Sanghatana Vol2 Issue2

Page 1

NETWORKING, INSPIRING AND CONNECTING COMMUNITY

SANGHATANA MAY 2021

VOLUME 2 | ISSUE 2

రాయల తండ్రి నిఖార్సయిన బలిజ కులస్థుడే..

| ]swqT` #] H|<+-4 న్యూరో సర్జరీ పితామహుడు డా|| సుంకర బాలపరమేశ్వర రావు గారు

తలిశెట్టి రామారావు గారు తొలి తెలుగు కర్ టూ నిస్టు

SANGHATANA | Vol 2, Issue 1

1


SANGHATANA

Contents MAY 2021

4

PROMINENT KAPU FAMILIES

8

WHO IS WHO

12

MEN PROFESSIONALS

14

WOMEN PROFESSIONLS

16

HEALTH

18

HISTROY

22

SPORTS

26

POLITICAL CONTRIBUTERS

28

INSPIRATIONAL STORY

30

DEBATE

34

MATRIMONY

42

OUR BUSINESSES

4

8

SANGHATANA | Vol 2, Issue 1

2

12


OUR MISSION Our aim through this magazine is to Promote integration of the Kapu community worldwide. The magazine provides a platform to share ideas and Activities, which will bring Kapus together and empowers them to reach new heights. Our mission is provide support for the betterment of social,economical, political and cultural conditions of the Kapu community.

We coordinate our activities with other Kapu associations in India and abroad, which benefit the Kapu community. We value diversity and respects members of other castes.

SANGHATANA | Vol 2, Issue 1

3


PROMINENT KAPU FAMILIES

డా|| యిర్రింకి సూర్యారావు గారి కుటుంబం

నిరంతర కృషీవలుడు, భావితరాలకు మార్గదర్శకులు, నవతరానికి స్ఫూర్తి ప్రదాత, సూర్యమిత్ర గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ యిర్రింకి సూర్యారావు గారి కుటుంబం గురించి ఆయన సాధించిన విజయాల గురించి తెలుసుకుందాం..

SANGHATANA | Vol 2, Issue 1

4


సూర్యారావు గారి ముత్తాత గారు యిర్రింకి గంగయ్య, రామచంద్రమ్మ గార్లు. వీరికి ఐదుగురు సంతానం. సూర్యరావు గారి తాతగారు అనగా యిర్రింకి వెంకన్న గారు గంగయ్య, రామచంద్రమ్మ గార్లు ప్రథమ పుత్రుడు. ఈయన వీరవాసరం మండలం తోలేరు గ్రామంలో జన్మించి భీమవరంలో స్థిరపడినారు. వెంకన్నగారి భార్య తాయారమ్మ గారు. వీరికి ఎనమిది మంది సంతానం. 1. రావూరి రామచంద్రమ్మ ( భర్త రావూరి వెంకట సుబ్బారావు) తోలేరు వాస్తవ్యులు. 2. యిర్రింకి గంగారామ్ (భార్య అనంత సత్యవతి - కోపర్తి వారి ఆడపడచు) గొల్లవానితిప్ప వాస్తవ్యులు 3. యిర్రింకి పట్టాభిరామ్ (భార్య మాసిరమ్మ) సీసలి వాస్తవ్యులు 4. పులగం శేషారత్నం (భర్త భరత్ పులగం రామారావు) లక్ష్మీపురం వాస్తవ్యులు 5. కొడవటి సత్యవతి (భర్త కొడవటి సత్యనారాయణ) బూరుగుపల్లి వాస్తవ్యులు 6. గుడివాడ సీతారావమ్మ ( భర్త గుడివాడ బాబురావు) బేతపూడి వాస్తవ్యులు 7. యిర్రింకి జానకిరామ్ ( భార్య వాసంతి) నరసాపురం వాస్తవ్యులు 8. రామాయణం రామలక్ష్మీ (భర్త రామాయణం రామకృష్ణారావు) రామాయణపురం వాస్తవ్యులు వెంకన్నగారు 1928లోనే రైస్ మిల్లు వ్యాపారంలో పేరు ప్రఖ్యాతలు పోందారు. అదేవిధంగా వెంకన్నగారి వీధిగా పిలిచేవారు. ప్రస్తుతం యిర్రింకి వారి వీధిగా పిలుస్తున్నారు. అలా డా!! యిర్రింకి సూర్యారావు తాతగారు యిర్రింకి వెంకన్నగారు తమ వంశంలోని భావితరాలకు తమ నుంచి వ్యక్తిత్వాన్ని ఆస్థిగా అందించారు. ఆ వ్యక్తిత్వంతోటే తరువాతి తరాలవారు కూడా ఇప్పటికీ అంచెలంచెలుగా ఎదగడం ఆనందదాయకం. సూర్యారావుగారి తండ్రి గారు యిర్రింకి గంగారామ్ గారు వెంకన్న, తాయారమ్మ గార్ల రెండవ సంతానమే అయినా ప్రథమ పుత్రుడు. స్వతహాగా ఇంట్లో వున్న ప్రథమ పుత్రుడిపై కుటుంబ బరువు బాద్యతలు అధికంగా వుంటాయన్నది నానుడి. కుటుంబం బరువు మోయాల్సిన అవసరం రాలేదు.. అలాగని ఆయన బాధ్యతలను ఏమాత్రం తప్పించుకోలేదు. తన వంతు బాధ్యతలను నిర్వహించారు. గంగారామ్ గారి భార్య అనంత సత్యవతి గారు. ఈవిడ గోల్లవాని తిప్ప SANGHATANA | Vol 2, Issue 1

గ్రామ వాస్తవ్యులైన కొపర్తి సూర్యారావు, తులసమ్మ గార్ల ఏకైక సంతానం. గంగారామ్, అనంత సత్యవతి గార్లకు ఐదుగురు సంతానం. గంగారామ్ గారు మద్రాసులో బి.యల్ అభ్యసించారు. ఆదాయపన్ను శాఖలో అప్పర్ డివిజన్ క్లర్క్ గా రెండు సంవత్సరాలు పనిచేసి.. మద్రాసు (ప్రస్తుతం చెన్నై)కి వెళ్లి అక్కడే 12 సంవత్సరాలు ఆదాయపన్ను శాఖ కన్సల్టెంట్ గా పనిచేస్తూ రెండు సినిమా (అక్కినేని నాగేశ్వరావు నటించిన అభిమానం, నందమూరి తారకరామారావు నటించిన టైగర్ రాముడు) లలో డాక్టర్ పాత్రలో నటించారు. 1971 సంవత్సరంలో విజయవాడ వచ్చి జాస్పర్ బెంజ్ కంపెనీని బాడిగ రామకృష్ణ గారి వద్ద అకౌంట్స్ మరియు లీగల్ అడ్మినిస్ట్రేటర్ గా బాధ్యతలు నిర్వర్తించారు.1960 నవంబర్ 11న గంగారామ్, అనంత సత్యవతి గార్లకు యిర్రింకి సూర్యారావు గారు జన్మించారు. వారికి సూర్యారావు గారు ప్రథమ సంతానం. 1. యిర్రింకి సూర్యారావు (భార్య యిర్రింకి భవాని) రామాయణపురం వాస్తవ్యులు, 2. యిర్రింకి వెంకన్న (భార్య యిర్రింకి రమాసోమేశ్వరి - తోట వారి ఆడపడచు) సీసలి వాస్తవ్యులు 3. యిర్రింకి లీలా ప్రసాద్ (భార్య భానుప్రభ - కోలావారి అడపడచు) ఏలూరు వాస్తవ్యులు 4. యిర్రింకి భానుప్రసాద్ (భార్య శ్రీధేవి - కోపర్తి వారి ఆడపడచు) గొల్లవానితిప్ప వాస్తవ్యులు 5. తెలగరెడ్డి ప్రమీల (భర్త తెలగరెడ్డి సత్యానందం- రిటైర్డు ఆదాయపన్నుశాఖ జాయింట్ కమీషనర్) కాకినాడ వాస్తవ్యులు సూర్యారావు గారి ప్రాథమిక విద్యాభాస్యం నిర్మలా హైస్కూల్, విజయవాడలో జరిగింది. ఉన్నత చదువులు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్, బెంగళూరులో పూర్తిచేశారు. అయితే సూర్యారావు గారు కూడా తండ్రి అడుగుజాడల్లో నడిచారు. ప్రథమ సంతానంగా ఆయన కూడా తన కుటుంబ బాధ్యతలను నిర్వర్తించారు. 1980 మే 17వ తేదీని రామాయణం రామకృష్ణారావు, రామలక్ష్మి గార్ల కుమార్తె రామాయణం భవాణి గారితో వివాహం జరిగింది. సూర్యారావు, భవాని గార్లకు ఇద్దరు సంతానం.కుమారుడు యిర్రింకి గంగారామ్ ( భార్య మహాలక్ష్మీ దుర్గా అన్నపూర్ణగనిశెట్టి వారి ఆడపడచు) కుమార్తె ఫురాణం మోహన లక్ష్మీతులసి (భర్త పురాణం హరగోవింద్). అక్వారంగంలో అద్వితీయమైన ప్రతిభతో, స్వయం కృషితో, 5


PROMINENT KAPU FAMILIES మరో సూర్యుడిలా ప్రకాశిస్తున్న డాక్టర్ యిర్రింకి సూర్యారావు.. సూర్యమిత్ర గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కు గత 20 సంవత్సరాలుగా మేనేజింగ్ డైరెక్టరుగా సేవలందిస్తున్నారు. వందల మందికి పరోక్షంగా వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారు. సముద్ర ఉత్పత్తులు ఎగుమతి చేసే సంస్థలలో దేశంలోనే మొదటి 10 కంపెనీలలో ఒకటిగా 500 కోట్ల టర్నోవర్ తో అభివృధ్ది పథంలో తమ కంపెనీని నడిపిస్తున్నారు. ఈ రంగంలో ఆయనకు మూడు పదుల ఏళ్ల అనుభవం ఉంది. రొయ్యల పెంపకం, రోయ్య పిల్లల అభివృద్ది చేయడం ఈయనకు తెలుసు. రొయ్యలు, చేపలు ప్రాసెస్ చేయడం, వాటిని ఎగుమతి చేయడం వంటి అన్నింలోనూ అపార అనుభవం గడించారు సూర్యారావు గారు. యిర్రింకి సూర్యారావు గారు రెండు పదుల వయస్సులోనే ఆక్వారంగం పైపు ఆకర్షితులయ్యారు. కాకినాడ, విశాఖపట్నంలలో ఈయన చేపలు వేటాడే మెకనైజ్డ్ బోల్ లతో సోంతముగా ప్రఃస్థానాన్ని ప్రారంభించారు. 1985లో భీమవరంలో ఆక్వాసాగును ప్రారంభించారు. రొయ్యలు ఉత్పత్తి చేయ్యడానికి పలురకాల పరిశోధనా తీరు తెన్నులను అచరించారు. మర్చంట్ పాకర్ గా మొదలు పెట్టి సూర్య మేరైన్ ఎగుమతుల సంస్థలో ఆయన మేనేజింగ్ పార్ట్నర్ గా చేరారు. ఈ సముద్ర ఉత్పత్తుల ఎగుమతి సంస్థను ప్రారంభించారు. అలానే మర్చంట్ పాకర్ గా పలు దేశాలకు ఎగుమతులను చేస్తున్నారు. జపాన్ తో మొదలు పెట్టి అగ్రరాజ్యం అమెరికాలోని వాల్ మార్ట్, అహెూల్డ్ వంటి పలు రెస్టారెంట్లతో వ్యాపార బంధాన్ని సుస్థిరం చేసుకున్నారు. SANGHATANA | Vol 2, Issue 1

వీరిది బి.ఆర్.సి ఇష్యూ-7 సర్టిఫికెట్స్ పొందిన సంస్థ. కెనరా బ్యాంకు భీమవరం బ్రాంచ్ ఆర్థిక సహకారంతో వీరు 2002లో ప్రాసెసింగ్ ప్లాంట్ ను ప్రారంభించారు. గత 20 ఏళ్లుగా నిర్విరామంగా చేస్తున్న వ్యాపార కృష్టిని పరిశీలించిన భారతీయ స్టేట్ బ్యాంక్ వీరి వ్యాపారం మరింత విస్తరణకు రుణం మంజూరు చేసింది. దీంతో అక్వాసాగులో రైతులకు మరిన్ని మెలకువలు తెలియజేయడానికి సూర్యారావు గారు అనేక సెమినార్లు నిర్వహించారు. ఈయన తన వ్యాపారాభివృద్ది కోసం చైనా, థాయిలాండ్, వియత్నాం వంటి పలు దేశాలలో పలు ఆక్వా ఫ్యాక్టరీలను పరిశీలించారు. బ్రెజల్, బోస్టన్, చైనా, దుబాయ్ వంటి ప్రాంతాలలో సముద్ర ఉత్పత్తులపై జరిగిన ప్రదర్శనలలో పాల్గోన్నారు. 2016, 2017లలో కొచ్చిన్ లో జరిగిన ప్రదర్శనలలో తమ సిబ్బందితో సహఆ అక్కడ సముద్ర ఉత్పత్తులపై స్టాళ్లు ఏర్పాటు చేసి ప్రశంసలు పోందడమే కాకుండా రెండో ఉత్తమ స్టాల్ గా అవార్డును కూడా అందుకున్నారు. రాజీవ్ నగర బాట సందర్భంగా అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డీ వీరు ఎగుమతులు చేస్తున్న ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన స్టాల్ ను ప్రత్యేకంగా సందర్శించారు. అలానే 2020 ఫిబ్రవరిలో కొచ్చిన్ లో జరిగిన ప్రదర్శనలలో కూడా పాల్గోన్నారు. అక్వా అభివృద్ది కోసం చేస్తున్న సామాజిక సేవలను గుర్తించి వెస్ట్ బ్రూక్ యూనివర్సింటీ శ్రీ సూర్యారావు గారికి గౌరవ డాక్టరేట్ ను 2009లో ఇచ్చి సత్కరించింది. తమ పరిశ్రమ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఈయన 1300 టన్నుల కోల్డ్ స్టోరేజీ సామర్థ్యం కలిగిన అత్యంత అధునాతనమైన రెండవ యూనిట్ ను 2012లో మరియు 2000 టన్నుల కోల్డ్ స్టోరేజ్ దానిని ఎక్స్ టెన్షన్ గా 2019లో ప్రారంభించారు. వీరు నేడు ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలమందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. రాబోయే ఐదేళ్ల కాలంలో 500 కోట్ల టర్నోవర్ లో వున్న తమ కంపెనీని 1000 కోట్ల టర్నోవర్ దిశగా తీసుకువెళ్లేందుకు సూర్యారావు గారు కృషి చేస్తున్నారు. వీరి కంపెనీ నుండి ఎగుమతి చేసే రొయ్యలు భారతదేశంలో అందరూ కూడా తినాలనే ఉద్దేశ్యంతో భీమవంలో అక్వాడైట్ షాప్ ను ప్రారంభించి రెడీ టు ఈట్ ఎక్స్ పోర్ట్ క్వాలిటీ రోయ్యలను 6


అందిస్తున్నారు. అదే విధంగా వాల్ మార్ట్, బార్బిక్యూ వంటి సంస్థలకు కూడా ఎగుమతులు చేస్తున్నారు. సముద్ర ఉత్పత్తులలో మట్టి వాసన, యాంటిబయాటిక్ లను నిర్మూలించడం కోసం ఎంపెడా ఏర్పాటు చేసిప నిఘా కమిటీలో ఆయన సభ్యుడు. భీమవరం కే.జి.ఆర్,ఎల్ కళాశాలకు గవర్నింగ్ బాడీ సభ్యులుగా మరియు డి.ఎన్.ఆర్ వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా సేవలు అందిస్తున్న వీరు ప్రస్తుతం వాకర్స్ పశ్చిమ గోదావరి జిల్లా డిఫ్యూటీ గవర్నర్ గా నియమితులైనారు. సూర్యారావు గారు ఎప్పుడూ కూడా ప్రజలందరూ అభివృద్ది సాధించాలనే అలోచిస్తుంటారు. వారు తెలగ కాపు కులంలో జన్మించినప్పటికీ కులాలతో మతాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ, సహాయం అంటూ వారి దగ్గరికి వచ్చిన వారికి తన వంతు సహాయం అందజేస్తుంటారు. కాగా యిర్రింకి గంగారామ్ గారి మగ సంతానమైన ముగ్గురు వ్యాపార రంగంలో బాగా రాణించి స్థిరపడ్డారు. 1. యిర్రింకి సూర్యారావు - చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ సూర్యమిత్ర గ్రూప్ ఆఫ్ కంపెనీస్ 2. యిర్రింకి వెంకన్న - అనంత్ అగ్రో కెమికల్ పంపిణీదారులు 3. యిర్రింకి లీలా ప్రసాద్ - కరూర్ వైశ్యా బ్యాంక్ లో విధులు నిర్వహిస్తున్నారు 4. యిర్రింకి భానుప్రసాద్ - గ్లోబల్ ఆటో ఫ్లీట్ సిస్టమ్స్ స్పేర్ ఫార్ట్స్ ఎక్స్ పోర్ట్ వ్యాపారం

దానగుణ సంపన్నుడు ఆయన. సూర్యారావు గారు పర్యావరణంపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటారు. అనగా వారి కంపెనీలోనూ, పరిసర ప్రాంతాల్లోనూ మొక్కలు అధికంగా నాటటం మరియు ప్రక్కల గ్రామాలకు మొక్కల పంపిణీ చేయడం వంటి అనేక కార్యక్రమాలు చేస్తుంటారు. 2018వ సంవత్సరంలో పవన్ కల్యాణ్ గారి జనసేన పార్టీలో పశ్చిమ గోదావరి జిల్లా స్టేట్ కో-ఆర్డినేటర్ గా పనిచేశారు. వీరు కంపెనీ ద్వారా వేలమందికి ఉపాది కల్పించడమే కాకుండా, క్రియాశీలక రాజకీయాల ద్వారా మరింత మందికి ఉపాధి కల్పించవచ్చునన్న అలోచనతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. ప్రతీ రంగంలోనూ విప్లవాత్మక మార్పులు, ఆయా కాలల్లో సంభవిస్తూ ఉంటాయి. అటువంటి సమయంలో అవకాశాల్ని అందిపుచ్చుకొని, ఆ రంగంలో నిలదొక్కుకుని దిశ, నిర్ధేశించే స్థాయికి అతికొద్దిమంది మాత్రమే చేరుకుంటారు. అటువంటివారు భావితరాలకు మార్గదర్శకులు, స్ఫూర్తి ప్రదాతలుగా నిలుస్తారు. ఇలాంటి వారి జాబితాలో అగ్రభాగన నిత్యమూ నిరంతరమూ జ్వలించే నామధేయమే అక్వారంగంలో అగ్రగన్యుడైన డాక్టర్ శ్రీ యిర్రింకి సూర్యరావుగారు.

వ్యాపార రంగంలో క్షణం తీరకలేని వ్యక్తే అయినా.. యిర్రింకి సూర్యారావు గారు చేపట్టిన సామాజిక కార్యక్రమాలకు కొదవ లేదు. ప్రజల అవసరాలు తీర్చడంలో తనవంతు సాయం అందించడంలోనూ ఆయన అగ్రగన్యులే. సూర్యమిత్ర కంపెనీకి సమీపంలో వున్న యనమదుర్రు గ్రామంలో ప్రయాణికుల సౌకర్యార్థం కొరకు బస్ షెల్టరు నిర్మించారు. బర్రివాని పేట గ్రామంలో స్కూల్ చుట్టూ ప్రహరీ గోడ కట్టంచారు. రామాయణపురంలో స్కూల్ పిల్లలకు పుస్తకాలు మరియు స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు, దిరుసుమర్రు గ్రామంలో వున్న హైస్కూల్ పిల్లలకు కంప్యూటర్ క్లాస్ రూమ్ ఏర్పాటు చేసి ఉచితంగా కంప్యూటర్లను స్కూల్ లో ఏర్పాటు చేసిన SANGHATANA | Vol 2, Issue 1

7


WHO IS WHO

తలిశెట్టి రామారావుగారు తొలి తెలుగు కర్టూనిస్టు తలిశెట్టి రామారావు జయంతిని పురస్కరించుకుని ప్రతీ సంవత్సరం మే 20వ తేదీని తెలుగు కార్టూనిస్టుల దినోత్సవాన్ని పత్రికారంగంలోని, ఫ్రిలాన్సింగ్ కర్టూనిస్టులు ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు. అసలు ఇంతకీ ఎవరీ తలిశెట్టి రామారావు. ఆయనకు తెలుగు కార్టూన్లకు వున్న సంబంధమేంటి అన్న విషయాల్లోకి వెళ్తే..

SANGHATANA | Vol 2, Issue 1

8


తలిశెట్టి రామారావు తొలి తెలుగు కర్టూనిస్టు. తెలుగు కార్టూన్ వ్యంగ చిత్రాలను గుర్తుచేసుకునే ప్రతి సందర్భంలోనూ ప్రతి తెలుగు కార్టూనిస్టులు తలిశెట్టి రామారావుగారిని గుర్తు చేసుకుంటారు. వారికో నమస్కారం పెట్టుకోవడం తప్పనిసరి. ఇది వారు తలిశెట్టి రామారావుగారికి ఇచ్చే గౌరవం, వారి పాలిట గురుతర బాథ్యతగా కూడా ఈ ప్రక్రియ మారింది. ఆయన కలం నుంచి జాలువారే వ్యంగ్య చిత్రాలపై ఆంధ్రపత్రిక ఇలా పేర్కొంది. ఈనాడు వ్యంగ్య చిత్రమని మనమనుకోంటున్న ధోరణిలో ప్రతికాముఖంగా తమ చిత్రాలను ప్రదర్శించినవారు శ్రీ తలిశెట్టి రామారావుగారు. రామారావుగారు 1906లో జయపురంలో జన్మించారు. వీరి తండ్రి ఆయన చిన్నతనంలోనే అంటే ఆయన జన్మించిన మూడేళ్లకే 1909లో మరణించారు. రామారావుగారి తల్లి కుటుంబాన్ని పోషించేందుకు గాను దుస్తులు కుడుతూ వుండేది. 1911లో డాక్టర్ గిడుగు సీతాపతిగారు జయపురం హైస్కూలులో ప్రధాన ఉపాధ్యయుడిగా ఉన్నప్పుడు రామారావు గారు వారికొక విధ్యార్థిగా వుండేవారు. జన్మతః రామారావుగారు చిత్రకారులు. వారు గీసిన కొన్ని బొమ్మలు సీతాపతిగారు చూశారు. వారి ప్రతిభను గుర్తించారు, ‘అగ్స్ బర్గ్’ పుస్తకాలు చూసి కార్టూన్లు వేయడం ప్రారంభించాక రామారావు గారు తొలిసారిగా వేసిన కార్టూన్ సీతాపతిగారిదే. పర్లాకిమిడిలో ఇంటర్మీడియట్, SANGHATANA | Vol 2, Issue 1

విజయనగరంలో బి.ఏ చదివారు. జయపురం మహారాజు శ్రీ విక్రమ దేవవర్మ గారి అర్థిక సహాయంతో బి.ఎల్ చదివారు. పార్వతీపురంలో ప్రాక్టీస్ ప్రారంభించారు. భుక్తి కోసం న్యాయవాద వృత్తిని చేసినా వారి ద్యాసంతా వ్యంగచిత్రాల మీదనే వుండేది. ప్రఖ్యాత మాసపత్రిక ‘భారతి’లో వారి కర్టూన్లు చాల ప్రచురించబడ్డాయి. మద్రాసులో ఉన్నప్పుడే కాశీనాథుని నాగేశ్వరరావు పంతులుతో పరిచయం కలిగి వీరు గీచిన కార్టూన్లు ఆంధ్రపత్రిక, భారతి పత్రికల్లో ప్రచురించటానికి దోహదమయింది. తొలుత బొమ్మలు మాత్రమే వేసేవాడు, అయితే ఆ తరువాత గిడుగు సలహాపై మాటలు కూడా కలిపి కార్టూన్ శకానికి నాంది పలికాడు. విక్రమదేవవర్మ గారికి తలిశెట్టి వారంటే చాలా అభిమానం, ఆ కారణంగానే కావచ్చు రామారావుగారిని అసిస్టెంట్ దివాన్ గా నియమించారు. మంచివారిని ఎక్కువ కాలం భగవంతుడు భూమి పై బతకనివ్వకుండా తన వద్దకు రప్పించుకుంటాడనన్న నానుడి రమారావుగారి విషయంలోనూ నిజమైంది. 1960లో 54 ఏళ్ల వయస్సులోనే ఆయన అనంతలోకాలకు తరలివెళ్లారు. అయితే తాను కన్నుమూసే వరకు ఆయన కర్టూన్లు గీస్తూనే వున్నారు. తెలుగులో మొట్టమొదటి కర్టూనిస్టు శ్రీ తలిశెట్టి రామారావుగారే.!

9


తెలుగు కర్టూన్ పితామహుడైన తలిశెట్టి రామారావు గురించి ప్రముఖులు ఏమన్నారంటే..

తెలుగు వ్యంగ్య చిత్రకారుల్లో తొలిశెట్టి రామారావు తలిశెట్టి. - బాపు మాట్లాడే బొమ్మలు - శ్రీరమణ కార్టూనింగ్ ఒక ఆల్కెమీ; ఒక మార్మిక విద్యేమో అని అనిపిస్తోంది. రసవాదం తెలిసినవాడే క్షుద్రలోహాల్ని బంగారం చేయగలిగినట్టు. ఆమర్మం తెలిసినవాడే వేయగలడేమో అనిపిస్తుంది. తలిశెట్టి రామారావు గారి కార్టూన్లు చూస్తే. తెలుగునాట రామారావు గారు ఒక అద్భుతం. “ఇలాంటి విషయాలపైన కూడా కార్టూన్లు వేయవచ్చా?” అని అబ్బురపడతాం ఆయన కార్టూన్లు చూశాక. - శ్రీధర్. ఈనాడు కార్టూనిస్ట్ * కూనలమ్మ పదాలు : చిలిపి కుంచెను పట్టి శ్రీకారమును చుట్టి నవ్వించె తలిశెట్టి ఓ కూనలమ్మా! - ఆరుద్ర

SANGHATANA | Vol 2, Issue 1

తలిశెట్టి కర్టూన్లను పుస్తక ముద్రన చేసిన రమణారెడ్డి తలిశెట్టి రామారావు గారి కర్టూన్లు ఇప్పటి తరం ప్రజలకు భావితరాల కర్టూనిస్టుకు మార్గదర్శకంగా వుంటాయనడంలో సందేహం లేదు. అయితే వీటిని వారిని అందించేందుకు కృషి చేసిన మహనీయులు యం.వి. రమణారెడ్డి గారు. పలువురి కర్టూనిస్టుల వద్ద వున్న తలిశెట్టి గారి కర్టూన్లను సేకరించిన ఆయన వాటితో ఓ పుస్తకాన్ని ముద్రించారు. ధృడనిశ్చయం వుంటే కాదన్నది లేదని ఆయన ఏడు పదుల వయస్సులో చేసిన పుస్తక ముద్రణ చెబుతోంది. అదెంటిదంటే.. 2011 సంవత్సరంలో వంద కర్టూన్లు సేకరించిన ఆయన పుస్తకం ప్రచురించడానికి సన్నద్ధం అయిపోయాడు. పుస్తకప్రచురణ భాద్యతను శ్రీశ్రీ విశ్వేశ్వర రావు గారికి అప్పగించారు, ఆయన కార్టూన్లన్నీ ప్రింటింగ్లో బాగా రావాలని వాటిని కంపూటర్లో సరిదిద్దే పని నాకప్పగించారు. సాక్షి శంకర్ గారు ముచ్చటయిన తలిశెట్టి గారి కేరికేచర్ తో, కార్టూనిస్టులు సర్వశ్రీ జయదేవ్ బాబు, మోహన్, శ్రీధర్, బాలి, శ్రీరమణ, బ్నిం లాంటి వారి ఆప్తవాక్యాలతో అందంగా అచ్చయిన పుస్తకాన్ని, అంత 10


కంటే అద్భుతంగా కార్టూనిస్టులు సర్వశ్రీ మోహన్, సురేంద్ర, శేఖర్, శంకర్, కళాసాగర్ సమక్షంలో ఏప్రియల్, 2011 విజయవాడలో “సాహితీ మిత్రులు” ఆధ్వర్యంలో తెలుగు కార్టూనిస్టుల సమక్షంలో ఘనంగా ఆవిష్కరించుకొన్నాం. తెలుగు కార్టూన్ రంగానికి పునాదులు వేసిన తలిశెట్టి రామారావు గారి జన్మదినమైన ‘మే 20’ తేదీను తెలుగు కార్టూనిస్టుల దినోత్సవంగా జరుపుకొని తీరాలని ఆనాటి సభలో తీర్మానిచ్చుకున్నారు. ఆ పుస్తకం మార్కెట్లోకి వెళ్ళింది. అద్భుతమైన స్పందన. సాక్షాత్తు తలిశెట్టి గారి కుమారుడు డా. జయరాం గారే ఫోన్ చేసి, మేము చెయ్యలేని పని మీరు చేసారు రమణారెడ్డి గారూ… థాంక్స్ అంటూ వారింటికి ఆహ్వానించారు. అభిమానంతో. దీనితో 74 ఏళ్ల నవయువకుడికి ఉత్సాహం వచ్చేసింది. వెంటనే ఒరిస్సాలోని ఉమర్ కోట వెళ్ళి డా. జయరాం గారిని కలిసారు. రమణారెడ్డి గారికి ఆత్మీయ ఆతిధ్యమిచ్చి, “మా తండ్రి గారి గూర్చి ఇంతటి శ్రమకోర్చిన మీ రుణం తీర్చుకోలేనిది” అంటూ, మరొక పుస్తకం తీసుకురావడానికి కార్టూన్లు, చిత్రాలు, ఫొటోలు ఇవ్వడమే కాకుండా కొంత ఆర్థిక సహాయం కూడా చేసారు.

SANGHATANA | Vol 2, Issue 1

ఆ పుస్తకంలో ప్రచురించిన కార్టూన్లు, చిత్రాలు భారతి, ఆనందవాణి, వాణి పత్రికలలో ప్రచురించబడినవి. వీరి కార్టూన్లలో సినీతారలు, జంతువులు, పెళ్ళిళ్ళు, గవతులు, ఉద్యమాలు, సంగీతం ఇలా ఏ ఒక్కటిని విడిచి పెట్టలేదు. ‘ఆడవారి అలంకరణ గురించి వేసిన కార్టూన్ చూడండి, వారి అతి ముస్తాబుపై సునిశిత విమర్శకు పరాకాస్ఠ ఈ కార్టూన్. సినిమా ప్రారంభానికి ముందు అతిగా టైటిల్ను పొడిగిస్తే, ప్రేక్షకుడి పరిస్థితి ఎలా వుంటుందో ఎంత చక్కగా చూపించారో మరొక కార్టూన్లో, సంగీత ప్రదర్శన కార్టూన్ల్నో గాయకుని హావభావాలు చూస్తే నవ్వకుండా వుండలేము. అలానే ‘సౌందర్యమునకు హర్షించనివాడు పంది’ కార్టూన్లో మానవాకృతి పందిగా రూపాంతరం చెందే విధానాన్ని చూపించిన తీరు అద్భుతం. ఇది నేటి యానిమేషన్ స్టోరీబోర్డుకి ఏ మాత్రం తీసిపోని విధంగా వుందంటే అతిశయోక్తి కాదు. చిత్రకారుడుగా రామారావు గారు వందకు పైగా చిత్రాలు వేసినట్లు తెలుస్తుంది. ప్రియా సంగమం, కామిని కాముకులు, విరహిణి లాంటి చిత్రాలు సన్నటి గీతల్లో మనోహరంగా గీసారు.

11


MEN PROFESSIONALS

న్యూరో సర్జరీ పితామహుడు

డా|| సుంకర బాలపరమేశ్వర రావు గారు చేత జీవిత సాఫల్య అవార్డుతో పాటు అనేక ప్రతిష్టాత్మక అవార్డులను, గౌరవ డాక్టరేట్ ను కూడా అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో న్యూరో సర్జరీని అభివృద్ది చేసినందుకు గాను 2008లో ప్రతిష్టాత్మక డాక్టర్ బిసి రాయ్ అవార్డు, ఎన్టీఆర్ యూనివర్సిటీ అప్ హెల్త్ సైన్సెస్ చేత గౌరవ డాక్టరేట్ తో సత్కరించారు. ఆరోగ్యమంటే శరీర ధృడత్వం అని నమ్మిన బాలపరమేశ్వరరావు క్రీడాకారుడు, టెన్నిస్ ఛాంపియన్ కూడా.

న్యూరో సర్జరీ పితామహుడిగా పేరొంది.. వేలాది శస్త్రచికిత్సలు చేసిన ఘనత సాధించి ఆణిముత్యం డాక్టర్ సుంకర బాలపరమేశ్వర రావు. నిజాం ఇనిస్టిట్యూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) తొలి డైరెక్టర్, ఉస్మానియా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ గా అనేక బాధ్యతలు నిర్వహించిన సుంకర బాలపరమేశ్వర రావు తెలంగాణ ప్రభుత్వం SANGHATANA | Vol 2, Issue 1

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఫిబ్రవరి 12న 1928లో జన్మించారు. శ్రీ సుంకర కనకం, శ్రీమతి సుంకర సీతమ్మ ఆయన తల్లిదండ్రులు. ఆయన ప్రాథమిక విద్యను మద్రాసులోని మైలాపూర్ లోని సెయింట్ థామస్, కాన్వెంట్ లోనూ, తదుపరి మచలీపట్నం భీమవరంలోనూ పూర్తి చేశారు. 1945 నుంచి 1950వరకు ఆంధ్రా మెడికల్ కళాశాలలో వైద్యవిద్యను (ఎంబిబిఎస్) చదివారు. ఆయన 1950లో అసాధారణ ప్రతిభకు గానూ సిల్వర్ జూబ్లీ అవార్డును కూడా సొంతం చేసుకున్నారు. ఎంఎస్ జనరల్ సర్జరీని 1954లో ఆంధ్ర మెడికల్ కళాశాల విశాఖపట్నంలో చేశారు. బాలపరమేశ్వర రావు ఆరు సంవత్సరాలు ఆంధ్రమెడికల్ కాలేజ్ లో చేసిన తరువాత డిఫ్యూటేషన్ పై మద్రాసులో న్యూరో సర్జన్ శిక్షణ కొరకు వెళ్లారు. అక్కడ ప్రముఖ న్యూరోసర్జన్ అయిన బి.రామమూర్తి 12


అనే ప్రోఫెసర్ వద్ద శిక్షణ పొందారు. ఆ తరువాత యునైటెడ్ కింగ్ డమ్ కు వెళ్లారు. చివరికి ఆంధ్రా మెడికల్ కాలేజీ విశాఖపట్నంలో స్థిరపడ్డారు.1956లో ఆయన ఆంధ్ర మెడికల్ కాళాశాల మరియు కింగ్ జార్జి అసుపత్రి విశాఖపట్నంలలో న్యూరోసర్జన్ విభాగాన్ని ప్రారంభించారు. ఆ విభాగాలు 2006లో గోల్డెన్ జూబ్లీ ఉత్సావాలను జరుపుకున్నాయి. 1960 నుంచి 1974 వరకూ డాక్టర్ బాలపరమేశ్వర రావు ఆంధ్ర వైద్యకళాశాలలో న్యూరోసర్జరీ ప్రోఫెసర్ గా, 1974-76 మధ్య ఉస్మానియా జనరల్ హాస్పిటల్ లో పనిచేశారు. న్యూరాలజికల్ సోసైటీ ఆఫ్ ఇండియాకు అధ్యక్షులుగా 1974లో బాధ్యతలు నిర్వహించారు. డాక్టర్ బాలపరమేశ్వర్ రావు న్యూఢిల్లీలోని నేషనల్ అకాడమీ అప్ మెడికల్ సైన్సెస్లో 1975 నుంచి సభ్యుడిగా కొనసాగారు. ఆయన ఆంద్ర విశ్వవిద్యాలయం యొక్క సెనేట్ సభ్యుడు. ఆయన 1973లో న్యూరోలజికల్ సోసైటీ ఆఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ గా, 1974లో అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. డాక్టర్ ఎన్ టి ఆర్ హెల్ల్ సైన్సెస్ యూనివర్సిటీ, నేషనల్ అకాడమి అఫ్ మెడికల్ సైన్సెస్ ఎమెరిటస్ ప్రోఫెసర్ గా కూడా కోనసాగారు. డాక్టర్ ఎన్ టి ఆర్ విశ్వవిద్యాలయం హైదరాబాద్, తిరుపతి గౌరవ న్యూరోసర్జన్ గా కీర్తి గడించారు. 1976-80 మధ్య సూపరిండెంటెండ్ న్యూరో సర్జన్ గా నిజాం అర్థోపెడిక్ హాస్పిటల్ అండ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ స్పెషలిటీస్, హైదరాబాద్ లో పనిచేస్తూ పరిశోధనలు చేశారు. ఉస్మానియా యూనివర్శిటీలో న్యూరో సర్జన్ ఫ్రోఫెసర్ గా, ప్రిన్సిపాల్ గా (1980) ఫాకల్టీ అఫ్ మెడిసిన్ లో డీన్ గా (1981-83) పనిచేశారు. మానసిక వైద్య చికిత్సలో నూతన ప్రక్రియలను ఆవిష్కరించారు. ఎలక్ట్రిక్ ట్రీట్ మెంట్ ను పూర్తిగా SANGHATANA | Vol 2, Issue 1

విమర్శించారు. ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఫెలోషిఫ్ అందుకున్నారు. వివిద వైద్య సంబంధిత అసోసియేషన్ లో ఉన్నత పదువులను పోందారు. ఆయన1983లో ఉస్మానియా మెడికల్ కళాశాలలో పదవీవిరమణ చేశారు. 1983-86 వరకు ఉస్మానియా మెడికల్ కాలేజీ ప్రోఫెసర్ గా, ఉస్మానియా విశ్వవిద్యాలయ వైద్యశాస్త్ర విభాగం డీన్ గా సేవలందించారు. బాలపరమేశ్వర రావు వృత్తిపై భక్తి, చైతన్యంతో తన జూనియర్ సిబ్బందికి కఠినమైన క్రమశిక్షణతో కూడిన సామర్థ్యాన్ని పెంచారు. ఆయన వివిధ సమావేశాల్లో 50 కన్నా ఎక్కువ ప్రతాలను సమర్పించారు. ఆయన సమర్పించే శాస్త్రీయ పత్రాలు, ప్రసంగాలు, ప్రజెంటేషన్ లు ప్రత్యేకతను చాటిచెప్పేవే కావడం గమనార్హం. డాక్టర్ బాలపరమేశ్వర రావు సమావేశాల్లో విద్యాసంబంధ సెషన్లు అధ్యక్షత వహించేవారు. ఆయన న్యూరోసర్జర్ విభాగంలో 19 మందికి పోస్ట్ గ్రాడ్యూయేషన్ సమయంలో రీసస్ మరియు సిద్దాంతాలు కోసం 19 మార్గనిర్ధేశనం చేశారు. ఆయన న్యూరో సర్జరీ కోసం వివిధ విశ్వవిద్యాలయాల్లో పరిశీలకుడిగా మరియు పేపర్ సెట్టర్ గా కూడా ఉన్నారు. అంతేకాదు తన న్యూరోసర్జన్ కు సంబంధించి రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలో 17ఉత్సవాలను నిర్వహించారు. 40 మంది నిపుణుల కమిటీలు మరియు ఎంపిక బోర్డుల సభ్యుడిగా కూడా సేవలందించారు. ఆయన శిష్యులు అనేక మంది దేశవిదేశాల్లో వున్న ప్రధాన సంస్థలలో న్యూరోసర్జన్ ప్రోఫెసర్స్ గా స్థిరపడ్డారు. ఆయన సోదరుడు సుంకర వెంకట అదినారాయణ రావు కూడా ప్రముఖ ఆర్థోపెడిక్ (ఎముకలు) వైద్యులే. విశాఖపట్నం ప్రేమ అసుపత్రి ద్వారా ఆయన లక్షలాది మంది పోలియో వ్యాధిగ్రస్థులకు సర్జరీలు చేసి ఎంతో పేరు గడిస్తున్నారు. 13


WOMEN PROFESSIONALS

వై.వైషవి ్ణ , పైలట్ SANGHATANA | Vol 2, Issue 1

14


ఆర్మీలో జాయిన్ కావాలంటే.. ముందుగా కావాల్సింది గట్స్. నేను సైతం అన్న తెగువ.. ఆ తరువాత శారీరిక దృఢత్వం, బుద్దిబలం.. సమయస్ఫూర్తి ఇలా ఒకదానికి మరోకటి లింకై వుంటాయి. అయితే ఆకాశంలో సగం అంటూ.. నాలుగు గోడల వంటగది దాటిన మహిళ అన్ని రంగాలలోనూ మగవాళ్ల సైతం ఆశ్చర్యపోయేలా రాణిస్తుండగా, ఈ యువతి మాత్రం అందిరిలా కాకుండా తన దేశం కోసం తాను అంటూ తండ్రి బాటలోనే పయనిస్తానంటోంది. ఇంతకీ అమె ఎవరో తెలుసా.. ఆమె పేరే వై.వైష్ణవి. కల్నల్ వై శివ శంకర్ గారి గారలపట్టి. సాయుధ దళాల్లో చేరాలన్న దృఢసంకల్పం అమెది. అందునా పైటర్ పైలట్ కావాలన్నది అకాంక్ష. అందుకోసం అమె కేవలం కలులు కంటూ కూర్చోకుండా.. తన కల సాకారం చేసుకునే దిశగా అడుగులు వేసింది. ఇరవైమూడేళ్ల వైష్ణమి.. హైదరాబాద్ లోని శ్రీనిధి ఇనిస్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ నుండి బి.టెక్ పట్టా పోందింది. వరంగల్ ఎన్ఐటీ లో ఉన్నత విద్యాను అభ్యసించింది. అదే సమయంలో తనకు ఆర్మీలో ఫైటర్ పైలట్ కావాలన్న బలమైన కోరిక వుంది. అందుకు అనుగూణంగా అడుగులు వేసిన అమె.. తొలుత కమర్షియల్ పైలట్ కావాలని నిర్ణయించుకుంది. అందుకోసం కఠినమైన డిజిసీఏ పరీక్షలను క్లియర్ చేసింది. దీంతో అమె కల దిశగా తొలి అడుగులు బలంగా పడటంతో అమెకు పైలట్ శిక్షణను అందించారు. అమె అగ్రరాజ్యం అమెరికాలోని మయామిలో గల హోమ్ స్టెడ్ పైలట్ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ తీసుకోవడానికి ఎంచుకుంటుంది. అయితే హోమ్ స్టడ్ లో శిక్షణ పోందుతున్న తరుణంలో అక్కడి ప్రతి విద్యార్థికి సాధారణంగా SANGHATANA | Vol 2, Issue 1

35 నుండి 45 గంటల విమాన శిక్షణ తర్వాత వారికి సోంతంగా నడిపేందుకు విమానాన్ని అందిస్తారు. అయితే వైష్ణవిలో పైలట్ కావాలన్న బలమైన అభిరుచి అమెను ఆ దిశగా త్వరత్వరగా నడిచేలా చేశాయి. ఎంతలా అంటే 35 గంటల తరువాత అమె చేతికి రావాల్సిన విమానం కాస్తా కేవలం 18 గంటల వ్యవధిలోనే అందింది. అమెకు సోంతంగా ఒక విమానాన్ని కేవలం 18 గంటల శిక్షణ తరువాత విజయవంతంగా నడుపగలిగింది. ఇది నిజంగా ఒక అరుదైన ఫీట్ అని చెప్పకతప్పదు. ఈ విషయం తెలుసుకున్న అమె స్నేహితులు, సన్నిహితులు, కాలేజీ క్లాస్ మేట్స్.. అమె ధైర్యాన్ని, సాహసాన్ని మెచ్చుకున్నారు. తొలుత కమెర్షియల్ పైలట్ కావాలని ఆ తరువాత భారత దేశానికి చేరుకుని ఆర్మీలో చేరి వాయుసేనలో తాను ఒకరిగా చేరతానని కృతనిశ్చయంతో వున్న వైష్ణవి.. మరో నాలుగైదు నెలల్లో తన కమర్షియల్ పైలెట్ శిక్షణను పూర్తిచేసుకుని అమెరికా నుంచి భారత్ తిరిగిరానుంది. అమెరికాతో పాటు కెనడాలోనూ అమె తన శిక్షణను కొనసాగించనుంది. దీంతో అమెకు భారతీయ లైసెన్సు పోందేందుకు అర్హత సాధిస్తుంది. ఆ తరువాత ఇండియన్ నేవీ విభాగంలో చేరేందుకు అమె సర్వశక్తులను ఒడ్డుతుంది. అమె తండ్రి కల్నల్ శివశంకర్ నుంచి ఎలాంటి మద్దతు తీసుకోకుండానే తాను ఆర్మీలో అందులోనూ వాయుసేనలో చేరాలని బలంగా నిశ్చయించుకుని ఆ దిశగా అడుగులు వేస్తున్న వైష్ణవికి అమె కల సాకరం కావాలని.. అమె వాయుసేనలోనూ విజయవంతంగా రాణించాలని మనందరం కూడా ఆల్ ది బెస్ట్ చెబుదాం.. 15


HEALTH

HOW TO AVOID EYE INFECTIONS?

Eye infections are of various types and the causes are variants. The fact is you are hosting the microorganisms with poor care and hygiene. You must follow some habits that prevent eye infections. We are living in a highly contaminated world of microorganisms like virus, bacteria, fungus. These pathogens contribute to eye infections like pink eye, viral conjunctivitis, herpes and others. SANGHATANA | Vol 2, Issue 1

16


The preventional tips for eye infection are not new to use. It is just to stay clean and prioritize hygiene. There are certain habits that we tend to do which also shows an impact on eye health. Here are some of the ways that can protect your eyes.

before touching your eyes for any reason.

Avoid sharing your towels Many have a habit of using your family member’s towels which is not unhygienic. You must have a separate towel as it can transmit the microorganisms from person to person and cause infections. Especially, don’t share others towels if they have recently suffered any infection. Also use clean and well washed towels to avoid the risk of eye infections.

Maintain contact lens hygiene If you are someone who uses contact lenses then you need to maintain hygiene. There is a chance of dust and toxins settling on the glasses so clean them before wearing. Always preserve them in the provided case to protect them from dust and microorganisms. Don’t share your cosmetics his is another cause of eye infection. If a person is affected with eye infection or not using their eye care products or cosmetics is risky. Always have your own eye cosmetics and separate eye drops. Using cosmetics during eye infection can worsen the condition so avoid it until treated.

Clean your hands

Proper bedding

Make a habit of cleaning your hands regularly in a day. When you are about to apply any eye cream, have eye drops or touch your eyes, it is safer to wash your hand. Hands come in contact with thousands of dreadful microorganisms and allergens. Washing out all the infectious particles from your hands is important

You don’t realize but your bed catches dust mites and other allergens easily. So changing bed sheets and blankets 2 times a week is a prevention measure. Also only use clean pillow covers. If you are sleeping in an untidy bed or using the uncleaned sheets and covers then it can be the main cause for frequent eye infections.

SANGHATANA | Vol 2, Issue 1

17


HISTROY

కిర్లంపూడి ఘటన తరువాత అటకెక్కిన కాపు రిజర్వేషన్లు (మన చరిత్ర)

రాష్ట్ర హైకోర్టు తీర్పు 1995 కాపు రిజర్వేషన్ కు చట్టబద్ధత లేదని జీవో ఎంఎస్ నెంబరు 30 చల్లదని ఆర్ కృష్ణయ్య దాఖలు చేసిన రిట్ పిటిషన్ ను ఏడు సంవత్సరాల ఆరు నెలల పాటు సుదీర్ఘంగా విచారించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆర్టికల్ 162 309 ల ప్రకారం జిఓ ఎంఎస్ నెంబర్ 30 చెల్లుబాటు అవుతుందని ఈ విధమైన ఉత్తర్వులు ఇచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని మెజారిటీ జడ్జిమెంట్ 2-1గా ఇచ్చారు.

SANGHATANA | Vol 2, Issue 1

18


జస్టిస్ వై భాస్కరరావు జస్టిస్ శ్రీ రమేష్ మాధవ్ బాపట్ లు ఈ జీవో సమర్పించగా జస్టిస్ బి. సుభాషణ్ రెడ్డి వారితో విభేదిస్తూ ఈ తీర్పు ఏప్రిల్ 6 1995లో వెలువరించారు. జిఓ ఎంఎస్ నెంబర్ 38 ఎందుకు అమలు చేయలేక పోయారు? దీనికి ప్రధానంగా రెండు కారణాలు విశ్లేషించవచ్చు. వాటిలో ఒకటవది.. జీవో ఎంఎస్ నెంబర్ 30 లోని ఏ బి సి డి క్యాటగరైజేషన్ పై స్పష్టత లేకపోవడం, రెండవది పాలకులకు కాపు సంఘాలకు చిత్తశుద్ధి లేకపోవడం. జిఓ ఎంఎస్ నెంబర్ 30 లో 14 కులాలను వెనుకబడిన కులాలుగా గుర్తించగా వారిని ఇప్పటికీ రాష్ట్ర బీ సీకులాలు ఏ బి సి డి వర్గీకరించబడి ఉన్నాయి. అందువల్ల కేటగిరిలో చేర్చారో జిఓ ఎంఎస్ నెంబర్ 30 లో చూపలేదు. అప్పటికీ బిసి కులాలు 25 శాతం రిజర్వేషన్లు ఉండగా ఎస్సీలకు 15 శాతం ఎస్టీలకు 5 శాతం మొత్తంగా 45 శాతం రిజర్వేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతున్నాయి. జీవో నెంబర్ ఎంఎస్ 30 ఉన్న 14 కులాల్లో కాపు దానిలోనే అంతర్భాగమైన నాలుగు కులాలు తప్ప మిగిలిన తొమ్మిది కులాలను 1996 నుంచి 2010 వరకు వెనుకబడిన కేటగిరీలో కలిపారు . కేవలం తెలగ బలిజ ఒంటరి కోస్తా కాపు మరియు గాజుల బలిజ మాత్రం ఏ బి సి డి గ్రూపుల్లో ఏ ఒక్క దానిలో కలపకుండా కాలయాపన చేశారు. 1966 నుండి 1993 2015వరకు కాపు రిజర్వేషన్లపై విజ్ఞాపన పత్ర సమర్పణ, ఈ అంశాన్ని అడ్డుపెట్టుకుని సొంత పనులు చేసుకోవడం మినహా కాపు నాయకులు పెద్దగా చేసింది ఏమీ లేదు.

పాలకులకు చిత్తశుద్ధి లేకపోవడం

1925 ఏప్రిల్ 7న వచ్చిన హైకోర్టు తీర్పు ఇటీవలి కాలం వరకు ప్రభుత్వాలు అమలు చేయలేక పోవడం వెనుక ఏ నాయకులు కుట్రలు దాగి ఉన్నాయో కాపులు గ్రహించాలి 1995 జూలై ఆగస్టు లో ప్రారంభమైన ఈ ప్రక్రియ 2015 వరకు పూర్తి కాకపోవడం అత్యంత విచారకరం. 1994లో లో జరిగిన తెలుగుదేశం నాయకులు 2004లో పాలన కూర్చున్న కాంగ్రెస్ వారు ఈ విషయంలో మాత్రం పరస్పర వైషమ్యాలు విస్మరించి కాపు రిజర్వేషన్ల విషయంలో మాత్రం కూడబలుక్కుని ఏకాభిప్రాయాన్ని సాధించి కాపు రిజర్వేషన్లను తుంగలో తొక్కారు. 1994 95 హైకోర్టు కాపు కాపుల తీర్పు పై కోర్టు ధిక్కరణ రాజ్యం కాపు రిజర్వేషన్లపై 1994 95 లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు పిటిషన్ నెంబర్ ఆర్ 1 5 4 8 7 తేదీ 07-04-1995లో ఇచ్చిన సానుకూల తీర్పును అమలు చేయాలని తిరిగి మరల రాష్ట్ర హైకోర్టు నందు రెడ్ పిటిషన్ నెంబర్ 2 2 1 7 4 2006 లో రాష్ట్ర కాపునాడు చైర్మన్ మిరియాల వెంకట్రావు వైద్యం దాఖలు చేయగా దానిని విచారించిన రాష్ట్ర హైకోర్టు జీవో ఎంఎస్ నెంబర్ 30 మీ అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు చేపట్టాలని 1994 95 లో ఇచ్చిన హైకోర్టు తీర్పును కానీ ఆ రాష్ట్ర ప్రభుత్వం 1995 రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తీర్పును కానీ కానీ దానిపై దాఖలైన కోర్టు దగ్గర పిటిషన్ను కానీ పట్టించుకున్న దాఖలాలు లేవు

కాపు సంఘాలకు నిబద్ధత లేకపోవడం

రిజర్వేషన్ల విషయమే కాపు సంఘాలు ఎంతో నిర్లక్ష్యం వహించడమే కాక ఉద్యమించిన ముద్రగడ కు చివరకు సంపూర్ణ మద్దతు తెలియజేయలేదు. వ్యక్తిగత ప్రయోజనాలకు ఇచ్చిన ప్రాధాన్యత కాపు కుల అభివృద్ధికి లేకపోవడం, అసలు కాపు నాయకులకు రిజర్వేషన్లపై సరైన అవగాహన లేకపోవడం, కాపు నాయకులకు అగ్రవర్ణ పాలక నాయకులకు అనుగుణంగా SANGHATANA | Vol 2, Issue 1

వ్యవహరించ లేకపోవడం వల్ల 1966లో రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన ఉపయుక్తమైన రిజర్వేషన్లు కోల్పోవాల్సి వచ్చింది కాపు రిజర్వేషన్ ఎరగా వేసి పాలకవర్గాల నుండి తాయిలాలతో తృప్తి చెందాలి కానీ లక్షల కుటుంబాలను అభివృద్ధి పథంలోకి నడిపి రిజర్వేషన్లను సాధించలేకపోయారు. దురదృష్టవశాత్తు కాపు వ్యతిరేకులైన కొన్ని కులా లు ముద్రగడ దీక్షను వ్యతిరేకిస్తూ కాపు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కుట్ర పన్నాయి. కాపు రిజర్వేషన్లు భుజాన వేసుకొని రిజర్వేషన్లను ఊపిరిగా భావించిన ముద్రగడ కు స్థానిక రాజకీయాలు అప్పటికీ తోడైన కాంగ్రెస్ వ్యతిరేకత వల్ల 1994 తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారు. అవకాశం కోసం వేచి చూస్తున్న అగ్రకుల మనువాదులు ముద్రగడ పరాజయాన్ని బూచిగా చూపి కాపు రిజర్వేషన్ ను శాశ్వత ప్రాతిపదికన అటకెక్కించారు. ముద్రగడ రాజకీయ పరాజయం కాపు రిజర్వేషన్లపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. అప్పటి నుంచి 2004 వరకు కాపు రిజర్వేషన్ల గురించి ప్రస్తావించే గుండె ధైర్యం ఏ ఒక్క రాజకీయ నాయకులకు లేకుండా పోయింది. రాష్ట్రంలో అతి పెద్ద కులమైన కాపు కాపులను అడ్డంపెట్టుకుని స్వార్ధ రాజకీయ నాయకులకు కాపుల అభివృద్ధికి తోడ్పడే రిజర్వేషన్లు ఏమాత్రం పట్టలేదు. ప్రస్తుత రాజకీయ పార్టీలు కూడా కాపు రాజకీయ నాయకులకు ఇచ్చిన ప్రాధాన్యత, సామాన్య బీద కాపులకు ఇవ్వలేదు. 1994 నుండి 10 సంవత్సరాలు అధికారానికి దూరమైన కాంగ్రెస్ దిక్కుతోచని స్థితిలో మరల కాపుల ఓట్లు గుర్తుకొచ్చాయి. దాని పర్యవసానమే 2004 కాంగ్రెస్ మేనిఫెస్టోలో కాపు రిజర్వేషన్ల ప్రస్తావన.అంటే 1994 నుండి 2004 వరకు కాపు రిజర్వేషన్లపై అనుకున్న స్థాయిలో ఏ విధమైన ఉద్యమం జరగలేదు. 2006లో ఏర్పాటైన దాల్వ సుబ్రహ్మణ్యం కమిషన్ కు 14 కులాల గురించి నివేదిక ఇవ్వమని ఆదేశించగా, కాపు తెలగ బలిజ ఒంటరి లకు మినహా మిగిలిన కులాలనుయ బీసీలుగా గుర్తించింది. కాపు రిజర్వేషన్ 2007 జనవరి 5 రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం కోర్టు ధిక్కరణ వైద్యంలో పొందుపరచిన 9 కులాలకు రిజర్వేషన్ కల్పించారు. వీటిలో ముస్లిం దాని ఉప కులాలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించి ‘ఇ’ కేటగిరీ వర్గీకరించి మిగిలిన వర్గాలను ఏ బి సి డి కేటగిరీలలో కలిపారు. ఈ విషయమై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ నెంబర్ 1019/సి 1/2006, తేదీ 21 06 2007 జారీ చేసింది. భారతదేశాన్ని ఏలిన ముస్లిమ్స్ ఈరోజు సామాజికంగా వెనుకబడిన లేరు. ఈ దేశాన్ని ఐదు వందల సంవత్సరాలకు పైబడి పరిపాలించారు. నైజాం నవాబు బ్రిటిష్ రాణిని అధిగమించి, 20వ శతాబ్దంలో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ప్రసిద్ధి చెందాడు. అయినప్పటికీ ముస్లిం సోదరులు ఆర్థిక విద్య విషయాలలో వెనుకబాటు ను గుర్తించి వారికి ఈ కేటగిరి సపరేట్గా క్రియేట్ చేసి ముందు ఐదు శాతం పిమ్మట నాలుగు శాతానికి తగ్గించి 2006లో రాజశేఖర్రెడ్డి ప్రభుత్వం రిజర్వేషన్లు కల్పించిన విషయం మనకు తెలుసు. ఈ రిజర్వేషన్లు రాష్ట్ర గౌరవ హైకోర్టు కొట్టి వేయగా దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు లో స్పెషల్ లీవ్ పిటిషన్ పై 2008 నుండి ఈనాటి వరకు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు ఏపీ స్టేట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ ఆధ్వర్యంలో అనేక పబ్లిక్ షేరింగ్ చేసి హైదరాబాద్ విశాఖపట్నం తిరుపతి లో జీవో నెంబర్ ఎంఎస్ 30 లోని తొమ్మిది కులాలకు వెనుకబడిన తరగతులకు సౌలభ్యం కల్పించిన కాపు బలిజ ఒంటరి గాజుల బలిజ కులాలను గాలికి వదిలేసింది. 19


ఆలిండియా బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ వర్సెస్ గాజుల బలిజ

కాపు కులం లో అంతర్భాగమైన గాజుల బలిజ ను జిఓ ఎంఎస్ నెంబర్ 30 ప్రకారం వెనుకబడిన కులం గా గుర్తించబడినది.అనంతరామన్ మురళీధరరావు జస్టిస్ పుట్టు స్వామి కమిషన్ను నివేదికలు గాజుల బలిజలు అనుకూలంగా ఉన్నప్పటికీ గాజుల బలిజ కులాలను వెనుకబడిన గుర్తిస్తే మిగిలిన నాలుగు కోపం కులాలను కూడా వెనుకబడిన కులాలుగా గుర్తించవలసి ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ఏ విధమైన రాయితీలు ఇవ్వకుండా తాత్సారం చేసింది.వాస్తవ పరిస్థితులను పరిశీలిస్తే గాజులు ఊరూరా తిరిగి అమ్ముకునే బలిజల గాజుల బలిజలు గాజుల తయారీలో అమ్మకంలో సంచార జీవులుగా వ్యవహరించే వారు. గాజుల బలిజ లో రెండు ప్రధాన శాఖలు ఉన్నాయి. అవి ఒకటి నాగ రెండు తాబేలు.రాష్ట్ర వెనుకబడిన జాబితాలో ఇప్పటికీ గాజుల బలిజ లకు స్థానం దక్కక పోయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం అఖిలభారత వెనుకబడిన కులాల కమిషన్ వారు ఏపీ నూడిల్స్ గాజుల బలిజ లకు స్థానం కల్పించారు. ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ వారి సిఫార్సులకు మద్దతుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా సపోర్ట్ ఆర్డినెన్స్ను ఇచ్చింది. జీవో నెంబర్ ఎంఎస్ 30 ని రిట్ పిటిషన్ నెంబర్ 17487 ఆఫ్ 1994 ఏపీ హైకోర్టు ఏపీ స్టేట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య జీవో ఎంఎస్ నెంబర్ 30 సక్రమంగా లేదని ఇది రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధమని చేశారు రిజర్వేషన్లకు సంబంధించిన అంశం కావున దీనిని రాష్ట్ర హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం పరిశీలించింది ముగ్గురు జడ్జీలతో కూడిన ధర్మాసనం వివరించిన తీర్పులో ఇద్దరు జడ్జీలు సానుకూలంగా స్పందించిన గా ఒక జడ్జి ఈ తీర్పుతో ఏకీభవించలేదు.21 నిష్పత్తి ప్రకారం జీవో ఎంఎస్ నెంబర్ 30 అనుకూలంగా వచ్చిన ఈ తీర్పును ఖచ్చితంగా అమలు పరిచేలా ఇప్పటి వరకు అమలుకు నోచుకోకపోవడం విచారకరం.

ఈ తీర్పు లోని కీలక అంశాలు కాపు రిజర్వేషన్లపై 1994 95 లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు వెరిఫికేషన్ నెంబర్ 1 5 4 8 7 తేదీ 7 ఏప్రిల్ 1995 లో ఇచ్చిన తీర్పును అమలు చేయాలని తిరిగి మరలా రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ నెంబరు 221742006 లో రాష్ట్ర కాపునాడు వ్యాజ్యం దాఖలు చేయగా దానిని విచారించిన రాష్ట్ర హైకోర్టు జీవో ఎంఎస్ నెంబర్ 30 అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు చేపట్టాలని 1994 95 లో ఇచ్చిన హైకోర్టు తీర్పును అమలు చేయాలని జనవరి 5 2007 శ్రీమతి జస్టిస్ రోహిణి నేతృత్వంలో తీర్పును వెలువరించింది. దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రప్రభుత్వం 1995 రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తీర్పును కానీ దానిపై దాఖలైన కోర్టు ధిక్కరణ కానీ పట్టించుకున్న దాఖలాలు లేవు.

SANGHATANA | Vol 2, Issue 1

20


How Kapu Community can get

Empowered? INCLUSIVE :

Working in ways which recognise that discrimination exists, promote equality of opportunity and good relations between groups.

CONFIDENT :

Working in ways which increase people’s skills, knowledge & confidence.

Working in ways which build positive COOPERATIVE : relationships across groups and support them to develop & maintain links to others.

INFLUENTIAL :

Working in ways which encourage & equip communities to take part & influence decisions, services & activities.

ORGANISED :

Working in ways which bring peopls together around common issues and concerns, in groups that are democratic & accountable.

SANGHATANA | Vol 2, Issue 1

21


SPORTS

భవాణీ దేవి

ఫెన్సర్ (కత్తి సాము క్రీడాకారిణి)

ఒలింపిక్స్ పోటీలలో అనేక ఏళ్లుగా పాల్గొంటున్న భారత్... ఇప్పటివరకు ఫెన్సింగ్ (కత్తి సాము) క్రీడాంశంలో మాత్రం అర్హత సాధించలేకపోయింది. అయితే ఆ లోటును తీర్చుతూ భారత మహిళా ఫెన్సింగ్ క్రీడాకారిణి భవానీ దేవి టోక్యో ఒలింపిక్స్ కు అర్హత సాధించింది. తమిళనాడుకు చెందిన 27 ఏళ్ల ఫెన్సర్ సీఏ భవానీదేవి తద్వారా సరికొత్త చరిత్ర సృష్టించింది. టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన భారత తొలి ఫెన్సర్‌గా తన పేరును రికార్డు పుటల్లోకి ఎక్కింది. ఈ మేరకు భారత ఫెన్సింగ్ సంఘం వెల్లడించింది. ఒలింపిక్ క్వాలిఫయింగ్ పోటీల్లో పాల్గొన్న భవానీ దేవి నిర్దేశిత ప్రమాణాలు అందుకోవడంతో టోక్యో ఒలింపిక్స్ బెర్త్ ఖరారు అయింది. అడ్జెస్టెడ్ అఫీషియల్ ర్యాంకింగ్ (ఏఓఆర్) పద్ధతిలో భవానీదేవి టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. ఆసియా ఓషియానియా జోన్ నుంచి ఒలింపిక్స్ కు రెండు బెర్తులు కేటాయించగా, ఒకటి జపాన్ ఫెన్సర్ కైవసం చేసుకోగా, రెండోది భవానీ దేవి పరమైంది. గతేడాది జపాన్ లోని టోక్యో నగరంలో నిర్వహించదలచిన ఒలింపిక్స్ కరోనా కారణంగా వాయిదా పడ్డాయి.

SANGHATANA | Vol 2, Issue 1

ఆమె ఈ ఘనత సాధించిన వెంటనే కేంద్ర క్రీడల మంత్రి కిరెణ్ రిజుజు దేవిని అభినందిస్తూ ట్వీట్ చేశారు. ‘‘టోక్యో ఒలింపిక్స్ కు అర్హత సాధించిన భవానీ దేవికి అభినందనలు. ఈ ఘనత సాధించిన తొలి భారత అమ్మాయిగా రికార్డులకెక్కింది. ఆమెకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు’’ అని మంత్రి ట్వీట్ చేశారు. ఈ విశ్వక్రీడా సంరంభాన్ని ఈ ఏడాది జులై 23 నుంచి ఆగస్టు 8 వరకు జరగనున్నాయి. ఆగస్టు 24 నుంచి సెప్టెంబరు 25 వరకు పారాలింపిక్స్ కూడా అక్కడే జరగనున్నాయి. కరోనా వ్యాప్తి ఉద్ధృతం అవుతున్నప్పటికీ తగిన జాగ్రత్తలతో ఒలింపిక్స్ నిర్వహించేందుకు జపాన్ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది.

22


SANGHATANA | Vol 2, Issue 1

23


COMMUNITY CONTRIBUTERS

అహ ి ంసావాదంలో గాందీజీకి

పూర్వికుడు.. సాధారణ

జనోద్దారకుడు

గాజుల లక్ష్మీనరసు శెట్టి గారు SANGHATANA | Vol 2, Issue 1

(1806-1868)

24


భారత దేశ మొట్టమొదటి పత్రికాధిపతి, గాంధీజీ కంటే ముందే ‘అహింసావాది’, స్ఫూర్తిదాత, సంఘసంస్కర్త, దేశభక్తి గాజుల లక్ష్మీనరసు శెట్టి 1806వ సంవత్సరంలో గాజుల సిద్దులు శెట్టి ఫుణ్యదంపతులకు మద్రాసు(చెన్నై) మహానగరంలో జన్మించారు. అక్కడే విద్యాభ్యాసానంతరం తండ్రి దగ్గర వ్యాపారంలో మెళకువలు నేర్చుకుని ఒక వైపు వ్యాపారాభివృద్దితో పాటు మరోవైపు బ్రీటీష్ వారి ఆగడాల్ని ఎదుర్కొనే ఎత్తుగడలతో తన పయనాన్ని ప్రారంభించారు. ఆ రోజు్లలో నీలిమందు వ్యాపారంతో పాటు బట్టల వ్యాపారంకూడా వీరికి ఉండేది. మద్రాస్ లోని పెరియమెట్ట(పెద్దమెట్ట) వీధిలోని సంపన్న బలిజ కులస్తులు, ఆగర్భశ్రీమంతుల కుటుంబం, తండ్రి పేరిట సిద్దులు చెట్టి అండ్ కో వీరి వ్యాపార సంస్థ. అప్పట్లోనే లక్షల రూపాయల వ్యాపారాన్ని ఎంతో సమర్థవంతంగా లక్ష్మీనరసు శెట్టి నిర్వహించేవారు. విదేశఆలలో పత్తికొరత ఉందని తెలుసుకుని పత్తిని ఎగుమతి చేసే వ్యాపారాన్ని ఆరంభించి.. దానిని ఎంతో అభివృద్ది చేశారు. క్రైస్తవ మిషనరీలు ప్రభుత్వ అండతో చదువు, ఉద్యోగాల ఆశ చూపి, ఎంతోమంది భారతీయుల్ని క్రైస్తవ మతం స్వీకరించేలా చేసే ఈస్టిండియా కంపెనీవారి ఆగడాల్ని సహించలేక లక్ష్మీనరసు శెట్టి ‘చెన్నపట్టణ స్వదేశ సంఘం’ను స్థాపించి ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయసాగారు. కష్టాల్లో ఉన్న వారెవ్వరైనా సరే అదుకునేవారు.

లో పర్యటించి న్యాయం చేకూర్చింది. పార్లమెంటు కమిటీ తరపున ప్రతినిధిగా లండన్ నుంచి భారత్ కి వచ్చిన ‘డాన్ బీసెమొన్’ అనే అతణ్ణి స్వయంగా కలిసి ప్రజల కష్టనష్టాలు వివరించడమే కాకుండా తాులకా కచేరి ప్రాంగణంలో పన్ను కట్టని రైతుల్ని చెట్టుకి తలక్రిందులుగా కట్టి చావగొడుతున్న వాస్తవ హృదయ విచారక దృశ్యాల్ని డాన్ బీసేమొన్ కి లక్ష్మీనరసు శెట్టి చూపించగా.. 1854లో లండన్ తిరిగి వెళ్లిన డాన్ బీసేమొన్ అక్కడి పార్లమెంటులో ఇలాంటి హింసాత్మక చర్యలపై చర్చించి చర్యలు తీసుకన్నట్లు.. ఆ తర్వాత రైతుల బాధలు కొంతమేరకు తగ్గినట్టు చరిత్రకారులు రాశారు. ఈస్టిండియా కంపెనీని తొలగించిన ఇంగ్లాండ్ వారే భారత్ ని పాలించాలనే ప్రతిపాదన లక్ష్మీనరసుశె్ట్టి చేయగా, 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత బ్రిటీష్ వారి పరిపాలన భారత్ లో ప్రారంభమైంది. లక్ష్మీనరసు శెట్టి దేశసేవ, నిష్కళంక చరిత్రని గుర్తించిన ప్రభుత్వం ఆయనకి తమిళనాడు రాష్ట్రంలోనే ప్రసిద్ది గాంచిన పచ్చయ్యప్ప కళాశాలకు 1954 నుంచి లక్ష్మీనరసుశెట్టి ట్రస్టీ గా కూడా వ్యవహరించారు.

హిందూ మతాన్ని కించపరుస్తూ క్రైస్తవ మత ప్రచారంలో భాగంగా మిషనరీలు ‘రికార్డ్’ అనే ఆంగ్ల పత్రికను నడిపేవారు. విషనరీల ఎత్తుల్ని చిత్తు చేయడానికి ‘క్రిసెంట్’ పేరిట ఆంగ్లపత్రికను 1844వ సంవత్సరం అక్టోబర్ 2వ తేదీన ప్రారంభించిన లక్ష్మీ నరసుశెట్టి సంపాదక బాధ్యతల్ని ‘హుర్లే’ అనే బ్రిటీషర్ కి అప్పజెప్పడం కొసమెరుపు. ఒకవైపు ప్రభుత్వంపై విమర్శలు సందిస్తూ, మరోవైపు క్రైస్తవ మత ప్రచార నిరోధ సాధనంగా ‘క్రిసెంట్’ని తీర్చిదిద్దారు లక్ష్మీనరసుశెట్టి.

బాలికల విద్యను, వితంతు పునర్వివాహాలను ఎంతగానో ప్రోత్సహించిన లక్ష్మీనరసు శెట్టి తన యావదాస్థిని పలు సామాజిక కార్యక్రమాల కోసం, ప్రజల కోసమే వెచ్చించడం ఎంతో గర్వించదగ్గ విషయం. అంతేకాదు భారత దేశంలోనే మొట్టమొదటి పత్రికాధిపతి ఆయనే. ఇంకా గురజాడ అప్పారావు, కందుకూరి వీరేశలింగం ఇద్దరికీ ఎంతో స్ఫైర్తి కలిగించిన వ్యక్తి కూడా గాజుల లక్ష్మీనరసుశెట్టిగారే. గాంధీ పుట్టకముందే ‘అహింసావాది’గా వినుతికెక్కిన మహెన్నత వ్యక్తిత్వం ఆయన స్వంతం. తన 62వ ఏట 1868లో గాజుల లక్ష్మీనరసుశెట్టి గారు అస్తమించారు.

క్రైస్తవ మంతంలో చేరినవారికి పిత్రార్జితం సంక్రమించని విధంగా అప్పట్లో కట్టడి ఉండేది. అయితే మిషనరీలు ప్రభుత్వంపై ఒత్తడి తెచ్చి ఎవరు ఏ మతం స్వీకరించినా పిత్రార్జితం దక్కేలా చట్టం తీసుకువచ్చేందుకు ప్రయత్నించాయి. లక్ష్మీనరసుశెట్టి వెంటనే 1846 ఏప్రిల్ 8వ తేదీన మద్రాస్ లో ఒక గొప్ప మహాసభని నిర్వహించి, కొత్త చట్టం తేరాదంటూ ‘మహాజరు’ తయారు చేసి లండన్ కు పంపారు. ఫలితంగా సభని నిర్వహించి పన్నెండువేల సంతకాలతో మహాజరుని లండన్ కి పంపగా పార్లమెంట్ కమిటీ ఒకటి భారత్ SANGHATANA | Vol 2, Issue 1

చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్

రచయిత, రాజకీయ విశ్లేషకులు | 9848478422

25


POLITICAL

మన నేతలు, పార్టీలు.. అణగారిన వర్గాలకు ఊతాలు..

జనాభా ప్రాతిపదికన అధిక జనాభా కలిగిన వర్గాలు అధికారానికి ఆమడ దూరంలో వుంటాయి. కానీ తక్కువ సంఖ్యలో వున్న సామాజిక వర్గాలు మాత్రం అధికారాన్ని తమ చేతుల్లోంచి జారవిడిచి పోకుండా నిత్యం హస్తగతం చేసుకుంటారు. అధిక సంఖ్యలో వున్నవారిని బ్రిటీషు వారు నేర్పించిన విభజించి పాలించి సూత్రాన్ని భాగా ఆకలింపు చేసుకున్న ఈ వర్గాలు వారిని విడదీసి పాలించేలా చర్యలు తీసుకుని వారిలో వారు నిత్యం ఘర్షణలు పడేలా.. ఒక్కటి కాకుండా చర్యలు తీసుకుంటున్నారన్నది చరిత్ర చెబుతున్న సత్యం. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా బాసిలుతున్న భారతదేశంలో అధికసంఖ్యలో వుండే అణగారిన వర్గాల వారు.. కేవలం ఎన్నికల సమయంలో ఓట్లకు మాత్రమే పరిమితం అవుతున్నారు. కానీ అగ్రవర్గాలు మాత్రం అధికారాన్ని అందుకుంటున్నారు. ఈ తరహాలో అణగారిన వర్గాల వారు నిత్యం అధికారానికి దూరం ఉండకుండా..

SANGHATANA | Vol 2, Issue 1

వారిని కూడా అధికారానికి చేరువ చేయాలని పలువురు కాపు నేతలు వారికి అండగా నిలిచారు. పలు పార్టీలలో క్రీయాశీలక నేతలుగా ఎదుగుతూనే బిసి, ఎస్సి, ఎస్టీ, ముస్లిం, మైనారిటీ నేతలను రాజకీయాల్లో కీలకంగా మార్చేందుకు ప్రయత్నించారు. ఇక మరికోందరు నేతలు సోంత పార్టీలు పెట్టి మరీ వారికి పెద్ద పీట వేశారు. జస్టిస్, స్వతంత్ర, కృషికార్ లోక్, కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపీఎం, జనతా, తెలుగుదేశం, బీజేపి, టీఆర్ఎస్, ప్రజారాజ్యం, మన పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ వంటి రాజకీయ పార్టీలలో కావు, తెలగ, బలిజ, తూర్పు కాపు, మున్నూరు కాపు సంఘీయులు కొనసాగారు, కాపు నాయకత్వంలో ఏర్పడిన పార్టీల వివరాలు..

26


కీ.శే!! రాగంశెట్టి శ్రీరాములు దేవుడు పార్టీ

కీ.శే!! డాక్టర్ గురుకుల మిశ్రా తా న్ పార్టీ తెలుగుస్

. కీ.శే!! ఎస్.వి పార్థసారధిరావు రాష్ట్రీయ ప్ర జా పరిషత్

కీ.శే!! డా. దాసరి నారాయణరావు తెలుగు తల్లి

ముద్రగడ పద్మనాభం తెలుగునాడు

ఎం.వి భాస్కర్ రావు ఆంధ్రనాడు

డాక్టర్ కొణిదెల చిరంజీవి ప్ర జారాజ్యం

పవన్ కల్యాణ్ జనసేన

నల్లక విజయరాజు నాయుడు నవోదయం

కె.ఏ పాల్ (కిలారు ఆనందరావు) ప్ర జాశాంతి

SANGHATANA | Vol 2, Issue 1

ఆర్జా శివకుమార్ వియంఆర్ మహాసేన

27


INSPIRATIONAL STORY

- నీతి కథ

కాగితం లో SANGHATANA | Vol 2, Issue 1

కాకి 28


ఒక పెంకుటింటి అరుగు పై కూర్చుని తీపి బూందీ తింటున్నాడో పిల్లాడు. పొట్లంలో ఉన్నవి తినేసి ఖాలీ పొట్లం ఉండచుట్టి విసిరేశాడు. ఒక కాకి రివ్వున వచ్చి ఆ కాగితపు ఉండను ముక్కున కరుచుకుని వెళ్లి ఒక గోడపై వాలింది. కాళ్లతో పొట్లాన్ని నొక్కిపట్టి ముక్కుతో విప్పింది. ఆశగా చూసింది. రెండు మిఠాయి పలుకులు మిగిలి ఉన్నాయి. ఆనందం తో తింటున్న కాకి కళ్ళు పెద్దవయ్యాయి. అదే కాగితంలో బూరె తింటున్న కాకి చిత్రం ఒకటి చక్కగా గీసి ఉంది. కాకి ఆశగా బొమ్మ కాకి నోట్లో బూరెను లాగింది. అది రాలేదు. మరోసారి ప్రయత్నించింది అమాయకంగా. దాని వాడి ముక్కు తగిలి కాకి చిత్రం కన్ను దగ్గర చిరిగింది. ఇది నిజమైన బూరె కాదని తెలుసుకున్న కాకి నిరాశగా పొట్లం వదిలి ఎగిరిపోయింది. ఇదంతా ఆ గోడ పక్కన చెట్టు మీదున్న ఓ కాకి చూసింది. కాకి తెలివి తక్కువతానానికి నవ్వుకుంది. ఇంతలో వచ్చి వాలిన మరో కాకి ఆ నవ్వుకి కారణం అడిగింది కుతూహలంగా, మొదట కాకి వెర్రిబాగులతనాన్ని వర్ణించింది రెండో కాకి.ఉత్తుత్తి బూరె కోసం కాకి పాట్లు తలుచుకుని మళ్ళీ నవ్వింది. మూడో కాకి ఈ విషయం ఇంకో కాకికి చెప్పింది. ‘అయినా కాకి నోట్లో బూరెను లాక్కోవడం తప్పు కదా’ అంటూ ముగించింది. తన వర్ణనలో ‘కాగితంలో కాకి చిత్రం’ అనే ముక్క చేర్చలేదు. ఈ కాకి తన గూటికి చేరినప్పుడు తోటి కాకులతో ఈ సంఘటనను పంచుకుంది. ‘తోటి కాకి నోట్లో బూరె ముక్క కోసం దాని కళ్ళు పొడిచిందట కూడానూ ‘ అంటూ మరో మాట చేర్చింది. ఈ కాకులు ఎగిరి పక్క చెట్లకు వెళ్ళినప్పుడు కనబడిన కాకులతో ఈ విషయమే చెప్పుకున్నాయి. వాటిలో ఓ కాకి అయితే ‘కాకి కన్ను పొడిస్తే ... పాపం! రక్తం కారిందట కూడానూ’ అంటూ అత్యుత్సాహం ప్రదర్శించింది. మరో కాకి ఇంకా కొంచెం ముందుకెళ్లి ‘ఆ గోడపై రక్తపు చారికలు చూసాను ‘అంటూ వాపోయింది. మరో కాకి ‘నేను ఆపడానికి ప్రయత్నిస్తే నన్ను కూడా గాయపరచబోయింది’ అంటూ చెప్పుకుని సానుభూతి పొందింది. అలా అలా మాట మారుతూ కాకులన్నీ కలిసి మొదటి కాకిని రౌడి కాకిగా ముద్రవేశాయి. దానికి దూరంగా ఉండాలని తీర్మానించాయి. ఇవేమీ ఎరుగని మొదట కాకి సాయంత్రం తన గూటికి చేరుకుని తోటి కాకులును స్నేహంగా చూసింది. అప్పటిదాకా గుసగుసలాడుతున్న కాకులు చప్పున మాటలు ఆపి ముభావంగా తలలు తిప్పుకున్నాయి. కాకికి ఏమి అర్థంకాలేదు. రెండు రోజులుగా అన్ని కాకులు వెలివేసినట్టుగా దూరంగా మసులుతున్నాయి. తన తప్పు ఏమిటో తెలియక అది తల్లడిల్లింది.

SANGHATANA | Vol 2, Issue 1

“ఒక్కోసారి అంతే! మన ప్రమేయం ఏమి లేకుండానే మనని సమాజం చెడ్డ వాళ్ళని చేసేస్తుంది. నీలాపనిందలు, పుకార్లమయం ఈ లోకం. మన మనసు మన తప్పు లేదని నిజాయితీగా జవాబు ఇస్తే బాధ పడక్కర్లేదు. సంతోషంగా కాలం గడపగలిగే మిత్రుడిని ఒక్కరిని ఎంచుకో చాలు. అలాంటి వందల మంది నీకేలా? “ అంటూ ఓదార్చింది కొమ్మమీద కోయిలమ్మ.

నీతి :

ఎదుటి వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకోకుండా,అతనితో స్నేహం చేయకుండా,అతనిని పూర్తిగా పరిశీలించకుండా పుకార్లు నమ్మటం,పూర్తిగా పరిచయం లేని ఎదుటి వ్యక్తి గురించి చెడుగా మాట్లాడటం వలన, ఒక మంచి సన్నిహితుణ్ణి కోల్పోవటమే కాదు,అదే సమాజం లో నీ విలువ కూడా పోగొట్టుకుంటున్నావనే విషయాన్ని గ్రహించాలి...*లోకులు కాకులు అన్న సూక్తి ఊరుకునే వచ్చిందా మరి

29


DEBATE

రాయల తండ్రి నిఖార్సయిన

బలిజ కులస్ డే థు అసంబద్ద వాదనకు చెక్

SANGHATANA | Vol 2, Issue 1

30


కృష్ణదేవరాయులు నూటికి నూరు శాతం బలిజ కులస్థుడే. కులం విషయంలో ఆయన చుట్టూ అల్లుకున్న మాయా వలయాన్ని తమ వాడన్న వాదనలు వినిపించగా, ఇక దానిని సమర్థించేందుకు ఏ మాత్రం సంబంధం లేని ఇతర కులాల పెద్దలు కూడా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో రాయల నిఖార్సయిన బలిజ కులస్ధుడేనని అనేక వాదనలు, చరిత్రక వాస్తవాలు సమర్థిస్తున్నాయి. ఓ గొప్ప పాలకుడ్ని తమ వాడంటే తమ వాడంటూ ప్రచారం చేసుకుంటూ తెరపైకి వస్తున్న వాదనలు పరిశీలించిన తరువాత రాయలవారు బలిజ కులరత్నమేనని చెప్పక తప్పదు. ఈ మాయా వలయం అల్లుకున్నది రాయల చుట్టూ కాదు. రాయల వారి తల్లిదండ్రుల చుట్టూ. రాయల తల్లి బలిజ కులస్తురాలని, కాగా ఆయన తండ్రి మాత్రం గొల్ల కులస్థుడన్న అసంబద్దమైన వాదన ఒకటి ఏళ్లుగా వినబడుతోంది. అయితే ఈ వివాదంలో ఎంతమాత్రం నిజం లేదని.. రాయల వారి తండ్రి నరస నాయకుడు నిఖార్సయిన బలిజ వంశస్తుడేనన్న వాదనల సారంశం చెబుతోంది. తొలుత తుళువ నరస నాయకుడు అన్న పేరు కూడా వివాదైంది. అయితే ఆయన కర్నాటక లోని తుళు ప్రాంతం లో నివశించారు కాబట్టి తుళువ నరస నాయకుడు అన్న పేరు వచ్చిందన్న వాదనతో వివాదం సద్దుమణిగింది. ఇక ఆ తరువాత ఆయన కులం వివాదాస్పదం అయ్యింది. అయితే ఆయన బలిజ కులస్తుడేనని, కాగా, బలిజ కులస్తులలో కోటబలిజలు, పేటబలిజలు అని రెండు విభాగాలు వున్నాయని.. కోటబలిజలు ద్విజులు అంటే కేవలం రాచరికం చేయువారని.. వీరు జంధ్యం కూడా ధరిస్తారన్న వాదనలతో రమారమి ఆయన కులానికి సంబంధించిన వాదనలు చెక్ పడ్డాయి. అదెలా అంటే ఇక్కడ ముందుగా తెలుసుకోవాల్సిన అంశం మరోకటి వుంది. భారత దేశంలో చాలా మంది కులం, వర్ణం ఒకటే అని భావిస్తుంటారు. కానీ కులం వేరు వర్ణం వేరు. జననం ద్వారా అందరూ శూద్రులే. కర్మలు చేయడం ద్వారా ద్విజులగా పరిగణింపబడతారు. వేదాలు పఠించిన వారు విప్రులు, బ్రహ్మజ్ఞానం సంపాదించిన వారు బ్రహ్మాణులుగా పరిగణించబడ్డారు. బ్రహ్మాణులలో నంబి బ్రహ్మణులు, తంబలి బ్రహ్మణులు అన్న రెండు కులాలవారు వున్నారు. వీరిద్దరి వృత్తి దేవాలయాలలో పూజాదికాలు నిర్వహించడమే మొదటివారు వైష్ణవ పూజారులు, రెండవ వారు శైవ పూజారులు. అదెవిధంగా క్షత్రియులతో పాటు వైశ్యులు, శ్రూదులలోనూ అనేక కులాలు, ఉపకులాలు వున్నాయి. ఇది కులాలకు, వర్ణాలకు మధ్య తేడా. అలాగే బలిజ కులస్థులలో కోట బలిజలకు, పేట బలిజలకు తేడా అర్థం చేసుకోవచ్చు. SANGHATANA | Vol 2, Issue 1

ఇక రాయల రాసిన ఆముక్తమాల్యద ఒకసారి పరిశీలిస్తే.. యమునాచార్యుడు రంగనాథస్వామి పాదాలు చూసిన తరువాత పూర్వజ్ఞానం కలుగుతుంది. అప్పుడు తన కుమారుడికి రాజ్యాన్ని అప్పగించి రాజనీతి గురించి చెబుతాడు. ఇక్కడ రాజనీతి గురించి చెబుతున్నది యమునాచార్యుడనే పాత్ర అయినా ఆ రాజనీతి రాయలవారి స్వంత రాజనీతి అన్న విషయం గుర్తుంచుకోవాలి. ఆటవిక జాతుల వారు రాక్షస నీతి అవలంబిస్తారు. రాజు ఆజ్ఞకు అటువంటివారు వణుకుతూ బద్ధులై వుండేటట్లు చూడాలి. కోట కాపలా, రక్షణ భారాలను ఆప్త బంధువులకే అప్పగించాలి. ఎవరిని బడితే వారిని నమ్మి ఇలాంటి బాధ్యతలు అప్పగిస్తే వారు కోటకే ప్రమాదం తీసుకు వచ్చి రాజ్యవిచ్చిత్తికి కారణం కాగలరు. అంటే రాయలవారి కాలంలో తమ కులంవారికి పెద్దపీట లభించింది. మరొక చోట అల్పబుద్ధి గలవారిని, హీనకులస్తులను దూరం చేసుకుంటే వారు తొందరగా అలుగుతారు కనుక వారిని పరాయి వారికి భారం కాకుండా తృప్తిపరుస్తూ వుందు. భార్యల పతిభక్తి, స్త్రీ పురుషులు వావి వరుసలు పాటించడం, దిగువ జాతులు అగ్రజాతులను అనుసరించుట, అధికారి పనికి సేవకులు ఒప్పుకొనుట ఇవన్నీ రాజు దండిస్తాడనే భయంతోనే సుమా! అంటాడు రాయల వారు. చివరి రెండు పేరాలను గమనిస్తే రాయలు అగ్రకులానికి చెందిన వాడనే అర్థం అవుతోంది కదా. ఎందుకంటే ఏ రచయిత కూడా తన జాతిని తప్పుగా చెప్పుకోడు. మరి ఆంధ్ర దేశ చరిత్రలో ఎప్పుడైనా ఏ కాలం లోనైనా గొల్లకులస్తులు అగ్రకులస్తులు చలామణి కాలేదు. రాయల వారి తండ్రి సంపెట నరస నాయకుడు. ఈయన విజయనగర చక్రవర్తి సాళువ నరసిం హ దేవరాయల వద్ద సర్వ సేనాధిపతిగా వుండేవాడు. వీరు ఇద్దరూ వియ్యపు కుటుంబాలకు చెందిన వారు. ఈదే సాళువ వంశానికి చెందిన తిమ్మరాజు (కన్నడం లో అరుసు అంటే రాజు అని అర్థం) మంత్రిగా వుండేవాడు. నరస నాయకుని పెద్ద భార్య తిప్పాదేవి లేదా తిప్పాంబ. సాళువ నరసిం హ రాయలుకు సోదరి. ఈమె కుమారుడే వీర నరసిం హ రాయలు. సాళువ నరసిం హదేవరాయల తదనంతరం ఆయన కుమారుడు రెండవ నరసిం హరాయలు పిల్లవాడు కావడం తో ఆయనను సిం హాసనం పై కూర్చోబెట్టి నరసనాయకుడు రాజ్యపాలన చేశాడు. 31


DEBATE నరసనాయకుని అనంతరం ఆయన పెద్దకుమారుడు వీరనరసిం హరాయలు రెండవ నరసిం హరాయలుకు ప్రతినిధిగా వుండి రాజ్య పాలన సాగించాల్సి వుండగా అతడిని చంపి రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నాడు. ఇతని కౄరత్వానికి ప్రజలంతా అసహ్యించుకున్నారు. కానీ బలవంతుడు కావడం తో ఎవరూ నోరు మెదపలేదు తిమ్మరుసు తో సహా. కేవలం ఆరు సంవత్సరాలు మాత్రమే ఈయన రాజ్యం చేశాడు. అనారోగ్యం తొ చనిపొయిన తరువాత ఆయన సవతి సొదరుడు శ్రీకృష్ణదేవరాయలును తిమ్మరుసు చక్రవర్తిని చేశాడు. నరస నాయకునికి ముగ్గురు భార్యలు ఒకరు తిప్పాంబ సాళువ నరసిం హ దేవరాయలకు సోదరి వరుస అవుతుంది. రెండవ భార్య నాగంబ నరసిమ్హదేవరాయల సోదరుదు తిమ్మరాజు బంధువులు అరిగండాపురం(దీనినే ఆ తరువాత తల్లి పేరుమీద నతులపురం గ పేరు మార్చరు) గాజుల వారి ఆడపదుచు, ఇక మూడవ భార్య ఓబులాంబ. రెండవ భార్య నాగాంబ ఎకైక కుమారుడే మన హీరో కృష్ణరాయలు. ఈమెనే పెమ్మసాని వారి ఆడపడుచు అని కమ్మ వారు పొరపాటు పడుతుంటారు. ఎందుకంటే గండికోట లో వున్న పెమ్మసాని కుమార్తె పేరు కూడా నాగమ్మే కావడం ఈ పొరపాటుకు కారణం. గండికోట నాగమ్మను దీపాల నాగి అంటారు. నాగాంబను చంద్రగిరి ప్రాంతానికి వచ్చినప్పుడు నరసనాయకుడు మోహీంచి పెద్దలను ఒప్పించి పెళ్ళి చేసుకున్నాడు. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే విజయనగర రాజులందరూ తెలుగు వారేనన్న సంగతి. నాగాంబ సొంత ఊరు నాగులాపురం, ఈ గ్రామం పేరు అరిగండాపురం. రాయలు ఈక్కడే జన్మించారు. తాను పుట్టిన ఊరు కొరకు వేదనారాయణ స్వామి దేవాలయాన్ని ఇక్కడ నిర్మించాడు. నేటికీ ఈ దేవాలయాన్ని నిర్వహించేది రాయల వారి బంధువులే. బలిజ కులం లో కులాంతర వివాహాలకు తావు లేదు. ఒక వేళ అలా చేసుకున్నా వారిని కులం లోనుండి వెలివేస్తారు. రాయల వారి విషయం లో కూడా అలాగే జరగాల్సివుండేది. చిన్నమదేవి నర్తకి కావడం తో ఆమెను ఎంత ఇష్టపడి పెళ్ళి చేసుకున్నా ఆమె పట్టపురాణి కాలేక పోయింది. మొదటి భార్య కావాల్సిన చిన్నమదేవి రెండవ భార్య కావాల్సి వచ్చింది. తన ప్రేమ విషయం చెప్పగానే వారిని వివాహం చేసుకోకూడదు అని తిమ్మరుసు వారించాడు. ప్రభువు ఎప్పుడు కూడా కులకాంతలనే మొదట పెళ్ళి చేసుకోవాలని మైసూరు గంగరాజు కుమార వీరయ్య కుమార్తె తిరుమలదేవినిచ్చి వివాహం జరిపించాడు. ఆ తరువాత రాయసం కొండమరుసు చిన్నమ దేవిని దత్తు తీసుకుని కన్యాదానం చేశాడు. ఆ తరువాత తుక్కాదేవితొ సహా 12 మందిని రాయలు వివాహం చేసుకున్నారు.

SANGHATANA | Vol 2, Issue 1

అందువల్లనే తిరుమలదేవి కుమార్తెలను పెళ్ళి చేసుకున్న ఆరవీటి వంశస్తులు రామరాయలు, తిరుమలదెవరాయలులకే రాజ్యం దక్కింది. మిగిలిన రాణులకు పిల్లలున్నప్పటికీ వారికి రాజ్యార్హత దక్కలేదు. కనుక కులకాంతలనే రాజమాతలు గా అంగీకరించేవారు. దీన్నిబట్టి రాయల తల్లిదండ్రుల కులాలు వేరు వేరు కాదన్నది స్పష్టమౌతోంది. అయినా శ్రీకృష్ణదేవరాయలు గొల్ల కులస్థుడన్న వాదనలు ఇప్పటికీ తెరపైకి వస్తున్నాయి. గొల్లలు యాదవులు ఒకటే అనుకోవడం వల్ల ఈ పొరపాట్లను ఉత్పన్నమవుతున్నాయి. వాస్తవానికి చరిత్రలో గొల్లలు వేరు యాదవులు వేరు. సంస్కృత గ్రంధాలను తెలుగులోనికి తర్జుమా చేసేటప్పుడు తెలుగు కవులు యాదవులను గొల్లలుగా పరిచయం చేశారు. వాస్తవానికి “యాదవ” శబ్దం కుల సూచకం కాదు. అది వంశ సూచకం మాత్రమే. యదు వంశీకులను యాదవులు అంటారు. వీరు గొర్రెలు కానీ ఆవులు కానీ మేపుకునే గొల్లలు కాదు. వీరు క్షత్రియ ధర్మాన్ని పాటించే వారు. వీరు చంద్రవంశ క్షత్రియులు. వీరి దగ్గరి బంధువులే కురు వంశీయులైన పాండవులు, కౌరవులు. వీరిని కురు వంశీకులైనందువల్ల కౌరవులు

32


అని యదు వంశీకులైన వారిని యాదవులు అని పిలిచారు. యాదవ అనేది వంశ సూచకమే కానీ కుల సూచకం కాదు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే వసుదేవుడు యదు వంశీయుడు. ఈయన ఎప్పుడు కూడా ఆవులను మేపలేదు. శ్రి కృష్ణుడు వసుదేవుని మిత్రుడైన నందుని ఇంట పెరిగాడు. నందుడు గొల్ల పల్లె అయిన వ్రేపల్లె కు పెద్ద. అంతే కానీ వసుదేవునికి కానీ పాండవులకు కాని బంధువు కాదు. కౄష్ణుడు యాదవ వంశీకుడే కానీ నందుడు యాదవ వంశీకుడు కాడు అన్న విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి. గొల్ల పల్లెలో కృష్ణుడు పెరిగాడు, గొల్ల బాలకులతో ఆటలాడుకున్నాడు అంత మాత్రాన గొల్లవాడెలా అవుతాడు? ఈ ఒక్క విషయం లో సరైన క్లారిటీ కి వస్తే అసలైన చరిత్ర మీ కళ్ళకు సాక్షత్కరిస్తుంది. ఉత్తర భారతం లో వున్న యాదవులు అంధ్రప్రదెశ్ లో వున్న గొల్ల యాదవులు ఒక్కటి కాదు అన్న విషయం ముందుగా తెలుసుకోవాలి. ఉత్తర భారత యాదవులు మిమ్ములను యాదవులుగా ఒప్పుకోరు ? ఎందుకు. శ్రీకృష్ణ దేవరాయల విషయం లో కూడా పారిజాతపహరణంలో

యాదవత్వమున సిం హాసనస్తుడుగామి సిం హానస్తుడై చెన్నుమెరయ నాడునూ నేడునూ యాదవాన్వయమునందు జననమందెను వసుదేవ మనుజ విభుని కృష్ణుడను పేర నరసేంద్రుదు కృష్ణరాయలుగా నాది నారాయణుండు. ఈ పద్యాన్ని ఆసరా చేసుకుని రాయలు గొల్ల వాడని మీరు క్లైం

SANGHATANA | Vol 2, Issue 1

చేస్తున్నారు. ఈ పద్యం లొని మొదటి పాదం లో యాదవత్వమున కృష్ణుడు సిం హాసనము అధిష్టించలేకపోయాడు అని అర్థం. యదువంశీకులు చంద్రవంశ క్షత్రియులైనప్పుడు రాజ్యాధికారం దక్కక పొవడం ఏంటి? ఇక్కడ తిమ్మన గారి ఆంతర్యం గమనించండి. కృష్ణుడు పసుపాలకుల ఇంట పెరిగినందువల్ల రాజ్యాధికారానికి అర్హత కోల్పోయాడు. అని అర్ధం. రెండవపాదానికి అర్ధం రాజ్యం చేయాలనే కోరికతో మళ్ళీ యదువు సోదరుని(తుర్వసుని) వంశమందు వసుదేవుడు నరసేంద్రునిగా(నరసిం హరాయలుగా) కృష్ణరాయలుగా ఆదినారాయణుండు (శ్రీ మహా విష్ణువు) అని అర్థం. అంటే పశుపాలకుల ఇంట పెరిగితేనే రాజ్యాధికారార్హత కృష్ణుడే కోల్పోయాడు. ఇది నంది తిమ్మన చమత్కారం మాత్రమే. పశుపాలకుల ఇంట పెరిగితేనే కృష్ణుడు రాజ్యార్హత కోల్పోయాడు. మరి పశుపాలకులెలా రాజులవుతారు? ఇక రాయల వారు బలిజ కులస్తుడు అనడానికి చాలా ఆధారాలు వున్నాయి.

చరిత్ర మొత్తం శ్రీకృష్ణదేవరాయలు బలిజకులస్తుడే అని చెబుతొంది. బ్రిటీషు వారి రికార్డులు సైతం విజయనగర రాజులు బలిజ కులస్తులే అని చెబుతున్నాయి. విజయనగర సామ్రాజ్యం పైన పరిశోధన చేసిన అతి గొప్ప పరిశోధకుడు పుట్టపర్తి నారాయణాచార్యులు సైతం శ్రీ రాయలు బలిజ కులస్తుడని తన స్వంత దస్తూరితొ ధృవికరించారు. ఇన్ని సాక్షాలు అన్నీ రాయలు బలిజ కులస్తుడు అని నిర్ధారిస్తున్నాయిజ. దీంతో రాయలవారి తండ్రి నరన నాయకుడు నిఖార్సయిన బలిజ కులస్థుడేనని తేటతెల్లం అవుతోంది.

33


MATRIMONY MATRIMONY

KAPU Matrimony Looking Groom Looking forfor Groom Name DOB/Time Height Education Occupation Mother Location Contact No.

: : : : : : : :

Priyanka 13 - 8 - 1994. 12.30 am 5.8 M.sc, P.hd Scholar Housewife Hyderabad 9000466307

G-I1V2-Mar-0004

Name DOB/Time Star Height Education Location Siblings Contact No.

Name Age : Height Education Occupation Native Contact No.

Name DOB/Time Star Education Occupation Siblings Location Contact No.

: : : : : : : :

Swathi 28.12.1994. Swati B.Tech,(CSE),MS(UK) Job Working at UK 1 Sister Vizianagaram +91 9000466307

: Niranjini : 24.6.1991 9.30 to 10PM : Anuradha : 5.2 : Degree : Secunderabad : Brother 1 : +91 9000466307

Name DOB/Time Star Education Occupation Location Contact No.

: : : : : : :

Bhargavi 24.7.1991. 9.31AM Moolam B.Com, MBA. Amazon in ROC Hyderabad +91 9000466307

G-I1V2-Mar-0008

: Anusha Nambula 27 yrs : 5.1 : B.Ed : Teaching : West Godavari : 1800 572 6611

G-I1V2-Mar-0010

Name Age Height Education Location Contact No.

Bhargavi s 27 yrs 5.4 B.Tech Krishna Andhra Pradesh 1800 572 6611

SANGHATANA SANGHATANA || Vol Vol2, 2,Issue Issue11

Name Age Height Education Occupation Location Contact No.

: : : : : : : : :

Jyothi Lakshmi 13.9.1980. 01.10 pm 5.3 Swati MA,B.ED Govt.Teacher,Srikakulam 1Brother, Srikakulam +91 9000466307

Name DOB/Time Star Height Education Siblings Native Contact No.

: : : : : : : :

Spandana 14.7.1991. 5.30am Ashlesha 5.3 B.Tech(EEE),LLB 1 Brother Vijayawada +91 9000466307

G-I1V2-Mar-0009

: : : : : :

Bhargavi s 27 yrs 5.4 B.Tech Krishna Andhra Pradesh 1800 572 6611

Name Age : Height Education Occupation Location Contact No.

: K Sreeja 24 Yrs : 5.2 : PGDM : Student : Hyderabad : 1800 572 6611

G-I1V2-Jun-0012

G-I1V2-Mar-0011

: : : : : :

Name DOB/Time Height Star Education Occupation Siblings Native Contact No. G-I1V2-Mar-0006

G-I1V2-Mar-0005

G-I1V2-Mar-0007

Name Age Height Education Location Contact No.

G-I1V2-Mar-0003

G-I1V2-Mar-0002

G-I1V2-Mar-0001

: : : : : : :

Mounika Gonnabattula 29 Yrs 5.3 MBA HR Professional Chennai 1800 572 6611

Name Age Height Education Occupation Location Contact No.

: : : : : : :

Raga Latha 29 Yrs 5.2 MBA Job Cognizant Hyderabad 1800 572 6611 34 34


MATRIMONY MATRIMONY

KAPU Matrimony Looking for for Groom Looking Groom Name Age Height Education Occupation Location Contact No.

: : : : : : :

A P V.Anusha Rani 27 yrs 5.3 B.Tech Scholar West Godavari 1800 572 6611

G-I1V2-Mar-0016

Name Age Star Height Education Location Occupation Contact No.

Name Age Height Education Siblings Native Contact No.

Name Age Height Education Occupation Siblings Location Contact No.

: : : : : : : :

Yashaswini 30 yrs 5.7 B.Tech Software Professional 1 Sister Hyderabad 1800 572 6611

: Tejo Swetha Hindunitha : 26 yrs : Anuradha : 5.6 : B.Tech : Visakhapatnam : Software Professional : 1800 572 6611

Name Age Height Star Education Occupation Location Contact No.

: : : : : : : :

Vijetha 23 yrs 5.3 Moolam B.Tech Software Professional Krishna, AP 1800 572 6611

G-I1V2-Mar-0020

: : : : : : :

Saladi Sanjana 26 yrs 5.6 M.Sc 1 Brother East Godavari 1800 572 6611

G-I1V2-Mar-0022

Sai Sruthi Mendu 26 yrs 5.3 B.Tech East Godavari, AP 1800 572 6611

Name : Lavanya Madhuri Age : 28 yrs Height : 5.3 Education : B.Tech Occupation : Software Professional Location : Hyderabad Contact No. : 1800 572 6611

SANGHATANA SANGHATANA || Vol Vol2, 2,Issue Issue11

Name Age Height Education Occupation Location Contact No.

: Divya Sri : 25 yrs : 5.6 : Swati : B.Tech. : Software Consultant : 1Brother, : Krishna, AP : 1800 572 6611

Name Age Star Height Education Native Contact No.

: : : : : : :

Velivela Vidya 28 yrs Ashlesha 5.8 BDS Guntur, AP 1800 572 6611

: : : : : : :

Siva Latha Sri 26 Yrs 5.4 MBA Engineer- Non IT Hyderabad 1800 572 6611

: : : : : : :

Parla Sudha 27 Yrs 5.2 B.Ed Teaching East Godavari AP 1800 572 6611

G-I1V2-Mar-0021

Name Age Height Education Occupation Location Contact No.

G-I1V2-Mar-0024

G-I1V2-Mar-0023

: : : : : :

Name Age Height Star Education Occupation Siblings Native Contact No. G-I1V2-Mar-0018

G-I1V2-Mar-0017

G-I1V2-Mar-0019

Name Age Height Education Location Contact No.

G-I1V2-Mar-0015

G-I1V2-Mar-0014

G-I1V2-Mar-0013

: : : : : : :

Tejaswi 29 Yrs 5.1 B.Tech. Executive East Godavari AP 1800 572 6611

Name Age Height Education Occupation Location Contact No.

35 35


MATRIMONY MATRIMONY

KAPU KAPU Matrimony Matrimony Looking forfor Bride Looking Bride G-I1V2-Mar-0001

Name DOB/Time Star Height Education Occupation Siblings Location Contact No.

G-I1V2-Mar-0002

: : : : : : : : :

Sai Karthi 11.9.1993. 9.40PM Punarvasu 6 B.Com Employee in Govt 1 Sister, Married Hyderabad +91 9000466307

G-I1V2-Mar-0004

Name DOB/Time Height Education Location Siblings Contact No.

: Sai Keerthan : 15.05.88. 02:00PM : 5.11 : M.B.A ,L.L.B Pursuing : Hyderabad : Brother 1 : +91 9000466307

Sai Tej 8.5.1991. 08.15pm 6-1 B.Com, MS Working for MNC, Hyderabad 1 Siste, Married Hyderabad +91 9000466307

Name DOB/Time Height Education Occupation Siblings Location Contact No.

: : : : : : :

Anudeep Jakka 30 yrs 6.1 B.Tech. Manager Krishna, AP 1800 572 6611

: Akshay : 16.06.93. 05.48 pm : 6 : B.tech : Private Job, Central Govt : 1Sisters, Married : Hyderabad : +91 9000466307

G. Rajesh 32 yrs 5.11 MBA Manager Hyderabad 1800 572 6611

Name : Prasanth Kumar K Age : 32 yrs Height : 5.9 Education : B.Tech Occupation : Software Professional Location : Hyderabad Contact No. : 1800 572 6611

SANGHATANA | Vol 2, Issue 1 SANGHATANA | Vol 2, Issue 1

Name Age Height Education Occupation Location Contact No.

Name DOB/Time Star Raasi Height Education Occupation

: : : : : : : : :

Phanindra 11.03.91. 2.50AM Poorvashada Dhanu, 3rd Paadam B.Tech(Mech),MS Validation Test Engineer

1 Siste, Married. Machilipatnam +91 9000466307

: : : : : : :

Bhanu Teja 25.10.90. 01.10 pm Poorvashada, 3rd Padam Dhanu (Sagittarius) 5.9 B.Tech(CSE)CBIT,MS SWE, Microsoft, Washington, USA. Siblings : 2 Brothers, Married Native : Machilipatnam Contact No. : +91 9000466307 G-I1V2-Mar-0009

Name Age Height Education Occupation Location Contact No.

: : : : : : :

Tulasi Manikanta 29 Yrs 5.5 B.Sc Office (DEO)in Govt Sector West Godavari 1800 572 6611

: : : : : : :

Preetam A 32 Yrs 5.10 B.Tech Software Professional Hyderabad 1800 572 6611

G-I1V2-Mar-0012

G-I1V2-Mar-0011

: : : : : : :

Name DOB/Time Star Raasi Education Occupation Siblings Native Contact No. G-I1V2-Mar-0006

G-I1V2-Mar-0008

G-I1V2-Mar-0010

Name Age Height Education Occupation Location Contact No.

: : : : : : : :

G-I1V2-Mar-0005

G-I1V2-Mar-0007

Name Age Height Education Occupation Native Contact No.

Name DOB/Time Height Education Occupation Siblings Location Contact No.

G-I1V2-Mar-0003

: : : : : : :

Ravikiran S 30 Yrs 5.8 M.S(Engg) Software Professional Sanfransisco, California USA1800 572 6611

Name Age Height Education Occupation Location Contact No.

36 36


MATRIMONY MATRIMONY

KAPU KAPU Matrimony Matrimony Looking forfor Bride Looking Bride Name Age Height Education Occupation Location Contact No.

G-I1V2-Mar-0015

G-I1V2-Mar-0014

G-I1V2-Mar-0013

: : : : : : :

Suresh 32 yrs 5.6 B.Tech Business East Godavari 1800 572 6611

G-I1V2-Mar-0016

: Prakyath : 29 yrs : 5.10 : MBA : Hyderabad : Analyst : 1800 572 6611

G-I1V2-Mar-0019

Venna. Arjun 33 yrs 5.7 B.Tech Software Professional East Godavari 1800 572 6611

: : : : : : :

Kasthala Charan Teja 31 yrs 5.9 M.S(Engg) Administrative Professional Krishna 1800 572 6611

Name Age Height Star Education Occupation Location Contact No.

Name Age Height Education Occupation Location Contact No.

: : : : : : : :

Bhargav 29 yrs 5.10 Moolam MBA Manager Hyderabad 1800 572 6611

K. Nagababu 32 yrs 5.8 Polytechnic Technician Krishna 1800 572 6611

SANGHATANA | Vol 2, Issue 1 SANGHATANA | Vol 2, Issue 1

Name Age Height Education Occupation Location Contact No.

: Mutyam Karthik : 28 yrs : 5.8 : B.Tech : Officer : 1Brother, : Krishna, AP : 1800 572 6611

Name Age Star Height Education Native Occupation Contact No.

: : : : : : : :

Sravan Kumar Ch 29 yrs Ashlesha 5.8 B.Tech Bengaluru Software Professional 1800 572 6611

: : : : : : :

Srikesh 28 Yrs 5.10 M.S(Engg) Engineer- Non IT Bengaluru 1800 572 6611

G-I1V2-Mar-0021

: : : : : : :

Bhaskara Rao G 33 yrs 6.2 M.S(Engg) Software Professional Austin, Texas, USA 1800 572 6611

G-I1V2-Mar-0023

: : : : : : :

Name Age Height Education Occupation Siblings Native Contact No. G-I1V2-Mar-0018

G-I1V2-Mar-0020

G-I1V2-Mar-0022

Name Age Height Education Occupation Location Contact No.

: : : : : : :

G-I1V2-Mar-0017

Name Age Height Education Location Occupation Contact No.

Name Age Height Education Occupation Native Contact No.

Name Age Height Education Occupation Location Contact No.

Name Age Height Education Occupation Location Contact No.

G-I1V2-Mar-0024

: : : : : : :

B. Vamsi Krishna 29 Yrs 5.11 M.S(Engg) Software Professional Phonix, Arizona USA 1800 572 6611

Name Age Height Education Occupation Location Contact No.

: : : : : : :

Venkatesh P 29 Yrs 5.8 M.S(Engg) Software Professional Chicago, llinois, USA 1800 572 6611 37 37


MATRIMONY

How to Create a

STRONG MARRIAGE

SANGHATANA | Vol 2, Issue 1

38


Have you ever wondered why some marriages seem to f lourish while others seem to continually f lounder? Do you have a desire to make your own marriage stronger and more connected? There is a wealth of research identifying the traits that make a marriage strong, resilient, and satisfying. This research is very consistent with the advice the Bible gives for creating a great marriage. I want to share three very important qualities needed to build a strong foundation for marriage. I will also give you a practical activity to strengthen each of these traits in your own marriage or relationship.

A strong foundation for marriage Research tells us that strong marriages have high levels of friendship and emotional connection at their foundation. Simply put, people in great marriages typically think of their spouse as a close and intimate friend. Marriage researcher John Gottman has identified three main components that foster a strong emotional-friendship connection.

1. Intimate Knowledge. SANGHATANA | Vol 2, Issue 1

Spouses who are very emotionally connected as friends know each other especially well. They consistently show a keen interest in what is going on in their partner’s life. They are familiar with their mate’s dreams, goals, friends, foes, challenges, joys, etc. They share multiple points of connection. I have worked with many couples who are so busy they do not have much cognitive room for what is happening in their spouse’s life and as a result they have drifted into more separate and parallel lives. They may even feel lonely in their marriage. A great activity to build this area of your marriage is an assignment I routinely give to couples called “couch time.” This is dedicating 2 0 - 3 0 minutes e a c h evening a f t e r dinner to reconnect with your

39


MATRIMONY

spouse after a long day. I encourage couples to make this a non-conflictual and enjoyable time which will hopefully grow to become your favorite part of the day. I suggest they retreat to their favorite place in the house or on their patio, grab a favorite beverage and take this short span of time to reconnect with each other. This consistent activity has amazing results in creating a strong connection.

2. Fondness & Admiration. Spouses who have a strong emotional friendship bond will consistently see the good in their spouse and marriage and will share a healthy amount of fondness and admiration. They will see the good in their partner and verbally acknowledge it. Research suggests that strong marriages have a minimum of a 5 to 1 ratio of positive affirmations over negative remarks. Seeing the positive and “speaking SANGHATANA | Vol 2, Issue 1

it out” at a 5 to 1 ratio causes couples to look forward to being at home with each other. It creates a peaceful place to enjoy together. Another fun assignment I routinely give couples to grow the area of fondness and admiration is what I call “the coin assignment.” I ask couples to start the day with five coins in their left pocket. Their goal is to move all of the coins to their right pocket. The way they move a coin is to notice something good and “speak it out.” To say things like “thank you,” “you look beautiful today,” “I appreciate the wonderful dinner,” etc. The coins act as a physical reminder to notice and verbalize the positive.

3. Turn towards rather than away. Happy couples turn toward each other rather than staying separate. Dr. Gottman describes this as “bids for connection.” It’s a way to invite your spouse into your life. For example, if you 40


step outside and see a beautiful sunset from your backyard you don’t need your spouse to join you in order to enjoy the view. You can enjoy it all on your own. But, if you call to your spouse, “Hey, come outside and see this with me” it is a bid for connection. You are inviting your spouse to join you in something enjoyable or meaningful. When you include your spouse in the things you are thinking, enjoying, or noticing… you are creating a strong emotionalfriendship foundation. The assignment I give for this activity is to try to be especially mindful when your spouse is turning towards you with a bid for connection and be willing to accept their bid. If your husband says, “Hey, look at that car!” and you reply, “You know I don’t care about cars,” it’s what Dr. Gottman calls, “a failed bid for connection.” His research suggests your spouse will stop trying to connect with you if their bids are often rejected.

a strong foundation in your marriage. If these qualities are present in your marriage, congratulations! I would encourage you to continue to strengthen your foundation by picking one of these assignments to try. But if these traits have been eroded in your marriage because of unresolved conflict and marital stress, I would encourage you to seek counseling to get your marriage back on track. We are always here to help you and your marriage.

These three traits are important in building

SANGHATANA | Vol 2, Issue 1

41


OUR BUSINESSES

OUR BUSINESSES

DG HOME DESIGNS: 8897618888 | 864884666

SANGHATANA | Vol 2, Issue 1

42


CREATIVE TOUCH INTERIORS INTERIORS AND HOUSE RENOVATION AT REASONABLE PRICE WITH GOOD FINISHING

CONTACT : SHIVA SHANKAR : 9949038835

BALAJI RAM PICKLES PH: 9866358469 ATREYAPURAM PUTAREKULU DELIVERY AVAILABLE IN HYDERABAD. PLEASE CALL AT 9398523449

SANGHATANA | Vol 2, Issue 1

43


OUR BUSINESSES

OUR BUSINESSES Dry Fruits Traders Contact : 6301547879

Coconut Traders

Contact : 7288081473

Black Gram Traders

Pure Honey Traders

Photography

V.V.R Hospital

Contact : 8919879466

Contact : 9848681232

Contact : 8688339492

Contact : 99499 34259

JNTU, Hyderabad

Contact : 9704773760

Bhaali Foods

Contact : 9346365426

Computer Hareware Contact : 8500195657

Rythu Mitra Super Market Contact : 9032989444

Electrical Repair Works

All Ceiling Works

Sri Rama Air Conditioner Works

SANGHATANA | Vol 2, Issue 1

Contact : 9966441993

Contact : 6300665685 44


CONTACT SURYA : 9908686198 LOCATION : BHIMAVARAM SANGHATANA | Vol 2, Issue 1

45


OUR BUSINESSES

OUR BUSINESSES Ph: +91 90007 73399 www.olivemithai.in

Ph: 972-234-0656 www.fc-res.com

Ph: (800)605-2940 www.swarmhr.com

Ph: 844.299.5003 www.akulalaw.com

Ph: 678-310-0587 www.moit.us

Ph: +91 40 2335 3050 www.wishesh.net

Ph: 248-972-8001 www.www.ben-tax.com

Ph: 469 300 7799 www..dharanius.com

Ph: 864-278-0608 www.datasoft-tech.com

www.chimatamusic.com

Ph: 770-476-4795 www.biryanipotusa.com

Ph: (408) 733-9171 www.bahotbreads.com

Ph: (248) 385-3451 www.paradisebiryanimi.com

Ph: 281-727-0902 www.camelotis.com

Ph: 9810964599 www.ahanajewellery.com

Ph: 602-896-2919 www.vensoft.com

Ph: 602-439-5503 www.efulgent.net

Ph: 855-558-4835 www.vitelglobal.comn

SANGHATANA | Vol 2, Issue 1

46


Ph: 630-799-1556 www.libsysinc.com

Ph: (602) 439-5500 www.sqalabs.com

Ph: 408-528-9422 www.peacockrestaurants.com

Ph: 678-360-6795 www.bytegraph.com

Ph: 901-414-9940 www.comsparkint.com

Ph: 508-898-1888 www.mayurirestaurant.com

Ph: (410) 594-9600 www.paradisemaryland.com

Ph: (925) 659-1144 www.breezedentalgroup.com

Ph: 1-855-226-7628 www.campnavigator.com

Ph: 888.932.8373 www.processweaver.com

Ph: 925-556-9074 www.restoresmilesdental.com

SANGHATANA | Vol 2, Issue 1

Ph: (770) 333-9899

47


SANGHATANA | Vol 2, Issue 1

48


Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.