించగా వారితో సంబంధం లేకుండా విద్య ఉద్యోగ రిజర్వేషన్లు శాశ్వత ప్రాతిపదికన రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పొందుపరచారు. ఎస్సీ ఎస్టీల విషయంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గాడ్ ఫాదర్ పిలువగా బడుగు బలహీన వర్గాల నుండి ఒక్కరంటే ఒక్కరు కూడా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి 250 లో ఎన్నిక కావడం లేదు. ఈ ప్రమాదాన్ని గమనించి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆర్టికల్ 340 ద్వారా బడుగు బలహీన వర్గాలకు ఒక గొప్ప ఆనందం అభివృద్ధికి రహదారిని నిర్మించారు. చిన్న కులాలకు విద్యాపరంగా రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు సుప్రీంకోర్టులో తీర్పు నివ్వగా ఆర్టికల్ 15 16 లకు క్లాస్ ఫోర్ పొందుపరచడం ద్వారా బడుగు బలహీన వర్గాల రిజర్వేషన్లకు ఫస్ట్ కాన్స్టిట్యుయంట్ అమెండ్మెంట్ 1951 ద్వారా బిసి రిజర్వేషన్లకు కూడా డా.బాబాసాహెబ్ భద్రత కల్పించారు దీనికి సూత్రధారి బలిజ నాయుడు ఇవి రామస్వామి నాయకర్.

20


How Kapu Community can get

Empowered? INCLUSIVE :

Working in ways which recognise that discrimination exists, promote equality of opportunity and good relations between groups.

CONFIDENT :

Working in ways which increase people’s skills, knowledge & confidence.

Working in ways which build positive COOPERATIVE : relationships across groups and support them to develop & maintain links to others.

INFLUENTIAL :

Working in ways which encourage & equip communities to take part & influence decisions, services & activities.

ORGANISED :

Working in ways which bring peopls together around common issues and concerns, in groups that are democratic & accountable.

SANGHATANA | Vol 2, Issue 1

21


POLITICAL

గ్రామపంచాయతీ ఎన్నికలలో..

జ న సే న

నిశ్శబ్ద విప్లవం..

SANGHATANA | Vol 2, Issue 1

22


జనసేన పార్టీ అవిర్భావం నుంచి ఐదేళ్ల పాటు ప్రశ్నించే గొంతుగానే మారింది. తమ మిత్రపక్షమా.. ప్రతిపక్షమైనా.. అన్నవాటిని పట్టించుకోకుండా ప్రజల పక్షనా నిలిచింది. వారి సమస్యలనే ఎలుగెత్తి చాటింది. రాదు రాదు అని ఎందురు చెబుతున్నా.. చివరకు కేంద్రం నుంచి ఒత్తిడి కూడా పెరుగుతున్నా.. ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని పట్టుబట్టి.. తిరుపతి, కాకినాడ, విజయవాడ ఇలా అనేక ప్రాంతాల్లో సభలు పెట్టి మరీ నినదించిందీ జనగళం. తాము కేవలం ప్రశ్నిస్తే కాదు.. ఎక్కడ ప్రశ్నిస్తే.. సమాధానం లభిస్తుందో కూడా తెలుసుకున్నాక.. ఇక నేరుగా రాజకీయ రణక్షేత్రమైన ఎన్నికల సమరాంగనంలో బరిలోకి దిగి.. తన సత్తాను చాటాలని భావించిందా గళం. 2019లో తొలిసారిగా ఎన్నికల పోరులో పాల్గొనింది. తమ సత్తాను చాటలని భావించింది. అయితే సార్వత్రిక ఎన్నికలతో పాటు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కలసిరావడంతో.. ఇక అప్పటికే గతంలో తాము మద్దతిచ్చిన పార్టీని కూడా వద్దనుకుని ఎలాంటి అస్త్రశస్త్రాలు లేకుండా.. ఎన్నికల బరిలోకి దిగింది. రెండు స్థానాల్లో పోటీ చేసిన పవన్ కల్యాణ్ పై రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులకు ఆయననే నాయకుడు కావడంతో ప్రచారంపైనే శ్రద్దపెట్టినా.. ఎక్కడికక్కడ సుడిగాలి పర్యటనలు చేసినా.. ఆయన చెప్పిన నిశ్శబ్ద విప్లవం మాత్రం ఎక్కడా కనిపించలేదు. దీంతో తాను ఏ మాత్రం బాధపడలేదని, తాను ప్రజల కోసం నిలబడతానని, తన కోసం ప్రజలు నిలబడాలని తాను ఆశిస్తున్నానని, అయితే అందుకు కొంత సమయం పడుతుందని ఆయన చెప్పారు. అవే మాటలు జనసైనికుల్లో స్పూర్తిని నింపాయి. తమ జనసేనాని కోసం తాము సై అంటే సై అనే వరకు పోరాడాలని అనుకున్నాయి. రూపాయి తీసుకోకుండా ఓటు వేయాలంటే ఆ విధానం అలవాటు కావాలంటే.. ఆ మార్పుకు సమయం పడుతుందని ఆయన చెప్పిన మాటలను నిజం చేయాలని వారు అనుకున్నారు. అయితే అందుకు ముహూర్తం రాష్ట్రంలో వచ్చిన గ్రామపంచాయతీ ఎన్నికలు.. అంతే ఇక కదనరంగంలోకి ఎలాంటి వ్యూహాలు, ప్రతివ్యూహాలు లేకుండా ప్రజా సంక్షేమం, గ్రామ ప్రగతి అనే నినాదాలతో బరిలోకి దిగిన జనసైనికులు.. అధినేత కూడా విస్తుపోయేలా విజయాలను నమోదుచేసుకున్నారు. అధినేత విశ్వసించిన నిశ్శబ్ద విప్లవం అంటే ఇదేనని ఆయనకు తమ గెలుపును కానుకగా అందించారు. వారి ఫలితంగా గ్రామపంచాయతీ ఎన్నికలలో జనసేనకు ఏకంగా 27 శాతం ఓట్లు పోలయ్యాయి.

రాజకీయ పార్టీగా కూడా నిలబెట్టారు. ఈ విజయమై జనసేనాని పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ఈ విజయం మబ్బుల్లో పిడుగుల్లా పరుగెత్తే తమ జనసైనికులు విజయమని, పార్టీ గెలుపుకోసం అహర్నిషలు శ్రమించిన వీర మహిళల విజయమని.. డబ్బుబు పంచకుండా ఓటరు ప్రసన్నం చేసుకుని గ్రామస్వరాజ్యం దిశగా తొలి అడుగుల వేసిన జనసేన సర్పంచులు, వార్డు మెంబర్ల విజయమని కొనియాడారు. తాను ఆశించిన మార్పుకు నాంది పలికిన అభ్యుదయవాదులు, అభ్యుయద భావాలు కలిగిన ప్రజలు అందించిన విజయమని అన్నారు పంచాయతీ ఎన్నికలు ఏ రాజకీయ పార్టీకైనా చాలా కీలకమైనవని అన్నారు. గ్రామ స్వరాజ్యం, గ్రామీణాభివృద్ధి, పల్లెలే దేశానికీ పట్టుగొమ్మలు ఇలాంటి మాటలు మనం చిన్నప్పటి నుంచి వింటున్నాం. అయితే నాయకులు చెప్పిన మాటలకు వాస్తవాలకు చాలా దూరం ఉందని పవన్ కల్యాణ్ అన్నారు. ‘శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో సముద్ర స్నానం చేసి పోరాటయాత్ర ప్రారంభించాను. అలాగే తిత్లీ తుపాన్ సమయంలో శ్రీకాకుళం జిల్లాలో మారుమూల పల్లెల్లో పర్యటించాను. పంచాయతీల పరిస్థితులను స్వయంగా వీక్షించాను. తుపాన్ షెల్టర్లలో కనీస వసతులు కూడా లేవు. నాయకులు చెప్పే మాటలకు క్షేత్రస్థాయిలో వాస్తవాలకు పొంతనే లేదు. ఉద్ధానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధికి భయపడి ప్రజలు వలసలు వెళ్లిపోవడం, విజయనగరం జిల్లా పెదపెంకి గ్రామంలో బోదకాలుతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే స్థానిక ప్రజాప్రతినిధులు కానీ, పంచాయతీ వ్యవస్థ కానీ సవ్యంగా

అంతేకాదు.. రాష్ట్రంలో జనసేన అదిక స్థానాలు సంపాదించిన SANGHATANA | Vol 2, Issue 1

23


POLITICAL

పనిచేస్తుందా? అనిపించింది. ఒక వైపు కేంద్రం నుంచి పంచాయతీలకు నిధులొస్తున్నాయని చెబుతున్నారు. అయితే ఆ నిధులు రాష్ట్ర ప్రభుత్వాలను దాటి ప్రజలకు చేరినట్లు, సత్ఫలితాలు వచ్చినట్లు ఎక్కడా కనిపించ లేదు. దీనంతటికి ప్రధాన కారణం పల్లెలపై పెత్తనం ఒకటి రెండు వర్గాల గుప్పెట్లో ఉండటం, ఇంకా సూక్షంగా చెప్పాలంటే కొద్దిపాటి కుటుంబాల అధిపత్యంలో గ్రామాలు నలిగిపోవడమే’ అని చెప్పుకొచ్చారు. జనసేన పోరాట యాత్ర సమయంలో రాష్ట్రంలోని దాదాపు అన్ని గ్రామాల్లో పర్యటించానని పవన్ కల్యాణ్ గుర్తు చేశారు.. ‘ప్రతీ గ్రామంలో జనసైనికులను చూశాను. జనసేన పార్టీలో నాయకులు ఎంతమంది ఉన్నారో తెలియదు గానీ, రాష్ట్రంలో జనసైనికులు లేని గ్రామం అయితే లేదు. పంచాయతీ ఎన్నికలు వచ్చినప్పుడు ఆదర్శ భావాలు కలిగి, నిస్వార్థంగా పనిచేసే యువతను పంచాయతీ పోరులో నిలబెడితే బాగుంటుందనుకునేవాడిని’ అన్నారు. అంతేకాదు.. ‘నియోజకవర్గాల్లో జరిగే పోరు కంటే గ్రామాల్లో జరిగే పోరు చాలా కష్టసాధ్యమైనది. పార్టీల పరంగా ఊరే రెండుగా విడిపోవడం చూస్తుంటాం. అలాంటి పరిస్థితుల్లో జనసైనికులు ఎంత వరకు నిలబడగలరు? ఒత్తిడిని ఎంత వరకు తట్టుకోగలరు? నేను కోరుకునే మార్పు సాధ్యపడుతుందా? అనుకునే వాడిని. మరోవైపు కొత్త పార్టీ వేళ్ళూనుకోవడం ఎంత సమయం పడుతుందనే ఆలోచనలో ఉండేవాడిని కానీ, నా వంతు ప్రయత్నం నేను చేసేవాడిని’ SANGHATANA | Vol 2, Issue 1

అని చెప్పుకొచ్చారు. అందుకే ఈ విజయం తనకు చాలా తృప్తినిచ్చిందని పవన్ సంతోషం వ్యక్తం చేశారు. ‘2008లో కామన్ మ్యాన్ ప్రొటక్షన్ ఫోర్స్ ప్రారంభించినప్పుడు... కొత్త నాయకత్వం రావాలి, అది కూడా గ్రామ స్థాయి నుంచి రావాలని అనుకున్నాం. ఈస్ర్టన్ యూరప్ తరహాలో వెల్వెట్ రివల్యూషన్ జరగాలి, యువత, ఆడపడుచుల వల్లే అది సాధ్యమవుతుందని చాలా గాఢంగా నమ్మాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత పంచాయతీ ఎన్నికలు రావడం, నాలుగు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించడంతో ముందుకు వెళ్లాం. పంచాయతీ ఎన్నికల్లో మొత్తం నాలుగు దశల్లో 1209 సర్పంచ్, 1776 ఉప సర్పంచ్, 4456 వార్డుల్లో జనసేన భావజాలం, మద్దతు కలిగిన వారు గెలుపొందటం చాలా సంతోషానిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 65 శాతం పంచాయతీల్లో ద్వితీయస్థానంలో నిలిచాం. ఉభయగోదావరి జిల్లాల్లో 80 శాతం పంచాయతీలు, కృష్ణా - గుంటూరు జిల్లాల్లో 71 శాతం పంచాయతీయల్లో ద్వితీయస్థానంలో నిలిచాం. చాలా మంది అభ్యర్ధులు విజయం ముంగిట 10 నుంచి వంద ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. మొత్తం మీద 27 శాతం ఓటింగును జనసేన పొందింది. ఉభయగోదావరి జిల్లాల్లో 36 శాతం, కృష్ణా - గుంటూరు జిల్లాల్లో 32 శాతం ఓట్లను జనసేన కైవశం 24


చేసుకుంది. ఈ విజయం చాలా తృప్తినిచ్చింది. నేను చెబుతున్న గణంకాలు చాలా కన్సర్వేటివ్ గా చెబుతున్న గణంకాలు. ఈ విజయానికి ముఖ్య కారకులు మబ్బుల్లో పరిగెత్తే పిడుగుల్లాంటి జనసైనికులు, కుల రాజకీయాలకు, అవినీతి అక్రమాలకు ఎదురొడ్డి పోరాడిన ఆడపడుచులు, వీరమహిళల విజయం ఇది. డబ్బుతో రాజకీయం కాకుండా ఆశయాలతో ముందుకు వెళ్లాలనుకునే అభ్యుదయవాదుల విజయం ఇది. ఒక్క రూపాయి కూడా పంచకుండా, దౌర్జన్యాలకు దిగకుండా ఎన్నికల బరిలో జనసైనికులు బలంగా నిలిచారు. వాళ్లపై దాడులు జరుగుతున్నా, అధికార మదంతో అధికార పక్షం వాళ్ళు తలలు పగలగొట్టినా... రక్తసిక్తం చేసినా, కుట్లు వేయించుకొని మరి ఎన్నికల్లో జనసైనికులు చాలా ధైర్యంగా నిలబడ్డారు. దానికి దమ్మాలపాడు గ్రామమే నిదర్శనం. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో జనసేనకు దక్కిన ఈ విజయం వ్యవస్థలో వస్తున్న మార్పుకు ఓ గొప్ప సంకేతం. సామాన్యులు అసామాన్య రీతిలో గెలవడం, ఎన్ని అవాంతరాలు కలిగించినా నిలబడిన వారికి, పోటాపోటీగా పోరాడి కొద్ది తేడాతో ఓటమిపాలైన వారికి, ఇంతటి పోరులో గెలిచిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలుపుతున్నాను’ అన్నారు.

అభ్యర్థులు అధికార వైసీపీని ఎదుర్కొని సంచలన విజయం సాధించారు.

10 సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకున్నారు. రాజోలు నియోజకవర్గంలోని పడమటిపాలెం (జనసేన), టెకిశెట్టిపాలెం (జనసేన), కేశవాదాసుపాలెం (జనసేన), కాట్రేనిపాడు (జనసేన), ఈటుకూరు (జనసేన), మేడిచర్ల పాలెం (జనసేన ), బట్టేలంక (జనసేన), రామరాజులంక (జనసేన), కత్తిమండ (జనసేన), కూనవరంలో జనసేన అభ్యర్థులు సర్పంచ్‌లుగా గెలుపొందారు. దీంతో జనసైనికులు పండగ చేసుకుంటున్నారు. స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. జనసేన పార్టీ ప్రభంజనం ఈ నియోజకవర్గం నుంచే ప్రారంభమైందని, వచ్చే సాధారణ ఎన్నికల్లో గెలుపు తమదేనని హర్షం వ్యక్తం చేశారు.

రాపాకకు షాకిచ్చిన రాజోలు పంచాయతీ ఓటరు

జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యేగా అసెంబ్లీలో తన వాణిని విపిపించడం ఇష్టం లేక.. 150 మందిలో ఒక్కడిగానే ఉండేందుకు ఇష్టపడ్డారాయన. తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రాజోలు ఎమ్మెల్యేగా రాపాక వరప్రసాదరావు.. గెలిచిన కొద్దిరోజులకే ప్లేటు ఫిరాయించారు. ఇంతవరకు బాగానే వున్నా.. జనసేనాని పవన్ కళ్యాణ్‌ వల్ల తాను ఎమ్మెల్యేగా గెలవలేదని, సొంత బలంతోనే గెలిచానని చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలు చేసిన ఆయన మరి తన సత్తాను పంచాయతీ ఎన్నికల్లో చాటడంలో మాత్రం విఫలమయ్యారు. ఈ తరుణంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో రాజోలు నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌కు దిమ్మతిరిగేలా షాకిచ్చారు నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల ప్రజలు. తాము ఎవర్ని తమ ఎమ్మెల్యేగా గెలిపించామో.. ఎందుకు గెలిపించామో.. అన్న వివరాలను ఆయన గుర్తుకువచ్చేలా పంచాయతీల్లో తీర్పునిచ్చారు. రాజోలు నియోజకవర్గంలోని పల్లెల్లో జనసేన పార్టీ ప్రభంజనం సృష్టించింది. నియోజకవర్గ పరిధిలో 10 గ్రామ పంచాయతీల్లో జనసేన పార్టీ SANGHATANA | Vol 2, Issue 1

25


INSPIRATIONAL STORY

రాజులు మారెనో, లేక గుర్రం ఎగిరానో.! - నీతి కథ

అనగనగా ఒక రాజుగారు తన రాజ్య పర్యటన చేస్తూ ఒక గుర్రాల బజారులోకి వెళ్ళారు. బజారులోని గుర్రాల వ్యాపారస్తులందరూ రాజుగారికి గుర్రాలు అమ్మాలని ప్రయత్నాలు మొదలెట్టారు. ఈ నేపథ్యంలో తమ గుర్రాన్నే రాజుగారు కోంటే చేతికందినంత సొమ్ము ఇస్తారని ఆశించి.. తమ గుర్రాలు గురించి గొప్పగా చెప్పడం ప్రారంభించారు. ఒకరిని మించి ఒకరు వారి వారి గుర్రాలను పొగడడం మొదలెట్టారు. “నా గుర్రం మీరు చెప్పినట్టు చేస్తుంది” అని ఒకరంటే, “నా గుర్రం చాలా వేగంగా పరిగెడుతుంది” అని ఒకరు, “అసలు నా గుర్రానికి భయమే తెలీదు” అని మరింకొకరు గొప్పగా చెప్పుకున్నారు. ఇంతలో మరోక వ్యాపారి తన గుర్రం అవసరమైన సందర్భాలలో కేవలం రెండు

SANGHATANA | Vol 2, Issue 1

కాళ్ల మీద కూడా పరుగెడుతుందని చెప్పాడు. ఇవన్నీ విని ఖంగుతిన్న మరో వ్యాపారి.. తన గుర్రాన్ని రాజుగారు కొనాలని నమ్మశక్యం కాని గొప్పను చెప్పాడు. అదేంటంటే “నా గుర్రం ఎగరగలదు” అన్నాడు. వెంటనే రాజు గారు ఆ గుర్రాన్ని కొని, తనతో రాజమహాలుకి తీసుకుని వెళ్ళారు. నేసాధిపతిని పిలిచి, గుర్రాన్ని అప్పగించి.. “ఈ గుర్రం ఎగురుతుంది” అని చెప్పారు. సేనాధిపతి ఆశ్చర్యపోయి, గుర్రాన్ని ఎగిరించే ప్రయత్నం చేసారు. కాని గుర్రం ఎలా ఎగురుతుంది? ఎగర లేదు. రాజు గారు, “అదేంటి, నిన్న మరి నాతో వ్యాపారస్తుడు అలా చెప్పాడు, అతన్ని పిలవండి” అని ఆదేశించారు. వ్యాపారస్తుడిని రాజుగారి ముందరు నిలపెట్టారు. రాజుగారు, “నిన్న నీ

26


మానడం; వారు అదెలా సాధ్యం అని అడిగితే వారి తల తీసేయడం, కొన్ని రోజులు ఇలా గడిచాయి. మొత్తానికి ఒక రోజు ఒక సభికుడిని పిలిచే, రాజు గారు గుర్రాన్ని ఎగిరించమని ఆజ్ఞాపించారు. సభికుడు తల వంచి, “అలాగే మహారాజా! నాకు ఒక సంవత్సరం గడువు ఉవ్వండి, నేను ప్రయత్నం చేస్తాను!” అని ఒప్పుకున్నాడు. రాజు గారు సంతోషించి, ఒక సంవత్సరం గడువు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. సభికులు, రాజ్యంలో వున్న వారందరూ ఆశ్చర్యపోయారు. “ఎలా ఒప్పుకున్నావు? అసలు గుర్రం ఎలా ఎగురుతుంది? నీ దెగ్గిర ఏమైనా ఉపాయముందా?” అని రక రకాల ప్రశ్నలు అడిగారు. సభికుడు చిరునవ్వుతో తప్పించుకుని ఇంటికి చేరుకున్నాడు. ఊరంతా నిప్పులా పాకిపోయిన ఈ వార్త ఇంట్లో వున్న అతని భార్యకి కూడా తెలిసింది. ఆందోళనగా ఆటను ఇంటికి వచ్చే దాకా గుమ్మం మీద కాపు కాసింది. ఇంటికి భర్త రాగానే విన్నది నిజమేనా అని అడిగింది. సభికుడు నిజమే కానీ ఖంగారు పడద్దు అని భార్యను ఇలా ఓదార్చాడు – “మూర్ఖుల మనసులో ఒకటి పడితే అది సాధించాలన్న పట్టుదల బలంగా మొదలవుతుంది. వారితో వాదించడం కష్టం. మహారాజు గారి మనసులో ఈ విషయం అలాగే బలంగా పడిపోయింది. వారిని కాదన్న వారి తలలు నరికించేసారూ. నన్ను అడిగిన వెంటనే నేను కూడా కుదరదు అంటే నా తల కూడా వెంటనే తెగేది. ఒక సంవత్సరం గడువు అడిగితే వెంటనే ముందరున్న ప్రమాదం తొలిగింది కదా! ఆ పయిన చూద్దాం! యాడాదిలో ఏమైనా కావచ్చు. రాజు గారు ఈ విషయం మరిచిపోవచ్చు! లేదా పట్టుదల తగ్గవచ్చు! భవిష్యత్తు ఎవరు చూసారు? రాజులు మారెనో, గుర్రాలు ఎగిరెనో!” అంటూ భార్యను శాంతపర్చాడు. గుర్రం ఎగురుతుంది అన్నావు కదా, ఏది ఒక సారి ఎగిరించి చూపించు” అన్నారు. “మహారాజా! గుర్రం ఎగురుతుంది, అంటే నా ఉద్దేశ్యం అంత వేగం గా పరిగేడుతుందని” అని వ్యాపారస్తుడు చెప్పాడు. రాజుగారికి చాలా కోపం వచ్చింది. “ఇతని తల నరికేయండి!” అని ఆదేశించారు. ఆ తర్వాత ముఖ్య మంత్రిని పిలిచారు. “ముఖ్య మంత్రి! నాకు ఈ గుర్రం ఎగిరితే చూడాలని ఉంది! ఈ పని మీరే చేయాలి!” అన్నారు. ముఖ్య మంత్రి దంగ్ అయిపోయి, “మహారాజా! గుర్రం ఎలా ఎగురుతుంది, ఆ వ్యాపారస్తుడు అబద్ధం చెప్పానని ఒప్పుకున్నాడు కదా!” అన్నారు. మహారాజు వెంటనే, “ఇతని తల నరికేయండి!” అని ఆదేశించారు. ఇలా ఒక్కొక్కరినీ పిలవడం, వాళ్ళను గుర్రం ఎగిరించి చూపించ

SANGHATANA | Vol 2, Issue 1

నీతి :

అవివేకులతో వాదించి.. అపాయము తెచ్చికొనుట కంటే.. వివేకముగా ఉపాయము చేసి తప్పించుకోనుట ముఖ్యము 27


FESTIVAL

కోటప్పకొండ

తిరునాళ్ లు ..దేదీప్యమానంగా

ప్రభలు

కోటప్పకొండ అంటేనే దక్షిణామూర్తి చల్లని ది్వ్యస్వరూపం అందరికీ గుర్తుకువస్తుంది. ఇక అక్కడి తిరునాళ్లు అంటే ఎవరికైనా మొదటగా గుర్తుకొచ్చేది దేదీప్యమానంగా ధగధగలతో వెలిగిపోయే ప్రభలే.

SANGHATANA | Vol 2, Issue 1

28


త్రికూటేశ్వరుడి సన్నిధికి తమ ప్రభలకు తీసుకెళ్లడం.. తిరిగి తీసుకురావడం ఇక్కడి పరిసర ప్రాంతాల గ్రామాలవారికి అనవాయితీగా వస్తోంది. అంతేకాదు ప్రభలను తీసుకెళ్లడానికి ఎంతో ప్రత్యేకత వుందని అంటారు. శివరాత్రి మహాపర్వదినం రోజు కోటప్పకొండ వద్ద వరుసగా ఏర్పాటు చేసే ప్రభల వెలుగులతో కొండ దేదీప్యమానంగా వెలిగిపోతుంది. ఇందుకోసం గ్రామాలు, భక్తుల కొన్ని రోజుల ముందునుంచే ప్రభలను అకర్షణీయంగా రూపోందించి.. విద్యుత్ దీపాల కాంతులను అద్దుతారు. ఒకటి కాదు.. రెండు కాదు.. దశాబ్దాలుగా పల్నాడు ప్రాంత వాసులు ప్రభలని ఏర్పాటుచేస్తూ సంప్రదాయ పరిరక్షణకు పాటుపడుతున్నారు. ప్రభల ఏర్పాటు విషయంలో చిలకలూరిపేటకు ప్రత్యేక స్థానమనే చెప్పాలి. చిలకలూరిపేట మండలం నుంచి కావూరు, కమ్మవారిపాలెం, మద్దిరాల, యడవల్లి, నాదెండ్ల మండలం నుంచి అప్పాపురం, ఆమీన్ సాహెబ్పాలెం గ్రామాలకు చెందిన ప్రభలతో పాటు పట్టణంలోని పురుషోత్తమపట్నానికి చెందిన భైరావారి ప్రభ, విడదలవారి ప్రభ, తోట పుల్లప్పతాతగారి ప్రభ, గ్రామ ప్రభ, యాదవరాజుల ప్రభ, చిన్నతోటవారి ప్రభలు ఉన్నాయి. ఈ ప్రభల నిర్మాణానికి దాదాపుగా రూ.2.50 కోట్లు మేర ఖర్చు చేశారు. సంప్రదాయాన్ని వారసత్వంగా కొనసాగిస్తూ నేటి తరం ఎంత ఖర్చయినా సరే ప్రభలు నిర్మించి తరలిస్తూనే ఉన్నారు.

పురుషోత్తమపట్టణం ప్రభల ఆకర్షణ

ఇక పురుషోత్తమపట్నంలో 125 సంవత్సరాలుగా విద్యుత్తు ప్రభలను ఏర్పాటు చేసి కొండకు తరలిస్తున్నారు. సాధారణంగా ఏ గ్రామంలోనైనా ఒకటి, రెండు ప్రభలు కట్టి కొండకు తరలిస్తుంటారు. కానీ పురుషోత్తమపట్నం నుంచి మాత్రం ఏటా 9 ప్రభలు కట్టి త్రికోటేశ్వరుని సన్నిధికి తరలిస్తూ శివయ్య పట్ల తమ భక్తిభావం చాటుకుంటుంటారు. శివరాత్రి వేడుక వచ్చిందంటే కుటుంబ సభ్యులు, స్నేహితుల రాకతో పురుషోత్తమపట్నంలో పండగ సందడి నెలకొంటుంది.

గ్రామప్రభ, భైరావారి, విడదలవారి, పుల్లపుతాతగారి, చిన్నతోటవారి, యాదవుల, తోటకృష్ణమ్మగారి, మండలనేనివారి, బ్రహ్మంగారిగుడి వీధి ప్రభలు ఏటా భక్తులను కనువిందు చేస్తుంటాయి. ప్రభలు కొండకు తరలించే ముందు, వచ్చిన తర్వాత కూడా ప్రభల వద్ద భక్తులు, ప్రభల నిర్వాహకులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పెద్దల సహకారంతో ప్రభల ఏర్పాటు నుంచి కొండకు తరలించేంత వరకు కూడా యువకులు ప్రధాన పాత్ర పోషిస్తారు. పురుషోత్తమపట్నం నుంచి 16 కి.మీ. దూరం ఉన్న కోటప్పకొండకు ప్రభలన్నీ కూడా ఒకేసారి వరుస క్రమంలో తరలించే దృశ్యం చూపరులను విశేషంగా ఆకట్టుకుంటుంది. అన్ని ప్రభల్లోనూ భక్తి భావన కలిగించేలా కార్యక్రమాలు రూపొందిస్తూ ఏటా పురుషోత్తమ పట్టణం ప్రభలు బహుమతులు అందుకొంటున్నాయి. ఇక నాదెండ్ల మండలంలో అమీన్ సాహెబ్పాలెం (అవిశాయపాలెం) లో వరుసగా 63వ ఏడాది విద్యుత్తు ప్రభని నిర్మించారు. అప్పాపురంలో సుమారు 40 ఏళ్లుగా ప్రభతో కోటప్పకొండకు వెళ్లి మొక్కుబడులు తీర్చుకుంటున్నారు.

కావూరు ప్రభ ప్రత్యేకత

చిలకలూరిపేట ప్రాంతంలోని కావూరు ప్రభ ప్రత్యేకతే వేరు అని చెప్పాలి. మూడు వందల సంవత్సరాల చరిత్ర ఈ ప్రభకు ఉంది. 1946 సంవత్సరం నుంచి క్రమం తప్పకుండా విద్యుత్తు ప్రభను నిర్మిస్తున్నారు. కమ్మవారిపాలెం గ్రామంలో 31 సంవత్సరాలుగా విద్యుత్తు ప్రభను నిర్మిస్తున్నారు. అన్ని ప్రభల కన్నా ఎత్తుగా ఈ ప్రభను నిర్మిస్తారు. యడవల్లిలో గ్రామస్థులు ఐకమత్యంగా రూ.15 లక్షలతో ప్రభను నిర్మించారు. మద్దిరాలలో ఈ ఏడాది గ్రామానికి చెందిన పయ్యావుల భాస్కరరావు రూ.7 లక్షలతో ఇనుప బండిని ప్రత్యేకంగా తయారుచేయించారు.

SANGHATANA | Vol 2, Issue 1

29


FESTIVAL

బైరావారి ప్రభ

భైరావారి ధర్మసంస్థ ఆధ్వర్యంలో అన్నసమారాధన బైరా వారి ధర్మసంస్థ ఆధ్వర్యంలో ప్రతీ సంవత్సరం విద్యుత్ ప్రభను కోటప్పకోండకు తీసుకువెళ్లే క్రమంలో భక్తులతో పాటు స్థానిక పురుషోత్తమ పట్టణంలోని గ్రామస్థులకు అన్నసమారాధన చేస్తారు. కొండపైకి వెళ్లే సమయంలో పులిహోరా, దద్దోజనం. మజ్జిగ ఇత్యాదులను భక్తులకు వితరణ చేస్తారు. ఇక తిరుగు ప్రయాణంలో

SANGHATANA | Vol 2, Issue 1

కోటప్పకోండ నుంచి పురుషోత్తమపట్టణానికి ప్రభ సురక్షితంగా చేరుకున్న తరువాత అశేషభక్తజనకోటికి గ్రామంలో అన్నదాన కార్యక్రమంలో భాగంగా సహపంక్తి బోజనాలను నిర్వహిస్తారు. వీటికి తోడు గ్రామంలోని పేద విద్యార్థులకు స్కాలర్ షిప్ సహా పాఠ్యపుస్తకాలు, దుస్తులు ఇత్యాధులను కూడా అందజేస్తారు.

30


ఈ ఏడాది పదిహేను భారీ ప్రభలు

ఈ ఏడాది శివరాత్రికి చిలకలూరిపేట, నర్సారావు పేట ప్రాంతాల నుంచి 15 భారీ విద్యుత్ ప్రభలు తరలివెళ్లాయి. పురుషోత్తమపట్నం నుంచి ఐదు విద్యుత్ ప్రభలను గ్రామస్థులు నిర్మించారు. వాటిలో గ్రామప్రభతో పాటు బైరావారి ప్రభ, తోట పుల్లప్పతాతవారి విద్యుత్ ప్రభలు ఉన్నాయి. మండలనేని ప్రభ, శ్రీమండలనేని ప్రభ, బ్రహ్మంగారి గుడి వీధి ప్రభ, తోట కృష్ణమ్మల సాధారణ ప్రభలు. కాగా ఆదివారం రోజున విద్యుత్ ప్రభలను లేపి.. సోమవారం మధ్యాహ్నం నుంచి కోటప్పకోండకు బయలుదేరాయి. వీటితో పాటు యాదవరాజుల ప్రభలు గరువారం కోటప్పకోండకు చేరుకున్నాయి. గురువారం రోజున సాయంత్రం విద్యుత్ ప్రభలు విద్యుత్ కాంతుల దేధీప్యమాన వెలుగుల మధ్య సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. శుక్రవారం ఉదయం పండగ పర్వదిన అనంతరం ప్రభలన్నీ తిరుగుపయనం అయ్యాయి. మహిళలు, భక్తులు ప్రభల వద్ద వారులు పోసి మొక్కులు తీర్చకున్నారు. ఒక్కోసారి భారి విద్యుత్ ప్రభను నిర్మించేందుకు నిర్వాహకులు రూ. 15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు కూడా వెచ్చిస్తుంటారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది. దేశ విదేశాలలో స్థిరపడినవారు కూడా ఈ శివరాత్రి పర్వదినం రోజున స్వగ్రామానికి చేరుకుని ప్రభలను వీక్షిస్తుంటారు. కుటుంబసభ్యులు, బంధువుల రాకతో గ్రామాలలోని ఇళ్లు కళకళలాడుతాయి. ప్రభల తరలింపు కోసం చిలకలూరిపేట-కోటప్పకొండ మార్గంలో యడవల్లి వద్ద 132 కేవీ విద్యుత్ లైను సరఫరాను ఒక గంట పాటు నిలిపివేసి తమ వంతుసాయాన్ని విద్యుత్ అధికారులు కూడా అందిస్తున్నారు. అలాగే ప్రభలను తిరిగి స్వగ్రామాలకు తీసుకువెళ్లే సమయంలోనూ విద్యుత్ ను నిలిపేస్తారు అధికారులు.

SANGHATANA | Vol 2, Issue 1

31


MATRIMONY MATRIMONY

KAPU Matrimony Looking Groom Looking forfor Groom Name DOB/Time Height Education Occupation Mother Location Contact No.

: : : : : : : :

Priyanka 13 - 8 - 1994. 12.30 am 5.8 M.sc, P.hd Scholar Housewife Hyderabad 9000466307

G-I1V2-Mar-0004

Name DOB/Time Star Height Education Location Siblings Contact No.

Name Age : Height Education Occupation Native Contact No.

Name DOB/Time Star Education Occupation Siblings Location Contact No.

: : : : : : : :

Swathi 28.12.1994. Swati B.Tech,(CSE),MS(UK) Job Working at UK 1 Sister Vizianagaram +91 9000466307

: Niranjini : 24.6.1991 9.30 to 10PM : Anuradha : 5.2 : Degree : Secunderabad : Brother 1 : +91 9000466307

Name DOB/Time Star Education Occupation Location Contact No.

: : : : : : :

Bhargavi 24.7.1991. 9.31AM Moolam B.Com, MBA. Amazon in ROC Hyderabad +91 9000466307

G-I1V2-Mar-0008

: Anusha Nambula 27 yrs : 5.1 : B.Ed : Teaching : West Godavari : 1800 572 6611

G-I1V2-Mar-0010

Name Age Height Education Location Contact No.

Bhargavi s 27 yrs 5.4 B.Tech Krishna Andhra Pradesh 1800 572 6611

SANGHATANA SANGHATANA || Vol Vol2, 2,Issue Issue11

Name Age Height Education Occupation Location Contact No.

: : : : : : : : :

Jyothi Lakshmi 13.9.1980. 01.10 pm 5.3 Swati MA,B.ED Govt.Teacher,Srikakulam 1Brother, Srikakulam +91 9000466307

Name DOB/Time Star Height Education Siblings Native Contact No.

: : : : : : : :

Spandana 14.7.1991. 5.30am Ashlesha 5.3 B.Tech(EEE),LLB 1 Brother Vijayawada +91 9000466307

G-I1V2-Mar-0009

: : : : : :

Bhargavi s 27 yrs 5.4 B.Tech Krishna Andhra Pradesh 1800 572 6611

Name Age : Height Education Occupation Location Contact No.

: K Sreeja 24 Yrs : 5.2 : PGDM : Student : Hyderabad : 1800 572 6611

G-I1V2-Jun-0012

G-I1V2-Mar-0011

: : : : : :

Name DOB/Time Height Star Education Occupation Siblings Native Contact No. G-I1V2-Mar-0006

G-I1V2-Mar-0005

G-I1V2-Mar-0007

Name Age Height Education Location Contact No.

G-I1V2-Mar-0003

G-I1V2-Mar-0002

G-I1V2-Mar-0001

: : : : : : :

Mounika Gonnabattula 29 Yrs 5.3 MBA HR Professional Chennai 1800 572 6611

Name Age Height Education Occupation Location Contact No.

: : : : : : :

Raga Latha 29 Yrs 5.2 MBA Job Cognizant Hyderabad 1800 572 6611 34 32


MATRIMONY MATRIMONY

KAPU Matrimony Looking for for Groom Looking Groom Name Age Height Education Occupation Location Contact No.

: : : : : : :

A P V.Anusha Rani 27 yrs 5.3 B.Tech Scholar West Godavari 1800 572 6611

G-I1V2-Mar-0016

Name Age Star Height Education Location Occupation Contact No.

Name Age Height Education Siblings Native Contact No.

Name Age Height Education Occupation Siblings Location Contact No.

: : : : : : : :

Yashaswini 30 yrs 5.7 B.Tech Software Professional 1 Sister Hyderabad 1800 572 6611

: Tejo Swetha Hindunitha : 26 yrs : Anuradha : 5.6 : B.Tech : Visakhapatnam : Software Professional : 1800 572 6611

Name Age Height Star Education Occupation Location Contact No.

: : : : : : : :

Vijetha 23 yrs 5.3 Moolam B.Tech Software Professional Krishna, AP 1800 572 6611

G-I1V2-Mar-0020

: : : : : : :

Saladi Sanjana 26 yrs 5.6 M.Sc 1 Brother East Godavari 1800 572 6611

G-I1V2-Mar-0022

Sai Sruthi Mendu 26 yrs 5.3 B.Tech East Godavari, AP 1800 572 6611

Name : Lavanya Madhuri Age : 28 yrs Height : 5.3 Education : B.Tech Occupation : Software Professional Location : Hyderabad Contact No. : 1800 572 6611

SANGHATANA SANGHATANA || Vol Vol2, 2,Issue Issue11

Name Age Height Education Occupation Location Contact No.

: Divya Sri : 25 yrs : 5.6 : Swati : B.Tech. : Software Consultant : 1Brother, : Krishna, AP : 1800 572 6611

Name Age Star Height Education Native Contact No.

: : : : : : :

Velivela Vidya 28 yrs Ashlesha 5.8 BDS Guntur, AP 1800 572 6611

: : : : : : :

Siva Latha Sri 26 Yrs 5.4 MBA Engineer- Non IT Hyderabad 1800 572 6611

: : : : : : :

Parla Sudha 27 Yrs 5.2 B.Ed Teaching East Godavari AP 1800 572 6611

G-I1V2-Mar-0021

Name Age Height Education Occupation Location Contact No.

G-I1V2-Mar-0024

G-I1V2-Mar-0023

: : : : : :

Name Age Height Star Education Occupation Siblings Native Contact No. G-I1V2-Mar-0018

G-I1V2-Mar-0017

G-I1V2-Mar-0019

Name Age Height Education Location Contact No.

G-I1V2-Mar-0015

G-I1V2-Mar-0014

G-I1V2-Mar-0013

: : : : : : :

Tejaswi 29 Yrs 5.1 B.Tech. Executive East Godavari AP 1800 572 6611

Name Age Height Education Occupation Location Contact No.

35 33


MATRIMONY MATRIMONY

KAPU KAPU Matrimony Matrimony Looking forfor Bride Looking Bride G-I1V2-Mar-0001

Name DOB/Time Star Height Education Occupation Siblings Location Contact No.

G-I1V2-Mar-0002

: : : : : : : : :

Sai Karthi 11.9.1993. 9.40PM Punarvasu 6 B.Com Employee in Govt 1 Sister, Married Hyderabad +91 9000466307

G-I1V2-Mar-0004

Name DOB/Time Height Education Location Siblings Contact No.

: Sai Keerthan : 15.05.88. 02:00PM : 5.11 : M.B.A ,L.L.B Pursuing : Hyderabad : Brother 1 : +91 9000466307

Sai Tej 8.5.1991. 08.15pm 6-1 B.Com, MS Working for MNC, Hyderabad 1 Siste, Married Hyderabad +91 9000466307

Name DOB/Time Height Education Occupation Siblings Location Contact No.

: : : : : : :

Anudeep Jakka 30 yrs 6.1 B.Tech. Manager Krishna, AP 1800 572 6611

: Akshay : 16.06.93. 05.48 pm : 6 : B.tech : Private Job, Central Govt : 1Sisters, Married : Hyderabad : +91 9000466307

G. Rajesh 32 yrs 5.11 MBA Manager Hyderabad 1800 572 6611

Name : Prasanth Kumar K Age : 32 yrs Height : 5.9 Education : B.Tech Occupation : Software Professional Location : Hyderabad Contact No. : 1800 572 6611

SANGHATANA | Vol 2, Issue 1 SANGHATANA | Vol 2, Issue 1

Name Age Height Education Occupation Location Contact No.

Name DOB/Time Star Raasi Height Education Occupation

: : : : : : : : :

Phanindra 11.03.91. 2.50AM Poorvashada Dhanu, 3rd Paadam B.Tech(Mech),MS Validation Test Engineer

1 Siste, Married. Machilipatnam +91 9000466307

: : : : : : :

Bhanu Teja 25.10.90. 01.10 pm Poorvashada, 3rd Padam Dhanu (Sagittarius) 5.9 B.Tech(CSE)CBIT,MS SWE, Microsoft, Washington, USA. Siblings : 2 Brothers, Married Native : Machilipatnam Contact No. : +91 9000466307 G-I1V2-Mar-0009

Name Age Height Education Occupation Location Contact No.

: : : : : : :

Tulasi Manikanta 29 Yrs 5.5 B.Sc Office (DEO)in Govt Sector West Godavari 1800 572 6611

: : : : : : :

Preetam A 32 Yrs 5.10 B.Tech Software Professional Hyderabad 1800 572 6611

G-I1V2-Mar-0012

G-I1V2-Mar-0011

: : : : : : :

Name DOB/Time Star Raasi Education Occupation Siblings Native Contact No. G-I1V2-Mar-0006

G-I1V2-Mar-0008

G-I1V2-Mar-0010

Name Age Height Education Occupation Location Contact No.

: : : : : : : :

G-I1V2-Mar-0005

G-I1V2-Mar-0007

Name Age Height Education Occupation Native Contact No.

Name DOB/Time Height Education Occupation Siblings Location Contact No.

G-I1V2-Mar-0003

: : : : : : :

Ravikiran S 30 Yrs 5.8 M.S(Engg) Software Professional Sanfransisco, California USA1800 572 6611

Name Age Height Education Occupation Location Contact No.

36 34


MATRIMONY MATRIMONY

KAPU KAPU Matrimony Matrimony Looking forfor Bride Looking Bride Name Age Height Education Occupation Location Contact No.

G-I1V2-Mar-0015

G-I1V2-Mar-0014

G-I1V2-Mar-0013

: : : : : : :

Suresh 32 yrs 5.6 B.Tech Business East Godavari 1800 572 6611

G-I1V2-Mar-0016

: Prakyath : 29 yrs : 5.10 : MBA : Hyderabad : Analyst : 1800 572 6611

G-I1V2-Mar-0019

Venna. Arjun 33 yrs 5.7 B.Tech Software Professional East Godavari 1800 572 6611

: : : : : : :

Kasthala Charan Teja 31 yrs 5.9 M.S(Engg) Administrative Professional Krishna 1800 572 6611

Name Age Height Star Education Occupation Location Contact No.

Name Age Height Education Occupation Location Contact No.

: : : : : : : :

Bhargav 29 yrs 5.10 Moolam MBA Manager Hyderabad 1800 572 6611

K. Nagababu 32 yrs 5.8 Polytechnic Technician Krishna 1800 572 6611

SANGHATANA | Vol 2, Issue 1 SANGHATANA | Vol 2, Issue 1

Name Age Height Education Occupation Location Contact No.

: Mutyam Karthik : 28 yrs : 5.8 : B.Tech : Officer : 1Brother, : Krishna, AP : 1800 572 6611

Name Age Star Height Education Native Occupation Contact No.

: : : : : : : :

Sravan Kumar Ch 29 yrs Ashlesha 5.8 B.Tech Bengaluru Software Professional 1800 572 6611

: : : : : : :

Srikesh 28 Yrs 5.10 M.S(Engg) Engineer- Non IT Bengaluru 1800 572 6611

G-I1V2-Mar-0021

: : : : : : :

Bhaskara Rao G 33 yrs 6.2 M.S(Engg) Software Professional Austin, Texas, USA 1800 572 6611

G-I1V2-Mar-0023

: : : : : : :

Name Age Height Education Occupation Siblings Native Contact No. G-I1V2-Mar-0018

G-I1V2-Mar-0020

G-I1V2-Mar-0022

Name Age Height Education Occupation Location Contact No.

: : : : : : :

G-I1V2-Mar-0017

Name Age Height Education Location Occupation Contact No.

Name Age Height Education Occupation Native Contact No.

Name Age Height Education Occupation Location Contact No.

Name Age Height Education Occupation Location Contact No.

G-I1V2-Mar-0024

: : : : : : :

B. Vamsi Krishna 29 Yrs 5.11 M.S(Engg) Software Professional Phonix, Arizona USA 1800 572 6611

Name Age Height Education Occupation Location Contact No.

: : : : : : :

Venkatesh P 29 Yrs 5.8 M.S(Engg) Software Professional Chicago, llinois, USA 1800 572 6611 37 35


MATRIMONY

10 Questions Every Bride Must Ask Her Prospective Groom to

Know Him Better

Girl: “Are you a virgin?” Guy: *Awkward silence* Girl: “Do you drink or smoke?” Guy: “Do you?” Girl: “Dogs or cats?” Guy: “Hamster”. Let’s cut the crap. These are not the questions you should be worrying about asking the man before you’re set to tie the knot with him.

SANGHATANA | Vol 2, Issue 1

36


These are things you’d get to know as and when you spend time with him. Besides, these are not the questions that define your man. What defines him is the choices he has made when life threw some wicked curve balls at him. Now, obviously we don’t throw a bunch of just-too-frickin’-personal questions at a person on the first date. Fortunately, today, arrange marriages are far from what they were two decades ago. You’re allowed to go on dates, casually hang out at each other’s place,go to the movies, and shop together. That, is when

you take the opportunity to put forth some questions that reveal his character, his lifestyle choices, and his way of looking at life. Now that we’ve established how and when you should do it, let’s jump on to the “what”. What questions truly matter? What questions will unleash his personality? What questions will reinstate your belief in the fact that marriages are, indeed, made in heaven? Here go 10 examples to make your “wedding interview” a sure-shot hit. Sneak these in while you guys are hanging out, and are in a good mood.

Question 1:

relationship, it’ll also give you an insight into what he likes and dislikes in a person. Don’t fret too much, it’s only natural.

Are you happy with the field you are working in? If not, what career would you choose for yourself?

Question 3:

Why: This question tells you about his real aspirations, the things he’d really like to do if life as all rainbows and unicorns, and the activities he’s really passionate about. It’s really important for you to understand his life goals, you know.

Question 2: Have you ever been in a serious relationship? Why did you break up? Why: Not only the answer will tell you how he deals with the pressures of a long-term SANGHATANA | Vol 2, Issue 1

Do you play a musical instrument? Given a chance, what would you like to learn to play? Why: Nothing connects two souls like music does. His choice of music and his thirst for the craft defines just how emotional he is, and if he really finds it fascinating enough to turn a hobby into a passion.

Question 4: How much do you think we can make together 5 years from now? 37


MATRIMONY

Why: Many marriages have fallen as a result of money constraints. It’s now or never. Ask him away how five years from now would be, financially. If his plans sound good to you, rest assured for you have found a pretty caring man who has already started planning his future with you.

Question 5: How frequently are we going to visit our parents in a year? Why: This, is one of the most significant questions if you two are going to be residing away from your parents, in a different city. His answer will reveal just how much he cares for you to be around your own family, and how much time he wishes you to devote. This works both ways, actually.

Question 6: How important is personal space to you? Why: Interestingly enough, this question reflects more on you than on him. You wouldn’t be asking this if you weren’t serious about having your own privacy and personal space. What he answers, on the other hand, is either going to be too good or too worrisome. Better to clarify beforehand, huh?

SANGHATANA | Vol 2, Issue 1

Question 7: What turns you on? Why: First, ask this after, at least, the third date. Once you’re comfortable enough with him, find what turns him on, what are his fantasies, and let him know that you want to make him happy. In turn, tell him about yours too. This will break the final barrier of an awkward situation between the two of you.

Question 8: Have you ever been in a fight? What is your take 38


has more to do with you than him. It’s you who needs to draw that line for yourself when it comes to his friends.

Question 10: How many kids do you want to have?

on physical violence?

Why: Clichéd, but important. His take on children will tell you how sensitive he is, for starters. Secondly, when the time comes, is he even ready to be a father, or once he is, would he even make a good father? All these questions are simultaneously answered when he tells you the number of kids he’d like to have with you. We hope you enjoyed this questionnaire. A tip for the road: Answer these questions yourself first.It’ll be cool to discover yourself as you discover your life-partner-to-be.

Why: A feminist question, to be honest. But, this will reveal what he thinks of his manhood. Moreover, this doesn’t even have to do with violence against women. Instead, it simply reveals whether he’s a staunch follower of Gandhi or Mohammad Ali. You want your children to look up to their father, don’t you?

Question 9: How important are your friends to you? Why: This question gives away how exactly he is out of the two of you. The answer he gives

SANGHATANA | Vol 2, Issue 1

39


OUR BUSINESSES

OUR BUSINESSES

DG HOME DESIGNS: 8897618888 | 864884666

SANGHATANA | Vol 2, Issue 1

40


CREATIVE TOUCH INTERIORS INTERIORS AND HOUSE RENOVATION AT REASONABLE PRICE WITH GOOD FINISHING

CONTACT : SHIVA SHANKAR : 9949038835

BALAJI RAM PICKLES PH: 9866358469 ATREYAPURAM PUTAREKULU DELIVERY AVAILABLE IN HYDERABAD. PLEASE CALL AT 9398523449

SANGHATANA | Vol 2, Issue 1

41


OUR BUSINESSES

OUR BUSINESSES Dry Fruits Traders Contact : 6301547879

Coconut Traders

Contact : 7288081473

Black Gram Traders

Pure Honey Traders

Photography

V.V.R Hospital

Contact : 8919879466

Contact : 9848681232

Contact : 8688339492

Contact : 99499 34259

JNTU, Hyderabad

Contact : 9704773760

Bhaali Foods

Contact : 9346365426

Computer Hareware Contact : 8500195657

Rythu Mitra Super Market Contact : 9032989444

Electrical Repair Works

All Ceiling Works

Sri Rama Air Conditioner Works

SANGHATANA | Vol 2, Issue 1

Contact : 9966441993

Contact : 6300665685 42


CONTACT SURYA : 9908686198 LOCATION : BHIMAVARAM SANGHATANA | Vol 2, Issue 1

43


OUR BUSINESSES

OUR BUSINESSES Ph: +91 90007 73399 www.olivemithai.in

Ph: 972-234-0656 www.fc-res.com

Ph: (800)605-2940 www.swarmhr.com

Ph: 844.299.5003 www.akulalaw.com

Ph: 678-310-0587 www.moit.us

Ph: +91 40 2335 3050 www.wishesh.net

Ph: 248-972-8001 www.www.ben-tax.com

Ph: 469 300 7799 www..dharanius.com

Ph: 864-278-0608 www.datasoft-tech.com

www.chimatamusic.com

Ph: 770-476-4795 www.biryanipotusa.com

Ph: (408) 733-9171 www.bahotbreads.com

Ph: (248) 385-3451 www.paradisebiryanimi.com

Ph: 281-727-0902 www.camelotis.com

Ph: 9810964599 www.ahanajewellery.com

Ph: 602-896-2919 www.vensoft.com

Ph: 602-439-5503 www.efulgent.net

Ph: 855-558-4835 www.vitelglobal.comn

SANGHATANA | Vol 2, Issue 1

44


Ph: 630-799-1556 www.libsysinc.com

Ph: (602) 439-5500 www.sqalabs.com

Ph: 408-528-9422 www.peacockrestaurants.com

Ph: 678-360-6795 www.bytegraph.com

Ph: 901-414-9940 www.comsparkint.com

Ph: 508-898-1888 www.mayurirestaurant.com

Ph: (410) 594-9600 www.paradisemaryland.com

Ph: (925) 659-1144 www.breezedentalgroup.com

Ph: 1-855-226-7628 www.campnavigator.com

Ph: 888.932.8373 www.processweaver.com

Ph: 925-556-9074 www.restoresmilesdental.com

SANGHATANA | Vol 2, Issue 1

Ph: (770) 333-9899

45


SANGHATANA | Vol 2, Issue 1

46


Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.